మనస్థాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఓ యువకుడికి ఏలూరు పోలీసులు సకాలంలో చర్యలు తీసుకున్నారు. సోమవారం సాయంత్రం 4.13 గంటలకు ఏలూరు జిల్లా 112 కంట్రోల్ రూంకు లక్ష్మి అనే మహిళ నుంచి ఫోన్ రాగా, ఆమె సోదరుడు నక్కా రాజేష్ ఏలూరు రైల్వేస్టేషన్లో ఉన్నాడని, ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించినట్లు సమాచారం. విజయవాడలోని ప్రసాదంపాడుకు చెందిన రాజేష్ (31) అనే వ్యక్తి తన సోదరిని సంప్రదించి తన జీవితాన్ని ముగించాలనుకుంటున్నట్లు చెప్పాడు. కంట్రోల్ రూం సిబ్బందికి లక్ష్మి…
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్ అగ్ని ప్రమాద ఘటన కేసులో పోలీసుల దూకుడు పెంచారు. ఈ కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు. సీటీయం పంచాయతీ మిట్టపల్లిలో వైసీపీ నేత, సీటీయం సర్పంచ్ ఈశ్వరమ్మ భర్త అక్కులప్ప ఇంట్లో పోలీసులు సోదాలు చేపట్టారు.
Andhrapradesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లా అయిన భీమవరంలో తొమ్మిది నెలల క్రితం యువతి మిస్సింగ్ కేసును పోలీసులు ఎట్టకేలకు చేధించారు. మనసు ఉంటే మార్గం ఉంటుందని మరోసారి ఏపీ పోలీసులు రుజువుచేశారాని డిప్యూటీ సీఎం పవన్ కళ్యణ్ వారిని అభినందించారు. ఇక వివరాలలోకి వెళ్లినట్టు అయితే భీమవరానికి చెందిన దంపతులు తమ కుమార్తె 9 నెలల క్రితం అదృశ్యం అయ్యిందని, దీనికి సంబంధించి యువతి కనిపించకుండా పోయిన ప్రాంతం విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో…
గంజాయి వ్యాపారులు, వినియోగదారులకు ఏపీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత మాస్ వార్నింగ్ ఇచ్చారు. పోలీసులు సేఫ్ గేమ్ మానేయాలని, ఓన్లీ స్ట్రయిట్ గేమ్స్ వుండాలని మంత్రి సూచించారు. మూడు నెలలు టైం ఇస్తున్నామని, పోలీసులు మారకపోతే మేం మార్పు చూపిస్తామని హెచ్చరించారు.