Arvind Kejriwal: జైలులో కేజ్రీవాల్ మామిడి పండ్లు, ఆలూ పూరీ తింటున్నాడు.. కోర్టులో ఈడీ వాదనలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్ట్ చేసింది. అప్పటి నుంచి కేజ్రీవాల్ బెయిల్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. షుగర్ వ్యాధి ఉన్న కేజ్రీవల్ జైలులో మామిడి పండ్లు, ఆలూ పూరీ, స్వీట్లను తింటున్నారని ఈడీ గురువారం కోర్టుకు తెలిపింది. షుగర్ లెవల్స్ పెంచుకోవడం ద్వారా మెడికల్ బెయిల్ పొందాలని చూస్తున్నారంటూ కోర్టుకు తెలిపింది. కేజ్రీవాల్ డాక్టర్ని సంప్రదించాలని కోరుతూ వేసిన పిటిషన్ని విచారిస్తున్న సమయంలో ఈడీ ఈ వాదనలు వినిపించింది.
Read Also: Video Viral: బికినీ ధరించి బస్సులోకి ప్రవేశించిన మహిళ.. చివరకు..
Also Read
- GR Gopinath: రూపాయికే విమాన టికెట్.. సామాన్యుడి విమాన కల నిజం చేసిన వ్యక్తి కథ ఇది! ఆయన ఎవరో తెలుసా?
- Health Awareness Wedding: ఆలోచింపజేస్తున్న ఈ వధూవరుల నిర్ణయం.. ఆ టెస్ట్ తర్వాతే వివాహబంధంలోకి అడుగుపెట్టిన జంట
- Karnataka: మందుబాబులకు కర్ణాటక ప్రభుత్వం బంపర్ ఆఫర్.. భారీగా తగ్గనున్న మద్యం ధరలు!
- Greater Noida: కోటి రూపాయలతో పెళ్లి.. 14 నెలలకే విషాదాంతం! కట్నం వేధింపులకు వివాహిత బలి
అరవింద్ కేజ్రీవాల్ తీసుకుంటున్న డైట్ నివేదికను సమర్పించాలని తీహార్ జైలు అధికారులను కోర్టు ఆదేశించింది.టైప్ 2 డయాబెటిస్తో బాధపడుతున్న ఆప్ అధినేతకు సూచించిన డైట్ వివరాలను సమర్పించాలని కేజ్రీవాల్ తరపు న్యాయవాదిని కోర్టు కోరింది. విచారణ సందర్భంగా ఇంట్లో వండిన భోజనం చేయడానికి కేజ్రీవాల్కి అనుమతి ఉంది. అయితే, వైద్యపరమైన కారణాలతో బెయిల్ కోసం అధిక చక్కెర ఉన్న ఆహార పదార్థాలనున తీసుకుంటున్నట్లు ఈడీ పేర్కొంది. ‘‘ అతను ఏమి తింటున్నాడో చూడండి.. ఆలూ పూరీ, మామిడి.. బహుశా అతడికి నియంత్రణ ఉండకపోచ్చు. టైప్ 2 డయాబెటిస్ ఉన్న వ్యక్తి ఇవన్నీ తినడం నేను వినలేదు’’ అని ఈడీ తరుపు న్యాయవాది చెప్పారు.
తాజావార్తలు
-
విదేశాల్లో ఉద్యోగాల పేరుతో హైదరాబాద్లో భారీ మోసం.. రోడ్డున పడ్డ 90 మంది నిరుద్యోగులు.!
-
Pakistan: అసిమ్ మునీర్ గుట్టు బట్టబయలు.. న్యూక్లియర్ డీల్ కోసం చైనాకు పాక్ తాకట్టు.!
-
Chinmayi: డబ్బింగ్ రూమ్లో భావోద్వేగానికి గురైన చిన్మయి శ్రీపాద
-
Ramchander Rao: బండి సంజయ్పై పార్టీ చర్యలు తీసుకుంటుందా? క్లారిటీ ఇచ్చిన బీజేపీ చీఫ్ రామచందర్రావు
-
Redmi K100: 200MP కెమెరాతో రెడ్మీ K100 చవకైన స్మార్ట్ఫోన్.. 10,000mAh బ్యాటరీ!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..