Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh

Andhra Pradesh News

    • కాకాణి గోవర్ధన్‌రెడ్డి ప్రెస్ మీట్ – Live
      #ఆంధ్రప్రదేశ్

      కాకాణి గోవర్ధన్‌రెడ్డి ప్రెస్ మీట్ – Live

    • పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన సీఎం.. పనులపై ఆరా
      #ఆంధ్రప్రదేశ్

      పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన సీఎం.. పనులపై ఆరా

      పోలవరం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. వీలైనంత త్వరగా పూర్తిచేయాలన్న పట్టుదలతో ముందుకు సాగుతున్నారు.. ఇక, ఎప్పటికప్పుడు ప్రాజెక్టు పనులపై సమీక్ష నిర్వహిస్తూ వస్తున్నారు సీఎం వైఎస్‌ జగన్‌.. ఇప్పటికే పలుమార్లు ప్రాజెక్టును సందర్శించి పనులు పురోగతిపై ఆరా తీయగా… ఇవాళ మరోసారి పోలవరం డ్యామ్‌ సైట్‌కు వెళ్లారు.. స్పిల్‌వేపైకి వెళ్లి స్వయంగా జరిగిన పనుల్ని పరిశీలించిన సీఎంకు.. స్పిల్‌వేపై ఫొటో ఎగ్జిబిషన్‌ ద్వారా పోలవరం పనుల పురోగతిని అధికారులు వివరించారు..రెండేళ్లలో పూర్తయిన పనులు, భవిష్యత్తులో…
    • ప్రత్యేక హోదాపై వెంటనే చర్చ జరపాలి : విజయసాయిరెడ్డి
      #ఆంధ్రప్రదేశ్

      ప్రత్యేక హోదాపై వెంటనే చర్చ జరపాలి : విజయసాయిరెడ్డి

      ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంపై రాజ్యసభలో వెంటనే చర్చ చేపట్టాలని వైఎస్సార్సీ పార్లమెంటరీ పార్టీ నాయకులు వి.విజయసాయి రెడ్డి రాజ్యసభ చైర్మన్‌కు ఈరోజు నోటీసు ఇచ్చారు. సభా నియమ నిబంధనలలోని రూల్‌ 267 కింద ఆయన ఈ నోటీసును ఇచ్చారు. రాజ్యసభలో ఈరోజు నిర్వహించే ఇతర వ్యవహారాలన్నింటిని పక్కన పెట్టి రూల్‌ 267 కింద ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే అంశంపై చర్చను ప్రారంభించాలని ఆయన నోటీసులో కోరారు. read also : తెలంగాణ…
    • తాడేప‌ల్లిలో టెన్ష‌న్‌… సీఎం నివాసం ముట్ట‌డికి విద్యార్ధుల య‌త్నం…
      #Top Story

      తాడేప‌ల్లిలో టెన్ష‌న్‌… సీఎం నివాసం ముట్ట‌డికి విద్యార్ధుల య‌త్నం…

      తాడేప‌ల్లిలో సిఎం వైఎస్ జ‌గ‌న్ ఇంటి వ‌ద్ద టెన్ష‌న్ వాతావ‌ర‌ణం నెల‌కొన్న‌ది.  జాబ్ క్యాలెండ‌ర్‌కు నిర‌స‌నగా విద్యార్ధి సంఘాలు ఛ‌లో తాడేప‌ల్లి కార్య‌క్ర‌మాన్ని త‌ల‌పెట్టాయి. ఈ కార్య‌క్ర‌మంలో భాగంగా సీఎం జ‌గ‌న్ ఇంటిని ముట్ట‌డికి విద్యార్ధి సంఘాలు ప్ర‌య‌త్నం చేశాయి.  సీఎం వైఎస్ జ‌గ‌న్ నివాసం వైపు వెళ్లేందుకు టీఎన్ఎస్ఎఫ్ ప్ర‌య‌త్నించ‌గా పోలీసులు అడ్డుకున్నారు.  పోలీసుల‌కు, కార్య‌క‌ర్త‌ల‌కు మ‌ద్య తోపులాట జ‌రగింది.  ప‌లువురు కార్య‌క‌ర్త‌ల‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  ఇక‌, సీఎం నివాసం వ‌ద్ద పోలీసులు భారీగా…
    • నేటి నుంచి ఏపీలో దివ్యాంగులకు సదరం క్యాంపులు
      #ఆంధ్రప్రదేశ్

      నేటి నుంచి ఏపీలో దివ్యాంగులకు సదరం క్యాంపులు

      నేటి నుండి ఏపీ వ్యాప్తంగా దివ్యాంగులకు సదరం క్యాంపులు ఏర్పాటు చేయనుంది జగన్‌ సర్కార్‌. ఈ కార్యక్రమం ద్వారా 24 గంటల్లో దివ్యాంగులకు ధ్రువీకరణ పత్రాలు జారీ చేయనున్నారు. ఇక ఇవాళ ఉదయం 8 గంటలకే సదరం క్యాంపులు ప్రారంభమయ్యాయి. ఈ నెల 16 నుండి స్లాట్ల బుకింగ్ మీసేవ కేంద్రాల్లో కొనసాగుతున్నది. అటు దివ్యాంగులకు ధ్రువీకరణ పత్రాలను జారీ చేసేందుకు తగిన ఏర్పాట్లు చేసింది వైద్య ఆరోగ్య శాఖ. read also : ఇండియా కరోనా…
    • నేడు ఏపీ సీఎం పోల‌వ‌రం ప‌ర్య‌ట‌న‌…
      #Top Story

      నేడు ఏపీ సీఎం పోల‌వ‌రం ప‌ర్య‌ట‌న‌…

      ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ పోల‌వ‌రంలో ప‌ర్య‌టించ‌బోతున్నారు.  ఈరోజు ఉద‌యం 10 గంట‌ల‌కు తాడేప‌ల్లిలోని నివాసం నుంచి బ‌య‌లుదేరి 11 గంట‌ల‌కు పోల‌వ‌రం చేరుకుంటారు.  ఉద‌యం 11:10 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు క్షేత్ర‌స్థాయిలో పోల‌వ‌రం ప్రాజెక్టును ప‌రిశీలించ‌నున్నారు.  మ‌ధ్యాహ్నం 12 గంట‌ల నుంచి ఒంటిగంట వ‌ర‌కు సీఎం జ‌గ‌న్ అధికారుల‌తో స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హిస్తున్నారు.  ఈ స‌మీక్షా స‌మావేశం అనంత‌రం మ‌ధ్యాహ్నం 2:15 గంట‌ల‌కు తాడేప‌ల్లి నివాసానికి చేరుకుంటారు.  గ‌త కొన్ని రోజులుగా…
    • పెట్రోల్ ధ‌ర‌ల‌ను మోడీ గ‌డ్డంతో లింకుపెట్టిన నారాయ‌ణ‌…
      #Top Story

      పెట్రోల్ ధ‌ర‌ల‌ను మోడీ గ‌డ్డంతో లింకుపెట్టిన నారాయ‌ణ‌…

      దేశంలో పెట్రోల్ ధ‌ర‌లు భారీగా పెరుగుతున్నాయి.  రోజు రోజుకు ధ‌ర‌లు పైపైకి పెరుగుతుండ‌టంతో ప్ర‌జ‌లు అవ‌స్థ‌లు ప‌డుతున్నారు.  ఇక‌, ప్ర‌తిప‌క్షాలు పెట్రోల్ ధ‌ర‌ల‌ను నిర‌సిస్తూ నినాదాలు, నిర‌స‌లు చేస్తున్నాయి.  పెరిగిన పెట్రోల్ ధ‌ర‌ల‌ను నిర‌సిస్తూ సీపీఐ తిరుప‌తిలో నిర‌స‌న తెలియ‌జేసింది.  ఈ నిర‌స‌న కార్య‌క్ర‌మంలో సీపీఐ నారాయ‌ణ పాల్గోన్నారు.  ఓ పెట్రోల్ బంకు వ‌ద్ద షర్టు విప్పేసి నిర‌స‌న చెప్ప‌డమే కాకుండా ప్రధాని మోడీపైన‌, రాష్ట్ర‌ప్ర‌భుత్వంపైన విమ‌ర్శ‌లు సంధించారు.  పెట్రోల్ ధ‌ర‌లు మోడీ గ‌డ్డం పెరిగిన‌ట్టుగా పెరుగుతున్నాయ‌ని…
    • గెజిట్‌తో ఇరకాటంలో తెలంగాణ బీజేపీ నేతలు ?
      #Off The Record

      గెజిట్‌తో ఇరకాటంలో తెలంగాణ బీజేపీ నేతలు ?

      తెలంగాణ బీజేపీ నేతలు ఇరకాటంలో పడ్డారా? తెలుగు రాష్ట్రాల మధ్య ప్రస్తుతం కీలకంగా మారిన గెజిటే దానికి కారణమా? ఏపీ బీజేపీ నేతల పాటనే తెలంగాణ కమలనాథులు పాడుతున్నారా? ఈ యుగళగీతం వెనక ఆంతర్యం ఏంటి? ఇది నష్టమా.. లాభమా? గెజిట్‌పై తెలంగాణ బీజేపీ స్పందించిన తీరు మీద చర్చ! కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిని నిర్ధారిస్తూ కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్‌పై తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పక్షాలు స్పందించాయి.…
    • తెర‌పైకి మ‌ళ్లీ ప్ర‌త్యేక హోదా అంశం… పార్లమెంట్‌లో ఆందోళ‌న‌కు వైసీపీ సిద్ధం…
      #Top Story

      తెర‌పైకి మ‌ళ్లీ ప్ర‌త్యేక హోదా అంశం… పార్లమెంట్‌లో ఆందోళ‌న‌కు వైసీపీ సిద్ధం…

      రేప‌టి నుంచి పార్ల‌మెంట్ స‌మావేశాలు ప్రారంభం కాబోతున్నాయి.  ఈరోజు అఖిల‌ప‌క్ష‌స‌మావేశం నిర్వ‌హించారు.  ఈ స‌మావేశంలో ఏయే అంశాల‌పై చ‌ర్చించాలి అనే దానిపై సుమాలోచ‌న‌లు జ‌రిపారు. అదేవిధంగా స‌భను స‌జావుగా జ‌రిగేలా స‌హ‌క‌రించాల‌ని ప్ర‌భుత్వం స‌భ్యుల‌ను కోరింది. ఈ స‌మావేశం అనంత‌రం వైసీపీ నేత‌, రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయి రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.   పోల‌వ‌రం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీపై కేంద్రం ఉద్దేశ‌పూర్వ‌కంగానే కాల‌యాప‌న చేస్తున్న‌ట్టు ఆయ‌న పేర్కొన్నారు.  పోల‌వ‌రం అథారిటీ కార్యాల‌యాన్ని హైద‌రాబాద్ నుంచి…
    • రేపు సీఎం  వైఎస్‌ జగన్‌ పోలవరం పర్యటన
      #ఆంధ్రప్రదేశ్

      రేపు సీఎం వైఎస్‌ జగన్‌ పోలవరం పర్యటన

      పోలవరం ప్రాజెక్ట్‌ పనుల పురోగతిని సోమవారం సీఎం వైఎస్‌ జగన్‌ క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. ఈ పరిశీలనలో వెల్లడైన అంశాల ఆధారంగా జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. గడువులోగా ప్రాజెక్ట్‌ను పూర్తిచేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేస్తారు. red also : కేటీఆర్ కు దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ ఇక సీఎం జగన్‌ పర్యటన వివరాల్లోకి వెళితే… ఉదయం 10.10 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్న సీఎం జగన్‌.. 11.10 గంటల నుంచి 12…
    ←1…1,9791,9801,9811,9821,983…2,037→

తాజావార్తలు

  • Narendra Modi: నరేంద్ర మోదీ అరుదైన రికార్డు.. చరిత్ర సృష్టించిన పీఎం..

  • Donald Trump: ట్రంప్ ఫోటోను ఇకపై బంగారు నాణేలపై ముద్రించనున్నారు.. అమెరికా ప్రభుత్వం హిస్టారిక్ డెసిషన్!

  • Mojtaba Khamenei: మొజ్తబా ఖమేనీపై మొసాద్, సీఐఏ గురి..

  • Pakistan Top Terrorist Country: మొదటిసారిగా పాకిస్తాన్ టాప్.. గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్‌లో 1వ స్థానం

  • Israel: ఇజ్రాయెల్ అణ్వాయుధ రహస్యం.. ప్రపంచాన్ని భయపెడుతున్న ఆ ‘చివరి నిర్ణయం’ ఏమిటి..?

ట్రెండింగ్‌

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions