Assam CM: కాంగ్రెస్ అయోధ్యలో రామమందిరం స్థానంలో మరోసారి బాబ్రీ మసీదును నిర్మిస్తుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lok Sabha Elections 2024: అయోధ్యలో రామమందిరం స్థానంలో కాంగ్రెస్ మరోసారి బాబ్రీ మసీదును నిర్మించగలదని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ఆరోపించారు. ఒడిశాలోని మల్కన్గిరిలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన సీఎం.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ మాకు 400 సీట్లు ఎందుకు కావాలని ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే, మసీదుల పునర్నిర్మాణాన్ని ఆపాలంటే ఖచ్చితంగా బీజేపీ 400 సీట్లు గెలవాలని చెప్పారు. ఈ దేశంలో మళ్లీ బాబ్రీ మసీదు కట్టకుండా చూసుకోవాలి.. అందుకే నరేంద్ర మోడీని ప్రధాన మంత్రిని చేసేందుకు ప్రతి ఒక్కరు బీజేపీకి ఓటు వేయాలి అని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ కోరారు.
Read Also: Amritpal singh: ఎంపీగా పోటీ చేయనున్న ఖలిస్థానీ ఉగ్రవాది.. తాత్కాలిక బెయిల్ కోసం కోర్టుకు..!
Also Read
- Aviation Fuel: విమాన ఇంధనంలో ఇథనాల్ కలుపుతున్నారంటూ ప్రచారం.. కేంద్రం క్లారిటీ
- Air India New CEO: దాదాపుగా పాకిస్తాన్ వెళ్లాల్సినవాడే, ఇప్పుడు ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ..
- AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. పలు కొత్త విధానాలకు గ్రీన్ సిగ్నల్
- CJP: 'క్యా బోల్తీ పబ్లిక్'.. దేశవ్యాప్త ప్రచారానికి సీజేపీ సిద్ధం..
కాగా, గతంలో కాంగ్రెస్ రామమందిర నిర్మాణ తేదీని అడిగేదని సీఎం హిమంత బిశ్వశర్మ అన్నారు. మేము మరోసారి అధికారంలోకి వస్తే.. రామ మందిరం దగ్గర మాత్రమే ఆగబోమని కాంగ్రెస్కు తెలుసు.. మన దేశంలోని ప్రతి దేవాలయానికి విముక్తి కల్పిస్తామన్నారు. మోడీకి 400 సీట్లు వస్తేనే.. కాంగ్రెస్ ఆర్టికల్ 370ని తిరిగి తీసుకురాదన్నారు. రామ మందిరానికి తాళం వేయకుండా ఉండాలంటే మోడీకి 400 సీట్లు కావాలని హిమంత బిశ్వశర్మ అన్నారు. ఇక, 2019లో అయోధ్యలోని రామ మందిర వివాదానికి సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. దీంతో, రామ మందిర నిర్మాణం ప్రారంభమైంది.. ఈ ఏడాది జనవరి 22న ప్రధాని నరేంద్ర మోడీ అయోధ్యలో రాంలాలా విగ్రహాన్ని ప్రతిష్టించారు.
తాజావార్తలు
-
Aviation Fuel: విమాన ఇంధనంలో ఇథనాల్ కలుపుతున్నారంటూ ప్రచారం.. కేంద్రం క్లారిటీ
-
Air India New CEO: దాదాపుగా పాకిస్తాన్ వెళ్లాల్సినవాడే, ఇప్పుడు ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ..
-
AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. పలు కొత్త విధానాలకు గ్రీన్ సిగ్నల్
-
Varun Tej: లెగసీపై.. మెగా ఫ్యామిలీ సఫోర్ట్పై వరుణ్ తేజ్ కీలక వ్యాఖ్యలు..
-
CJP: ‘క్యా బోల్తీ పబ్లిక్’.. దేశవ్యాప్త ప్రచారానికి సీజేపీ సిద్ధం..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!