Holiday: జనవరి 22న పలు రాష్ట్రాల్లో స్కూళ్లు, కాలేజీలకు హాఫ్ డే సెలవు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ayodhya: అయోధ్యలో రామ మందిర ప్రతిష్ఠాపనకు సన్నాహాలు దాదాపు పూర్తయ్యాయి. అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవంపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ వాతావరణం నెలకొంది. కాగా, రామాలయం గర్భగుడిలో రాంలాలా ఇక, ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం మాత్రమే మిగిలి ఉంది. అయితే, జనవరి 22న దేశ ప్రజలు రామమందిర ప్రతిష్ఠాపనను ఏకగ్రీవంగా వీక్షించేందుకు పలు రాష్ట్రాల్లో ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. అందులో జనవరి 22న కేంద్ర కార్యాలయాలకు సగం రోజుల సెలవును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో పాటు పలు రాష్ట్రాల్లో స్కూళ్లు, కాలేజీలకు కూడా హాప్ డే సెలవు ఇచ్చారు.
Read Also: Chandrababu: రాష్ట్ర ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్..! వారికి ఓటు అడిగే హక్కు లేదు..
Also Read
- CM Revanth Reddy: బాహుబలి సీన్ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
- యూఎస్ ఓపెన్ 2026 విజేత Alexander Zverev.. తల్లికి భావోద్వేగ నివాళి.!
- Rajasthan Local Body Elections: వసుంధరా రాజే రాజకీయ కోటకు బీటలు.. బీజేపీకి భారీ షాక్..!
- Balapur Ganesh 2026: పూరి జగన్నాథ ఆలయాన్ని తలపించేలా భారీ సెట్టింగ్.. బాలాపూర్ గణేశుడి వద్ద కనువిందు
అయితే, రామభక్తుల మనోభావాలను అర్థం చేసుకుని జనవరి 22న రాంలాలా రామ మందిరానికి సంబంధించిన పవిత్రోత్సవం సందర్భంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అన్ని కార్యాలయాలను మూసివేయాలని ఇప్పటికే ఆదేశించింది. అన్ని పాఠశాలలు, కళాశాలలకు కూడా హాఫ్ డే సెలవు ఉంటుందని తెలిపింది. ఇక, రాష్ట్రంలో మాంసం, మద్యం దుకాణాలు కూడా మూసివేయబడతాయన్నారు.
Read Also: IRFC Share price: రాకెట్ కంటే వేగంగా దూసుకెళ్తున్న రైల్వే షేర్లు.. ఒక్క రోజే 10శాతం పైగా జంప్
అలాగే, శ్రీరామునికి దేశంలోని ప్రతి రాష్ట్రంలోని ప్రతి ప్రాంతంతో కొంత అనుబంధం కలిగి ఉంది. పురాణాల ఆధారంగా, ఛత్తీస్గఢ్ శ్రీరాముని తల్లి జన్మస్థలం.. అందుకే అక్కడ కూడా ఈ కార్యక్రమం పట్ల ప్రజల్లో అపారమైన భక్తిభావంతో ఉన్నారు. అయోధ్యలో రామమందిర ప్రతిష్ఠాపన సందర్భంగా ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు సహా అన్ని విద్యాసంస్థలకు సెలవులు ఉంటాయని ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి తెలిపారు. ఇక, బీజేపీ పాలిత రాష్ట్రాలు సైతం హాలీడే ప్రకటించాయి. ఉత్తరాఖండ్, హరియాణా, అస్సాం, త్రిపుర, రాజస్థాన్ రాష్ట్రం ప్రభుత్వం కూడా ఈ గ్రాండ్ ఈవెంట్ కారణంగా జనవరి 22 మధ్యాహ్నం 2 గంటల వరకు సెలవు ప్రకటించింది.
తాజావార్తలు
-
Tharun – Eesha: జంటగా గణపయ్య పూజలో తరుణ్ భాస్కర్ – ఈషా రెబ్బ ! ఇక పెళ్లికి అఫీషియల్ ప్రకటన వచ్చినట్లేనా ?
-
Ajit Agarkar-BCCI: బీసీసీఐ కీలక సమావేశం.. అజిత్ అగార్కర్ భవిష్యత్తుపై ఉత్కంఠ!
-
Sanju Samson: సంజు శాంసన్.. ముందుంది ముసళ్ల పండగ! అంతా నీచేతుల్లోనే ఇగ!
-
CM Revanth Reddy: బాహుబలి సీన్ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
-
Oppo Find X10: ఒప్పో Find X10 సిరీస్లో మూడు మోడల్స్.. గ్లోబల్ లాంచ్కు సిద్ధం.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీ
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!