Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh

Andhra Pradesh News

    • ప‌.గో. జిల్లా అల్ల‌వ‌రంలో 31 వ‌ర‌కు క‌ర్ఫ్యూ..
      #ఆంధ్రప్రదేశ్

      ప‌.గో. జిల్లా అల్ల‌వ‌రంలో 31 వ‌ర‌కు క‌ర్ఫ్యూ..

      ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా పాజిటివ్ కేసులు క్ర‌మంగా త‌గ్గుతూ వ‌చ్చినా.. ఇంకా కొన్ని ప్రాంతాల్లో మాత్రం భారీ సంఖ్య‌లో కేసులు వెలుగు చూస్తూనే ఉన్నాయి.. పశ్చిమగోదావరి జిల్లా అల్లవరంలోనూ కోవిడ్ ఉధృతి కొన‌సాగుతూనే ఉంది.. దీంతో.. ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.. ఈ నెల 31 తేదీ వ‌ర‌కు కర్ఫ్యూ విధిస్తూ నిర్ణయం తీసుకుంది ఏపీ స‌ర్కార్.. అల్ల‌వ‌రంలో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు దుకాణాలు, వ్యాపార సముదాయాలు ప‌నియేనుండ‌గా.. మధ్యాహ్నం 2…
    • ఏపీ కరోనా అప్డేట్‌… ఇవాళ ఎన్నంటే ?
      #ఆంధ్రప్రదేశ్

      ఏపీ కరోనా అప్డేట్‌… ఇవాళ ఎన్నంటే ?

      ఏపీలో కరోనా కేసులు పెరుగుతూ.. తగ్గుతూ వస్తున్నాయి. తాజాగా ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం… ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 1747 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వ‌ర‌కు న‌మోద‌న మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 19,47,444 కి చేరింది. ఇందులో 19,11,282 మంది ఇప్పటికే కోలుకొని డిశ్చార్జ్ కాగా, 22,939 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. Read Also : ఆమీర్ ఖాన్ కూతురు ‘సెక్స్ ఎడ్యుకేషన్’ స్టోరీ… గ‌డిచిన 24…
    • ఏపీ ఇంటర్  పరీక్షా ఫలితాలు విడుదల
      #ఆంధ్రప్రదేశ్

      ఏపీ ఇంటర్ పరీక్షా ఫలితాలు విడుదల

      ఏపీలో ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ ఫలితాలను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మే 5 న నిర్వహించాల్సిన పరీక్షలను సుప్రీం కోర్టు ఆదేశాలతో థియరీ పరీక్షలను రద్దు చేశామని అన్నారు. విద్యార్థులు అందరినీ ఉత్తీర్ణులను చేశామని… సుప్రీం కోర్టు జులై 31 లోపు ఫలితాలు ప్రకటించాలని ఆదేశించిందని తెలిపారు. కానీ గడువుకు వారం ముందే ఫలితాలు ప్రకటిస్తున్నామని వెల్లడించారు. మార్కుల విధానం కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశామని…
    • రాయలసీమ ఎత్తిపోతల పథకం.. కృష్ణా బోర్డుకు ఎన్జీటీ కీల‌క ఆదేశాలు
      #ఆంధ్రప్రదేశ్

      రాయలసీమ ఎత్తిపోతల పథకం.. కృష్ణా బోర్డుకు ఎన్జీటీ కీల‌క ఆదేశాలు

      రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల ప్రాజెక్టు వ్య‌వ‌హారం ఏపీ, తెలంగాణ మ‌ధ్య కాక‌రేపాయి.. ప‌ర‌స్ప‌రం ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌లు, ఫిర్యాదులు.. ఇలా చాలా వ‌ర‌కే వెళ్లింది వ్య‌వ‌హారం.. అయితే, విష‌యంలో కృష్ణా న‌ది యాజ‌మాన్య‌బోర్డుకు కీల‌క ఆదేశాలు జారీ చేసింది నేష‌న‌ల్ గ్రీన్ ట్రిబ్యున‌ల్ (ఎన్జీటీ), చెన్నై బెంచ్.. సొంతంగా తనిఖీలు జరిపి నివేదిక ఇవ్వాలని కృష్ణా బోర్డుకు ఆదేశాలు జారీ చేసింది.. రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు తనిఖీలకు ఏపీ ప్రభుత్వం సహకరించడం లేదన్న కృష్ణా బోర్డు నివేదనను పరిగణలోకి…
    • ఏపీలో ఆగ‌స్టులో స్కూల్స్ రీఓపెన్..
      #ఆంధ్రప్రదేశ్

      ఏపీలో ఆగ‌స్టులో స్కూల్స్ రీఓపెన్..

