అదే విధంగా ఇంగ్లీష్ మీడియా కూడా ఆస్ట్రేలియా జట్టుపై ఛీటర్స్ అంటూ వరుస కథనాలు ప్రచురించింది. అయితే ఈసారి ఆస్ట్రేలియా మీడియా వంతు వచ్చింది. ఆస్ట్రేలియా మీడియా ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ను దారుణంగా ట్రోలింగ్ చేసింది. ‘ద వెస్ట్ ఆస్ట్రేలియన్’ అనే పత్రిక బెన్ స్టోక్స్ ఫోటోను మార్ఫింగ్ చేసి 'క్రైబేబీస్' అనే ట్యాగ్ తో ఓ కథనాన్ని ప్రచురించింది.
England Fans Boos Australia for Jonny Bairstow’s Controversial Run-out in Ashes 2023: లార్డ్స్ వేదికగా జరిగిన యాషెస్ 2023 రెండో టెస్టులో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జానీ బెయిర్స్టో అవుటైన విధానం ప్రస్తుతం వివాదాస్పదమైంది. దాంతో ఆస్ట్రేలియాపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇంగ్లండ్ అభిమానులతో పాటుగా క్రికెట్ ఫాన్స్ అందరూ ఆసీస్ తెరుపుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ‘అదే పాత ఆస్ట్రేలియా.. ఎప్పుడూ మోసం’, ‘ఆస్ట్రేలియా చీటింగ్ అలవాటే గా’, ఆస్ట్రేలియా పెద్ద…
Australia Creates Several Records after Beat England in Ashes 2023 1st Test: ప్రతిష్టాత్మక యాషెస్ 2023 తొలి టెస్టులో ఓటమి ఖాయం అనుకున్నా.. గొప్పగా పోరాడిన ఆస్ట్రేలియా అద్భుత విషయం సాధించింది. ‘బజ్బాల్’ అంటూ దూకుడుగా ఆడిన ఇంగ్లండ్ ప్లాన్ బెడిసికొట్టింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 281 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ 8 వికెట్లు కోల్పోయి ఛేదించింది. తొలి ఇన్నింగ్స్లో అద్భుత సెంచరీ చేసిన ఉస్మాన్ ఖవాజా (65; 197 బంతుల్లో 7×4) హాఫ్…
మహిళలపై లైంగిక వేధింపులు సర్వసాధారణంగా జరుగుతూనే ఉన్నాయి. ఇవి ఏ ఒక్క దేశానికో పరిమితం కావడం లేదు. అలాగే మహిళా ఏ స్థాయిలో ఉన్నప్పటికీ వేధింపులు తప్పడం లేదు.
Five Australia Players Wins Three Formats of ICC Titles: లండన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ 2023లో భారత్ ఓటమిపాలైన విషయం తెలిసిందే. 444 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 234 పరుగులకే ఆలౌటైంది. దాంతో ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సత్తాచాటిన ఆసీస్ మొదటి డబ్ల్యూటీసీ టైటిల్ ఖాతాలో వేసుకుంది. టైటిల్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. డబ్ల్యూటీసీ ఫైనల్…
Australia : ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం రాత్రి ఇక్కడ హంటర్ వ్యాలీ ప్రాంతంలో పెళ్లికి వచ్చిన అతిథులతో వెళ్తున్న బస్సు కాలువలో పడిపోయింది.
భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతోంది. 444 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది.
టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ విమర్శల వర్షం కురింపించాడు. ఈ కీలక మ్యాచ్ లో ద్రివిడ్ కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాడని అలీ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ఐసీసీ వరల్డ్ ఛాంపియన్ షిప్ ఫైనల్ 2023 మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 44 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 123 పరుగుల స్కోరు చేసింది. తొలి ఇన్నింగ్స్లో దక్కిన 173 పరుగుల ఆధిక్యంతో కలిపి ఆసీస్ ప్రస్తుతం 296 పరుగుల తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది.