Children Sales: సిద్దిపేట జిల్లా దుబ్బాక చేనేత వస్త్ర ఖ్యాతి దేశ వ్యాప్తంగా మార్మోగింది. దుబ్బాక చేనేత కార్మికులు కొత్త వస్త్ర డిజైన్లను తయారు చేయడంలో ప్రశంసలు లభిస్తున్నాయి.
Priyanka Gandhi: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ శనివారం తన పార్టీ ‘‘హిందూ వ్యతిరేకం’’ అని వస్తున్న విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. 1948లో నాథూరామ్ గాడ్సే చేత కాల్చి చంపబడినప్పుడు మహాత్మా గాంధీ చివరి మాటలు ‘హేరామ్’ అని చెప్పారు.
Congress: లోక్సభ ఎన్నికల ముందు పలువురు కీలకమైన కాంగ్రెస్ నేతలు ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నారు. ఇటీవల మాజీ కాంగ్రెస్ నేత సంజయ్ నిరుపమ్ శివసేనలో చేరగా, ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్ లవ్లీ బీజేపీలో చేరారు.
Surya Tilak on Ram Lalla’s Forehead: నేడు ‘శ్రీరామ నవమి’. ఈ సందర్భంగా యూపీలోని అయోధ్య ఆలయంలో శ్రీరామ నవమి వేడుకలు అంబరాన్నంటాయి. ఈ శ్రీరామ నవమి అయోధ్యకు ప్రత్యేకమైనది. ఎందుకంటే.. బాల రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత ఇదే తొలి నవమి. శ్రీరామ నవమి సందర్భంగా రామ్లల్లా దర్శనం కోసం దేశవిదేశాల నుంచి భక్తులు బార�
Ram Mandir : శ్రీరామనవమి పర్వదినాన్ని దేశం ఈరోజు ఘనంగా జరుపుకుంటుంది. ఈ రోజు రాంలాలా శిరస్సు సూర్యకిరణాలతో అభిషేకం చేయబడుతుంది. మధ్యాహ్నం 12.16 గంటలకు శ్రీరాముడు జన్మించినప్పుడు, సూర్యకిరణాలు దాదాపు 4 నిమిషాల పాటు అతని తలపై పడతాయి.
Ayodhya Ram Mandir : అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని పూర్తి చేసే తేదీని ప్రకటించారు. గర్భగుడి పనులు దాదాపు పూర్తయ్యాయి. ఆలయంలో మిగిలిన భాగాల పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
PM Modi: అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ట ఆహ్వానాన్ని కాంగ్రెస్ తిరస్కరించడంపై ప్రధాని నరేంద్రమోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. రామ మందిర అంశాన్ని కాంగ్రెస్, దాని మిత్ర పక్షాలు రాజకీయ అస్త్రంగా ఉపయోగించుకున్నాయని అన్నారు.
Ram Mandir : రామనవమి జాతర సందర్భంగా మూడు రోజుల పాటు రాంలాలాను 24 గంటలు మేల్కొని ఉంచాలనే ప్రశ్నపై, ఏ పూజా సంప్రదాయంలోనైనా ఆలయాన్ని నిరంతరం తెరిచే ప్రసక్తే లేదని సాధువులు స్పష్టంగా చెప్పారు.
Hyderabad to Ayodhya: తెలుగు రాష్ట్రాల ప్రజలకు కేంద్ర విమానయాన శాఖ శుభవార్త చెప్పింది. శ్రీరాముని దర్శనానికి వెళ్లే భక్తుల కోసం హైదరాబాద్ నుంచి అయోధ్యకు నేరుగా విమాన సర్వీసులు అందుబాటులో ఉంటాయని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి తెలిపారు. విమాన సర్వీసును ప్రారంభించాలని ఫిబ్రవ