      క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా స్కూళ్ల‌తో పాటు విద్యాసంస్థ‌లు అన్నీ మూత‌బ‌డ్డాయి.. క్లాసులు ఆన్‌లైన్‌లోనే.. ఇక ప‌రీక్ష‌ల సంగ‌తి చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు.. ఎందుకంటే.. పోటీ ప‌రీక్ష‌లు మిన‌హా.. బోర్డు ఎగ్జామ్‌ల‌తో పాటు అన్నీ ర‌ద్దు చేశారు. అయితే, క‌రోనా సెకండ్ వేవ్ కేసులు క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో.. స్కూళ్ల‌ను పున:ప్రారంభించేందుకు సిద్ధ‌మ‌వుతోంది ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం.. ఆగ‌స్టు 16వ తేదీ నుంచి స్కూల్స్ రీఓపెనింగ్‌కు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌కు ఆదేశాలు జారీ చేశారు సీఎం వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి..…
    • విశాఖ స్టీల్ ప్రైవేటీక‌ర‌ణ‌పై హైకోర్టులో విచార‌ణ‌…కేంద్రానికి చివ‌రి అవ‌కాశం…
      #Top Story

      విశాఖ స్టీల్ ప్రైవేటీక‌ర‌ణ‌పై హైకోర్టులో విచార‌ణ‌…కేంద్రానికి చివ‌రి అవ‌కాశం…

      విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీక‌రించేందుకు కేంద్రం ఇప్ప‌టికే స‌న్నాహాలు మొద‌లుపెట్టింది.  త‌మ‌కున్న 100 శాతం వాటాల‌ను విక్ర‌యించాలని ఇప్ప‌టికే నిర్ణ‌యం తీసుకుంది.  విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీక‌రించ‌డం వ‌ల‌న ఉత్ప‌త్తి సామ‌ర్థ్యం పెరుగుతుంద‌ని, ఉద్యోగావ‌కాశాలు పెరుగుతాయ‌ని కేంద్రం చెబుతున్న‌ది.  అయితే, ప్రైవేటీక‌రిస్తే చూస్తూ ఊరుకోబోమ‌ని ఇప్ప‌టికే ఉద్యోగ, కార్మిక సంఘాలు రోడ్డెక్కాయి.  ఇటు ఏపీ ప్ర‌భుత్వం కూడా ప్రైవేటీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా పోరాటం చేస్తున్న‌ది.  ఒక‌వైపు పార్ల‌మెంట్‌లో ఈ విష‌యంపై చ‌ర్చించాల‌ని ప‌ట్టుప‌డుతూనే, మ‌రోవైపు ఏపీ హైకోర్టులో కేసును…
    • ఏపీలో నేడే ఇంట‌ర్ ఫ‌లితాలు…
      #Top Story

      ఏపీలో నేడే ఇంట‌ర్ ఫ‌లితాలు…

      ఈరోజు ఏపీ ఇంట‌ర్ సెకండ్ ఇయ‌ర్ ప‌రీక్ష‌ల ఫ‌లితాలు విడుద‌ల కాబోతున్నాయి.  సాయంత్రం 4 గంట‌ల‌కు మంత్రి ఆదిమూల‌పు సురేష్ ప‌రీక్షా ఫ‌లితాల‌ను విడుద‌ల‌న చేయ‌నున్నారు.  ఇంటెర్నెట్ ద్వారా ఫ‌లితాల‌ను చూసుకోవ‌చ్చు.  సాయంత్రం 4 గంట‌ల త‌రువాత ఫ‌లితాల‌ను http://examresults.ap.nic.in, http://results.bie.ap.gov.in, http://results.apcfss.in, htpp://bie.ap.gov.in వెబ్‌సైట్లలో చూసుకోవ‌చ్చు.  క‌రోనా స‌మ‌యంలో చాలా రాష్ట్రాలు ఇంట‌ర్ ప‌రీక్ష‌ల‌ను రద్దు చేసుకున్నాయి. అయితే, విద్యార్ధుల భ‌విష్య‌త్తును దృష్టిలో పెట్టుకొని పరీక్ష‌లను నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. కానీ, సుప్రీం కోర్టు సూచ‌న‌ల…
    • ఏపీ క‌రోనా అప్డేట్‌…
      #Top Story

      ఏపీ క‌రోనా అప్డేట్‌…

      ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో కొత్త‌గా 1843 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి.  దీంతో రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోద‌న మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 19,48,592కి చేరింది.  ఇందులో 19,11,812 మంది ఇప్ప‌టికే కోలుకొని డిశ్చార్జ్ కాగా, 23,571 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి.  గ‌డిచిన 24 గంట‌ల్లో ఏపీలో క‌రోనాతో 12 మంది మృతి చెందారు.  దీంతో రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనాతో 13,209 మంది మృతి చెందారు.  రాష్ట్రంలో 24 గంట‌ల్లో 70,727 శాంపిల్స్‌ను ప‌రీక్షించిన‌ట్టు ఆరోగ్య‌శాఖ బులిటెన్‌లో…
    • కలవరపడ్డ ధర్మాన కృష్ణదాస్‌, నారాయణస్వామి..!
      #Off The Record

      కలవరపడ్డ ధర్మాన కృష్ణదాస్‌, నారాయణస్వామి..!

      ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్టుగా.. ఇద్దరు ఉన్నతాధికారుల మధ్య వచ్చిన ఇగో క్లాష్‌.. మరో ఇద్దరు డిప్యూటీ సీఎంలను కంగారెత్తించింది. అధికారులు.. ప్రభుత్వ వర్గాల్లోనూ పెద్దచర్చగా మారింది. సమస్యకు విరుగుడు మంత్రం వేసినా.. తెర వెనక జరిగిన కథ మాత్రం ఏపీ సచివాలయంలో ఆసక్తి రేకెత్తించింది. అదేంటో ఈ స్టోరీలో చూద్దాం. కీలక విభాగాలను తప్పించడంతో డిప్యూటీ సీఎంలు కలవరం! రెవెన్యూ శాఖలో అంతర్భాగంగా ఉండే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లు.. వాణిజ్య పన్నుల విభాగాలను ఆర్థికశాఖకు బదలాయిస్తూ…
    • తూ.గోదావరి జిల్లాలో పెరుగుతున్న డెంగ్యూ కేసులు
      #ఆంధ్రప్రదేశ్

      తూ.గోదావరి జిల్లాలో పెరుగుతున్న డెంగ్యూ కేసులు

      తూర్పుగోదావరి జిల్లాలో డెంగ్యూ జరాలు భయపెడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా కేసులు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే అధికారికంగా 36 కేసులు నమోదయ్యాయి. క్షేత్రస్థాయిలో ప్రైవేటు హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్న వారితో ఈ సంఖ్యకు ఐదింతలు అధికంగా ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. రాజమండ్రి జిల్లా ప్రభుత్వాసుపత్రిలో డెంగ్యూ నిర్ధారణకు ఎలీషా పరీక్షలు నిర్వహిస్తున్నారు. జ్వరంతో బాధపడుతూ వస్తున్న వారందరికీ ఎలీషా పరీక్షలు నిర్వహిస్తున్నారు. వాయిస్… గత ఐదేళ్ల నుంచే తూ.గోదావరి జిల్లాలో డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయి. 2017లో…
    ←1…1,9801,9811,9821,9831,984…2,042→

తాజావార్తలు

  • TGSRTC: రూ. 20 వేలు లంచం డిమాండ్ చేసిన టికెట్ ఇన్ స్పెక్టర్.. చెప్పుతో దాడి చేసిన కండక్టర్, ప్రయాణికులు

  • Bhuvneshwar Kumar Record: దూసుకెళ్తున్న స్వింగ్ మాస్టర్ భువనేశ్వర్‌.. జస్ప్రీత్ బుమ్రా రికార్డు బ్రేక్!

  • AC Health Risks: గంటల తరబడి ఏసీలో ఉంటున్నారా..? ఈ వ్యాధులకు కారణం కావచ్చు..! ఏం చేయాలి..

  • Top Selling CNG Cars: భారత్‌లో అత్యధికంగా సేల్‌ అయిన CNG కార్లు ఇవే..

  • IPL 2026 Playoffs Chances: రసవత్తరంగా ప్లేఆఫ్స్ రేస్.. గుజరాత్‌కు చిగురించిన ఆశలు, ఆ 5 టీమ్స్ ఇక ఇంటికేనా?

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions