'జీ జాంబి' ఫేమ్ ఆర్యన్ గౌర, మిస్తీ చక్రవర్తి జంటగా నటించిన సినిమా 'ఓ సాథియా'. ఈ మూవీలోని మెలోడీ గీతం ఒకటి విడుదలైంది. అనంత శ్రీరామ్ రాసిన ఈ పాటకు విన్ను స్వరాలు అందించారు.
(ఏప్రిల్ 8న గీత రచయిత అనంత్ శ్రీరామ్ జన్మదినం) మహేశ్ బాబు తాజా చిత్రం ‘సర్కారువారి పాట’ ఎలా ఉండబోతోందో కానీ, అందులోని “కళావతి…” పాట మాత్రం జనం మదిని గిల్లేస్తోంది. అందులోని “వందో… ఒక వెయ్యో… ఒక లక్షో… మెరుపులు మీదికి దూకినాయా…” అంటూ చిత్రవిచిత్రంగా పాటను ప్రారంభించడంలోనే ఓ వైవిధ్
ప్రముఖ లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ పై తాజాగా కేసు నమోదయింది. ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీలో ఇలాంటివి కామన్ అయిపోయాయి. విషయం ఏదైనా మనోభావాలు దెబ్బతిన్నాయి అంటూ రచ్చ రచ్చ చేస్తున్నారు. దీంతో ప్రముఖులపై కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పుడు అనంత శ్రీరామ్ ఈ విషయంలో కూడా అదే జరిగింది. Read Also : తిరుమల శ్రీవారి