మహిళల వ్యక్తిగత ఆర్చరీ విభాగంలో దీపికా కుమారి ప్రీక్వార్టర్ఫైనల్కు చేరుకుంది. ప్యారిస్ ఒలింపిక్స్ మ్యాచ్లో దీపిక 6-2తో నెదర్లాండ్స్కు చెందిన క్వింటీ రోఫెన్ను ఓడించింది. దీపిక రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్ ఆగస్టు 3న జరగనుంది. క్వింటిపై దీపిక 2-0తో ఆరంభంలోనే ఆధిక్యం సాధించింది. దీపిక తొలి సెట్లో 29 పాయింట్లు సాధించగా.. నెదర్లాండ్స్కు చెందిన ఆమె ప్రత్యర్థి 28 పాయింట్లు చేసింది.