ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న ముఖ్యమంత్రి కేజ్రీవాల్ హైకోర్టులో తాజాగా మరో పిటిషన్ వేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు.
ప్రస్తుతం ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మద్యం కుంభకోణం సంబంధించి అరెస్టు అయిన సంగతి తెలిసిందే. కోర్టు ఆయనని తీహార్ జైల్ కు రిమాండ్ కు తరలించింది. తాజాగా జైల్లో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ క్రేజీవాల్ కి ఢిల్లీ గవర్నర్ తాజాగా ఓపెన్ లెటర్ రాశారు. ఢిల్లీ గవర్నర్ బి కే సక్సేనా ఢిల్లీ నగరంలో తాగునీటి సమస్యపై ఓపెన్ లెటర్ విడుదల చేశారు. Also Read: Rakul Preet Singh: హైదరాబాదులో రకుల్ కొత్త ‘ఆరంభం’..…
Arvind Kejriwal : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న అరవింద్ కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మరోసారి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన ఆరోగ్యాన్ని పర్యవేక్షించడానికి వ్యక్తిగత వైద్యుడ్ని నియమించాలని ఆయన న్యాయస్థానాన్ని అభ్యర్థించారు.
Sunitha Kejriwal : దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. కాగా, గుజరాత్లో ఆమ్ ఆద్మీ పార్టీ తరపున సునీతా కేజ్రీవాల్ ప్రచారం చేయవచ్చని ఆమ్ ఆద్మీ పార్టీ నుండి తెలుస్తోంది.
Aravind Kejriwal : ఢిల్లీ ముఖ్యమంత్రి జైలు నుంచి ప్రజలకు సందేశం పంపారని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ మంగళవారం (ఏప్రిల్ 16) అన్నారు. 'నా పేరు అరవింద్ కేజ్రీవాల్, నేను ఉగ్రవాదిని కాను' అని ఆయన అన్నారు.
Bhagwant Mann: పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ఈ రోజు తీహార్ జైలులో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ని కలుసుకున్నారు. కేజ్రీవాల్ని జైలులో ఉగ్రవాదిలా చూస్తున్నారని అన్నారు.
మద్యం పాలసీ కేసులో మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తనను మార్చి 21న అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ను ఏప్రిల్ 29న విచారిస్తామని సుప్రీంకోర్టు సోమవారం తెలిపింది.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న ముఖ్యమంత్రి కేజ్రీవాల్.. తన అరెస్ట్పై అత్యవసరంగా విచారించాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అందుకు న్యాయస్థానం అంగీకరించలేదు.