Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home America

America News

    • అఫ్ఘన్ ఇష్యూ అమెరికా ప్రతిష్టను దెబ్బతిస్తుందా?
      #అంతర్జాతీయం

      అఫ్ఘన్ ఇష్యూ అమెరికా ప్రతిష్టను దెబ్బతిస్తుందా?

      అమెరికా పేరు చెబితేనే అదొక భూతలస్వర్గమని అని అందరూ చెబుతుంటారు. స్వేచ్ఛ, సమానత్వానికి అమెరికన్లు దిక్సూచిగా నిలుస్తుంటారు. శక్తి, సంపద, రక్షణ వ్యవస్థ వంటి విషయాల్లో అమెరికా అన్ని దేశాల కంటే ముందంజలో ఉంటుంది. దీంతో అమెరికాకు ప్రపంచ పెద్దన్న పాత్ర పోషించే అవకాశాన్ని ప్రపంచ దేశాలిచ్చాయి. అయితే ఇటీవల కాలంలో అమెరికా అవలంభిస్తున్న తీరుతో ఆదేశ ప్రతిష్ట మసకబారుతోంది. దీంతో అమెరికాకు ప్రపంచాన్ని లీడ్ చేసే అవకాశం లేదని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా అప్ఘనిస్తాన్…
    • అమెరికాలో మ‌ళ్లీ కాల్పుల క‌ల‌క‌లం:  11 మంది మృతి…
      #Top Story

      అమెరికాలో మ‌ళ్లీ కాల్పుల క‌ల‌క‌లం: 11 మంది మృతి…

      అమెరికాలో మళ్లీ కాల్పుల క‌ల‌క‌లం రేగింది.  ఈ కాల్పుల్లో 11 మంది మృతి చెందిన‌ట్టు పోలీసులు చెబుతున్నారు.  శ‌ని, ఆదివారాల్లో అమెరికాలోని వాషింగ్ట‌న్‌, ఫ్లోరిడా, హ్యూస్ట‌న్ సిటిలో కాల్పులు జ‌రిగాయి.  ఫ్లోరిడాలో ఓ సైకో జ‌రిపిన కాల్పుల్లో న‌లుగురు, హ్యూస్ట‌న్ లో న‌లుగురు, వాషింగ్ట‌న్‌లో ముగ్గురు మృతి చెందారు.  విచ్చ‌ల‌విడిగా గ‌న్ క‌ల్చ‌ర్ పెరిగిపోవ‌డ‌మే ఇందుకు కార‌ణ‌మ‌ని అధికారులు చెబుతున్నారు.  గ‌త కొంత‌కాలంగా అమెరికాలో గ‌న్‌కల‌చ్చ‌ర్ పెరిగిపోతున్న‌ది.  క‌రోనా కాలంలో ఈ గ‌న్ క‌ల్చ‌ర్ మ‌రింత‌గా పెరిగింది.…
    • ఈ నెలాఖరుకు అమెరికా పర్యటనకు ప్రధాని మోడీ !
      #జాతీయం

      ఈ నెలాఖరుకు అమెరికా పర్యటనకు ప్రధాని మోడీ !

      ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ త్వరలో అమెరికాలో పర్యటించబోతున్నారు. ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్‌తో భేటీ కాబోతున్నారు. ఈ నెలాఖరులో యుఎస్‌లో ప్రధాని మోడీ పర్యటించే అవకాశం ఉంది. జో బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత…తొలిసారి అమెరికా వెళ్తున్నారు. మోడీ, బైడెన్ సమావేశం తేదీలపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయ్. అన్నీ అనుకున్నట్లు జరిగితే…ఈ నెల 22-27 మధ్యలో ఇరువురు నేతలు సమావేశం కానున్నారు. ప్రధాని మోడీ, జో బైడెన్‌లు…వర్చువల్ విధానంలో ఇప్పటి మూడుసార్లు చర్చలు…
    • అగ్రదేశం అమెరికాకు కొత్త సమస్య
      #అంతర్జాతీయం

      అగ్రదేశం అమెరికాకు కొత్త సమస్య

      అగ్రదేశం అమెరికాను కొత్త సమస్య వేధిస్తోంది. డెల్టా వేరియంట్ విజృంభణతో ఆస్పత్రులు కిక్కిరిసిపోతున్నాయి. దీంతో ఆ దేశంలో ఆక్సిజన్‌ కొరత ఏర్పడింది. మరీ ముఖ్యంగా దక్షిణ అమెరికాలో సమస్యను ఎక్కువగా ఉన్నట్టు సమాచారం. ఫ్లొరిడా, సౌత్ కరోలినా, టెక్సాస్, లూసియానాలోని ఆసుపత్రుల్లో ఈ కొరత తీవ్రంగా ఉందని అక్కడి వైద్య సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల రిజర్వ్‌ చేసిన ఆక్సిజన్ వాడాల్సి వస్తుండగా… మరికొన్ని చోట్ల పూర్తిగా నిండుకునే పరిస్థితి ఉందని చెప్పారు. ‘సాధారణంగా…
    • అఫ్ఘానిస్థాన్‌ లోని ఐసిస్-కె మిలిటెంట్లపై అమెరికా డ్రోన్ దాడి
      #అంతర్జాతీయం

      అఫ్ఘానిస్థాన్‌ లోని ఐసిస్-కె మిలిటెంట్లపై అమెరికా డ్రోన్ దాడి

      అఫ్ఘానిస్థాన్‌ ఇస్లామిక్‌ స్టేట్‌ స్థావరాలపై అమెరికా డ్రోన్‌ దాడులు చేసింది. ఇస్లామిక్‌ శిబిరాలనే లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు చేసిన నేపథ్యం లో కాబూల్‌ విమానాశ్రయాన్ని ఖాలీ చేయాలని పౌరులను అమెరికా హెచ్చరించింది. ఇటీవల కాబూల్‌ విమానాశ్రయం వెలువల జరిగిన రెండు ఆత్మహుతి దాడుల్లో 13 మంది అమెరికా సైనికులతో పాటు సుమారు 100 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. దీనికి ప్రతీకారంగా అగ్రరాజ్యం డ్రోన్‌ దాడులకు పాల్పడింది. కాబుల్‌ విమానాశ్రయం వెలుపల జంట పేలుళ్లకు కారణమైన…
    • అమెరికాకు తాలిబన్ల డెడ్‌లైన్..
      #Top Story

      అమెరికాకు తాలిబన్ల డెడ్‌లైన్..

      ఆఫ్ఘనిస్థాన్‌ రాజధాని కాబూల్‌ సహా చాలా ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు తాలిబన్లు.. అయితే, కాబూల్‌ ఎయిర్‌పోర్ట్‌ లాంటి ప్రాంతాల్లో ఇంకా అమెరికా సైన్యం ఆధీనంలోనే ఉన్నాయి… అ నేపథ్యంలో అమెరికాకు డెడ్‌లైన్‌ పెట్టారు తాలిబన్లు… ఆఫ్ఘన్ గడ్డపై నుంచి తమ బలగాలను వెనక్కి రప్పించేందుకు అమెరికా.. ఈ నెల 31వ తేదీ వరకు గడువును పెట్టింది.. అయితే, అమెరికా పెట్టుకున్న ఆ గడువు పెంచితే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు తాలిబన్లు.. ఆగస్టు…
    • తాలిబన్ల చేతిలో అధునాతన ఆయుధాలు…
      #అంతర్జాతీయం

      తాలిబన్ల చేతిలో అధునాతన ఆయుధాలు…

      వెనక్కి వెళ్ళే హడావుడిలో అమెరికా పెద్ద తప్పే చేసింది. తన ఆయుధ డంపులను అఫ్గాన్‌లోనే వదిలేసింది. ఈ నిర్లక్ష్యం తాలిబన్లకు వరంగా మారింది. సుల్తాన్‌ఖిల్‌ సైనిక స్థావరంలోని కంటైనర్ల కొద్దీ ఆయుధాలు, వాహనాలు తాలిబన్ల సొంతమయ్యాయి. అప్ఘాన్ సేన కోసం అమెరికా ఇరవైఏళ్లుగా అనేక ఆధునాతన ఆయుధాలను భారీగా సమకూర్చింది. అమెరికా భాగస్వామ్యంలో అందించిన బోలెడు ఆయుధాలు, మందుగుండు సామాగ్రితో పాటు, ఎన్నో సైనిక మౌలిక వసతులు తాలిబన్ల నియంత్రణలోకి వెళ్లిపోయాయి. ఇంతకాలం అందని వైమానిక సంపత్తి…
    • నిధుల కోసం..తాలిబన్లు  కటకటలాడుతారా ?
      #వీడియోలు

      నిధుల కోసం..తాలిబన్లు కటకటలాడుతారా ?

