Assam CM: కాంగ్రెస్ అయోధ్యలో రామమందిరం స్థానంలో మరోసారి బాబ్రీ మసీదును నిర్మిస్తుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lok Sabha Elections 2024: అయోధ్యలో రామమందిరం స్థానంలో కాంగ్రెస్ మరోసారి బాబ్రీ మసీదును నిర్మించగలదని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ఆరోపించారు. ఒడిశాలోని మల్కన్గిరిలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన సీఎం.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ మాకు 400 సీట్లు ఎందుకు కావాలని ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే, మసీదుల పునర్నిర్మాణాన్ని ఆపాలంటే ఖచ్చితంగా బీజేపీ 400 సీట్లు గెలవాలని చెప్పారు. ఈ దేశంలో మళ్లీ బాబ్రీ మసీదు కట్టకుండా చూసుకోవాలి.. అందుకే నరేంద్ర మోడీని ప్రధాన మంత్రిని చేసేందుకు ప్రతి ఒక్కరు బీజేపీకి ఓటు వేయాలి అని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ కోరారు.
Read Also: Amritpal singh: ఎంపీగా పోటీ చేయనున్న ఖలిస్థానీ ఉగ్రవాది.. తాత్కాలిక బెయిల్ కోసం కోర్టుకు..!
Also Read
- US-Iran War: ఇరాన్ ప్రతీకార దాడులు.. గాయపడిన అమెరికన్ సైనికులు.?
- Samsung గెలాక్సీ డబుల్ ధమాకా.. ఫోల్డబుల్ ఫోన్లు, స్మార్ట్ గ్లాసెస్ లాంచ్కు ముహూర్తం ఖరారు..
- Rohit Sharma Retirement: బిగ్ షాక్.. సెలక్టర్లకు ఎదురుతిరిగిన రోహిత్ శర్మ.. జైస్వాల్ కోసం గిల్ త్యాగం!
- Amit Shah: 'చికెన్ నెక్' కారిడార్ భద్రతపై అమిత్ షా హై లెవల్ రివ్యూ..
కాగా, గతంలో కాంగ్రెస్ రామమందిర నిర్మాణ తేదీని అడిగేదని సీఎం హిమంత బిశ్వశర్మ అన్నారు. మేము మరోసారి అధికారంలోకి వస్తే.. రామ మందిరం దగ్గర మాత్రమే ఆగబోమని కాంగ్రెస్కు తెలుసు.. మన దేశంలోని ప్రతి దేవాలయానికి విముక్తి కల్పిస్తామన్నారు. మోడీకి 400 సీట్లు వస్తేనే.. కాంగ్రెస్ ఆర్టికల్ 370ని తిరిగి తీసుకురాదన్నారు. రామ మందిరానికి తాళం వేయకుండా ఉండాలంటే మోడీకి 400 సీట్లు కావాలని హిమంత బిశ్వశర్మ అన్నారు. ఇక, 2019లో అయోధ్యలోని రామ మందిర వివాదానికి సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. దీంతో, రామ మందిర నిర్మాణం ప్రారంభమైంది.. ఈ ఏడాది జనవరి 22న ప్రధాని నరేంద్ర మోడీ అయోధ్యలో రాంలాలా విగ్రహాన్ని ప్రతిష్టించారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : కల్తీ ఆహారానికి చెక్.. హోటల్ యజమానులపై ఇక క్రిమినల్ కేసులు.!
-
US-Iran War: ఇరాన్ ప్రతీకార దాడులు.. గాయపడిన అమెరికన్ సైనికులు.?
-
Preity Mukhundhan: ఈ ముద్దుగుమ్మ రామానుజన్ మునిమనవరాలా? అసలు నిజం ఇదే!
-
Samsung గెలాక్సీ డబుల్ ధమాకా.. ఫోల్డబుల్ ఫోన్లు, స్మార్ట్ గ్లాసెస్ లాంచ్కు ముహూర్తం ఖరారు..
-
Criminal Gang : నల్లగొండలో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ అరెస్ట్.. రూ.53 లక్షల సొత్తుతో.!
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!