అయోధ్యలో రామమందిర ప్రతిష్ఠాపనకు సన్నాహాలు జరుగుతున్నాయి.. భారతదేశం మొత్తం ఆ శ్రీరాముడి నామంతో మునిగిపోయింది. ఒక జర్మన్ గాయకురాలు రాముడికి సంబందించి అందమైన పాటను తనదైన శైలిలో పాడింది.
Ram Mandir : రామమందిర ప్రతిష్టకు మూడు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో దేశంలోని నలుమూలల నుంచి ప్రజలు ఈ చారిత్రాత్మక సందర్భాన్ని తిలకించేందుకు అయోధ్యకు చేరుకుంటున్నారు.
Ram Mandir : శ్రీ రామజన్మభూమిలో రాములోరి ప్రతిష్ఠాపన కోసం ఐదు వందల ఏళ్ల నిరీక్షణ ఫలించింది. గురువారం నూతన ఆలయ గర్భగుడిలోని కూర్మ శిలాపై కొలువుదీరడంతో తెరపడింది. శ్యామ్ శిలాతో చేసిన రాంలాలా విగ్రహం అదే రాతితో చేసిన కమలంపై ఉంచబడింది.
Ayodhya Ram Mandir To Deal With The Cyber Threats: జనవరి 22న అయోధ్యలో కొత్తగా నిర్మించిన రామ మందిరంలో శ్రీరాముని విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. అందుకు ముందుగానే అన్ని రకాల సన్నాహాలు చేస్తున్నారు. ఇదే అదునుగా సైబర్ కేటుగాళ్లు గత కొన్ని రోజులుగా రామమందిరం పేరుతో ప్రజలకు అనేక రకాల ఫేక్ మెసేజ్ లు పంపి వారి నుంచి డబ్బులు తీసుకుంటున్నారు. సైబర్ కేటుగాళ్లు కూడా రామమందిరం ప్రాణ ప్రతిష్ట వేడుకలను సద్వినియోగం చేసుకుంటున్నారు. ప్రస్తుతం…
అయోధ్య రాముడిని దర్శించుకునేందుకు వెళ్లే భక్తులకు భారతీయ రైల్వేస్ గుడ్ న్యూస్ చెప్పింది. జనవరి 22న రామమందిర ప్రారంభోత్సవం తర్వాత 'ఆస్తా' పేరుతో స్పెషల్ ట్రైన్లు నడుపుతామని తెలిపింది. మొత్తం 200కి పైగా ప్రత్యేక రైళ్లను ప్రారంభిస్తామని వెల్లడించింది. ఈ రైళ్లు దేశవ్యాప్తంగా 66 వేర్వేరు ప్రాంతాలను కలుపుతూ అయోధ్యకు చేరుకుంటాయని పేర్కొంది. కాగా.. రామాలయానికి వెళ్లే భక్తుల కోసం ఒక్కో రైలులో 22 కోచ్లు ఉంటాయి. భక్తుల డిమాండ్ను బట్టి రైళ్ల సంఖ్యను తర్వాత పెంచనున్నారు.…
BJP: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ జనవరి 22న రామ మందిర ప్రారంభోత్సం జరిగే రోజే సర్వమత ర్యాలీకి పిలుపునిచ్చారు. దీనిపై బీజేపీ ఫైర్ అవుతోంది. ముఖ్యమంత్రి ‘సంప్రీతి యాత్ర’ గురించి బీజేపీ ఎంపీ దిలీప్ ఘోష్ మాట్లాడుతూ.. మమతా బెనర్జీ అయోధ్యలో రామ మందిర కార్యక్రమానికి వెళ్లడం లేదు, ఇక్కడ ఊరేగింపు చేస్తు్న్నారు, ఆమె ఎవరిని కలుపుతోంది..? బెంగాల్లో రక్తపాతం జరుగుతోందని, ఆమెను రాముడు కూడా క్షమించడని మండిపడ్డారు.
Ram Temple Event: రామ మందిర ప్రారంభోత్సవాన్ని చూసేందుకు యావత్ దేశం సిద్ధమైంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొంది. ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా జనవరి 22న శ్రీరాముడి విగ్రహ ‘ప్రాణ ప్రతిష్ట’ కార్యక్రమం జరగబోతోంది.
Ayodhya Ram Mandir: శ్రీరామ జన్మభూమి ఆలయంపై స్మారక పోస్టల్ స్టాంపును ప్రధాని నరేంద్ర మోడీ విడుదల చేశారు. దీనితో పాటు రాముడిపై విడుదల చేసిన స్టాంపుల పుస్తకాన్ని కూడా ప్రధాని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు.
Ayodhya Ram Mandir: అయోధ్య భవ్య రామ మందిర ప్రారంభోత్సవానికి మరో నాలుగు రోజుల సమయం మాత్రమే ఉంది. యావత్ దేశంతో పాటు ప్రపంచంలోనే రామ భక్తులు దీని కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. జనవరి 22న రామ్ లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమంతో రామ మందిరం ప్రారంభం కానుంది. జనవరి 22వ తేదీ మధ్యాహ్నం 12:15 గంటల నుంచి 12:45 గంటల మధ్య ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరుగుతుంది. గర్భగుడిలో బాల రాముడి (5 ఏళ్ల రాముడి…
Ram Mandir : శ్రీరాముడు అయోధ్యకు చేరుకోనుండగా... అందుకు సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చారిత్రాత్మక దినోత్సవంలో అందరూ భాగస్వాములు కావాలని కోరుకుంటున్నారు.