    • అమెరికాలో మళ్లీ విజృంభిస్తోన్న కరోనా  : గంటకు 42 మరణాలు
      #అంతర్జాతీయం

      అమెరికాలో మళ్లీ విజృంభిస్తోన్న కరోనా : గంటకు 42 మరణాలు

      కొవిడ్‌ దెబ్బకు తీవ్రంగా నష్టపోయిన అమెరికా… వైరస్‌ విజృంభణతో మరోసారి విలవిల్లాడుతోంది. ఆస్పత్రుల్లో చేరుతున్న వైరస్‌ బాధితుల సంఖ్య మళ్లీ ఎక్కువ అవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. గత రెండు వారాల్లోనే ఆస్పత్రుల్లో చేరిన కరోనా రోగుల సంఖ్య ఏకంగా 70 శాతానికి పైగా పెరిగింది. మరణాలు కూడా క్రమంగా పెరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం ఒక్కరోజు వ్యవధిలో కరోనాతో చనిపోయిన అమెరికన్ల సంఖ్య వెయ్యి దాటింది. గంటకు 42 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోతున్నట్లు తేల్చారు. వ్యాక్సినేషన్‌…
    • అగ్ర‌రాజ్యం అమెరికాలో నీటి క‌ష్టాలు.. 10 రాష్ట్రాల‌పై ప్ర‌భావం..!
      #అంతర్జాతీయం

      అగ్ర‌రాజ్యం అమెరికాలో నీటి క‌ష్టాలు.. 10 రాష్ట్రాల‌పై ప్ర‌భావం..!

      అగ్రరాజ్యం అమెరికాను నీటి క‌ష్టాలు వెంటాడుతున్నాయి.. దాదాపు 10 రాష్ట్రాల‌ను తాకాయి సాగు నీటి క‌ష్టాలు.. లేక్ మీడ్ జలాశయంలో నీరు అడుగంటి పోయిందని తొలిసారి అంగీకరించింది యూఎస్‌… ఆ జలాశయంలో 10 అడుగుల మేర‌కు ప‌డిపోయింది నీటిమ‌ట్టం.. అయితే, ఇది కొన్ని రాష్ట్రాలపై తీవ్ర ప్ర‌భావాన్ని చూపుతోంది.. ఈ వ్య‌వ‌హారంలో అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్‌పై కూడా ఒత్తిడి పెరిగింది.. తమ రాష్ట్రాలను కరువు పీడిత ప్రాంతాలుగా ప్రకటించాలని, దీని కింద ఆర్థిక సహాయం అందించాలని…
    ←1…126127128129130→

తాజావార్తలు

  • What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

  • Lavanya Drunk Driving Case: మద్యం మత్తులో రాజ్ తరుణ్ మాజీ లవర్ లావణ్య హల్‌చల్.. కేసు నమోదు!

  • Fuel Price Hike: షాకింగ్.. రాత్రికి రాత్రే భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్, కిరోసిన్ ధరలు.. ఎక్కడంటే?

  • Strait of Hormuz: భారత్ కు ఊరట.. హర్మూజ్ జలసంధి గుండా నౌకలు ప్రయాణించడానికి ఇరాన్ అనుమతి

  • Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఈరోజు అన్ని కష్టాలే!

ట్రెండింగ్‌

  • 2K డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీ, ఫ్లాగ్‌షిప్ పనితీరుతో రాబోతున్న iQOO Neo 11 Pro సిరీస్..!

  • SGS మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్ + పవర్‌ఫుల్ బ్యాటరీ + AI ఫీచర్లతో Vivo Y11 5G & Y21 5G స్మార్ట్‌ఫోన్లు లాంచ్.. ధర కూడా తక్కువే..!

  • Shane Warne-RR: షేన్‌ వార్న్‌ మాస్టర్ మైండ్.. రాజస్థాన్‌ రాయల్స్‌ నుంచి రూ.460 కోట్లు!

  • Rama Navami 2026: సత్యం, ధర్మానికి ప్రతీక.. శ్రీరాముడి జీవితం నుంచి నేర్చుకోవాల్సిన గొప్ప పాఠాలు ఇవే..

  • Viral Video: మరీ ఇలా ఉన్నారేంట్రా!.. కుక్కర్లు, పాత్రలు, బకెట్లలో పెట్రోల్ తీసుకెళ్తున్న జనాలు..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions