Home
Android
Android News
-
Google AI Scam Call Detection: గూగుల్ నుంచి కొత్త AI స్కామ్ కాల్ డిటెక్షన్ ఫీచర్.. యూజర్లకు భారీ ఊరట
సైబర్ మోసాలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో, వినియోగదారుల భద్రత కోసం గూగుల్ మరో కీలక అడుగు వేసింది. ఆండ్రాయిడ్ వినియోగదారులను స్కామ్ కాల్స్ నుంచి రక్షించేందుకు గూగుల్ కొత్త AI Scam Call Detection ఫీచర్ను పరిచయం చేసింది. ఈ సరికొత్త సాంకేతికత అనుమానాస్పద లేదా మోసపూరిత కాల్స్ను గుర్తించి, యూజర్లను ముందుగానే అప్రమత్తం చేస్తుంది. సైబర్ నేరాలను అరికట్టడంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో, గూగుల్ తీసుకొచ్చిన ఈ కొత్త ఫీచర్ ఆండ్రాయిడ్… -
Google Photosలో అదిరే ఫీచర్.. ఇకపై మీకు నచ్చిన సమయంలోనే బ్యాకప్..!
స్మార్ట్ఫోన్ యూజర్లకు అత్యంత ఇష్టమైన యాప్స్లో ‘గూగుల్ ఫోటోస్’ ఒకటి. ఫోటోలను భద్రపరుచుకోవడానికి, ఎడిటింగ్ చేసుకోవడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. అయితే, ఇప్పటివరకు ఇందులో ఒక చిన్న లోటు ఉండేది. ఫోటోలు ఎప్పుడు బ్యాకప్ అవ్వాలి అనే నిర్ణయం గూగుల్ చేతుల్లోనే ఉండేది. దీనివల్ల కొన్నిసార్లు డేటా త్వరగా అయిపోవడం లేదా ఇంటర్నెట్ స్లోగా ఉన్నప్పుడు బ్యాకప్ అవ్వడం వంటి ఇబ్బందులు ఎదురయ్యేవి. ఈ సమస్యకు పరిష్కారంగా గూగుల్ ఇప్పుడు “బ్యాకప్ షెడ్యూలింగ్” ఫీచర్ను పరీక్షిస్తోంది. ఏమిటీ… -
Google Layoffs: భారీగా ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమైన గూగుల్..
ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్, పిక్సెల్ ఫోన్స్, క్రోమ్ బ్రౌజర్ టీమ్స్ లో పని చేస్తున్న వందలాది మంది ఉద్యోగులకు గూగుల్ కంపెనీ లేఆఫ్లు ప్రకటించింది. సంస్థలోని ఓ వ్యక్తి ద్వారా లేఆఫ్స్ విషయం బయటకు వచ్చినట్లు జాతీయ మీడియా తెలిపింది. -
Ola, Uber:ఓలా, ఉబర్లో ఫోన్ మోడల్ ను బట్టి చార్జీలు? కంప్లైంట్ ఎవరికి చేయాలో తెలుసా?
ఓలా, ఉబర్, ర్యాపిడో ట్యాక్సీలు అందుబాటులోకి రావడంతో ప్రయాణం ఈజీ అయ్యింది. ఆన్ లైన్ లో బుక్ చేసుకుంటే ఉన్నచోటుకే నిమిషాల్లోనే వెహికల్ వచ్చేస్తుండడంతో డిమాండ్ పెరిగింది. ఆఫీస్ లకు వెళ్లే వారు, అర్జెంటుగా బయటికి వెళ్లాలనుకునే వారు కార్, బైక్ ట్యాక్సీలను బుక్ చేసుకుని గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. అయితే ఇటీవల ఓలా, ఉబర్ యూజర్ల నుంచి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఫోన్ రకాన్ని బట్టి, ఛార్జింగ్ పర్సంటేజ్ ను బట్టి ఛార్జీలు వసూలు చేస్తున్నారని పలువురు ఆందోళన… -
Meta Edits App: క్యాప్కట్కు గట్టి పోటీ ఇవ్వనున్న మెటా ‘ఎడిట్స్’
Meta Edits App: ప్రస్తుతం షార్ట్ వీడియోల ట్రెండ్ ప్రపంచాన్ని కుదిపేస్తున్నదనడంలో యువతి అతిశయోక్తి లేదు. ముఖ్యంగా స్మార్ట్ఫోన్లలో ఈ వీడియోలు ఎక్కువగా చూసే హవా పెరుగుతోంది. ఇన్స్టాగ్రామ్ వంటి ఫ్లాట్ఫామ్స్లో రీల్స్ బాగా పాపులర్ అయ్యాయి. ఈ పాపులారిటీని మెటా ఈ రంగంలో మరింత ప్రభావాన్ని చూపేందుకు ముందుకు వచ్చింది. ‘ఎడిట్స్’ అనే కొత్త వీడియో ఎడిటింగ్ యాప్ను పరిచయం చేసి, బైట్డాన్స్ కంపెనీకి చెందిన క్యాప్ కట్కు గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధమైంది. ఈ… -
Whatsapp Update: క్రేజీ ఫీచర్లతో భారీ అప్డేట్కు సిద్దమైన వాట్సాప్
Whatsapp Update: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన యూజర్ల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను పరిచయం చేస్తూనే ఉంటుంది. ఈ అప్డేట్స్ మీ చాటింగ్ అనుభవాన్ని మరింత సజావుగా, క్రియేటివ్గా మార్చేందుకు దోహద పడుతాయి. తాజాగా రాబోయే అప్డేట్ లో ఫోటో ఎడిటింగ్, సెల్ఫీ స్టిక్కర్ల తయారీ, మెసేజ్లకు త్వరగా రియాక్ట్ అయ్యే ఆప్షన్లతో ఈ కొత్త ఫీచర్లు ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. వాట్సాప్ కొత్త అప్డేట్స్లో భాగంగా, ఫోటోలు, వీడియోలకు ప్రత్యేక హంగులు జోడించే ఫీచర్… -
WhatsAppUpdate: వాట్సప్ లో కొత్త అప్డేట్..ఇకపై ఒక నిమిషం వరకు అవకాశం
ఇన్ స్టెంట్ మెసేజింగ్ యాప్ గా పిలవబడే వాట్సాప్ తన వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడానికి అనేక కొత్త ఫీచర్లను పరిచయం చేస్తోంది. యాప్ వినియోగంలో సౌలభ్యం పెరిగేలా చర్యలు తీసుకుంటుంది. ఎప్పటికప్పుడు కొత్త అప్ డేట్ లు చేస్తూ కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. -
Google Magic Edior: అందరికీ అందుబాటులో గూగుల్ మ్యాజిక్ ఎడిటర్..అది కూడా ఫ్రీ..!
మ్యాజిక్ ఎడిటర్ (Magic Editor) అనేది శక్తివంతమైన Google Pixel AIకి సంబంధించిన ఎడిటింగ్ యాప్. ఇది మే 15వ తేదీ ప్రారంభించబడింది. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(AI)ని ఉపయోగించి, మ్యాజిక్ ఎడిటర్ యూజర్లు తీసిన ఫోటోలను మరింత స్పష్టంగా చూపగలదు. -
BGMI: గేమింగ్ లవర్స్కి గుడ్ న్యూస్.. BGMI మళ్లీ వస్తోంది..
BGMI: నిషేధిత పబ్జీ గేమ్ తర్వాత అంతగా క్రేజ్ తెచ్చుకున్న గేమ్ ఏదైనా ఉందంటే అది BGMI. మల్టీ ప్లేయర్ గేమ్ అయిన బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా(BGMI) భారత్ లోకి రీఎంట్రీ ఇవ్వబోతోంది. -
Google: గూగుల్కు షాక్.. రూ. 1,337 కోట్ల ఫైన్ కట్టాల్సిందే
Google: టెక్ దిగ్గజం గూగుల్ కు షాక్ ఇచ్చింది నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(ఎన్సీఎల్ఏటీ). 30 రోజుల్లో రూ. 1337 కోట్ల జరిమానాను కట్టాల్సిందే అని ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలను అతిక్రమించి, గుత్తాధిపత్యంగా వ్యవహరిస్తుందని గతంలో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) రూ. 1337 కోట్ల జరిమానాను విధించింది.
తాజావార్తలు
-
KING 100 : దూసుకొస్తున్న కింగ్ 100.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Vaibhav Sooryavanshi: అందరి చూపు వైభవ్ సూర్యవంశీపైనే.. మరో విధ్వంసానికి సిద్ధమైన వండర్ కిడ్!
-
Peddi Collections : 300 కోట్లకు చేరువలో… వర్కింగ్ డేలో ‘పెద్ది’ కలెక్షన్ల ఊచకోత
-
NANI : ప్యారడైజ్ ఆగస్టు రిలీజ్ పోస్ట్ పోన్.. న్యూ రిలీజ్ డేట్ ఎప్పుడంటే
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!