మలయాళ సీనియర్ నటుడు జయరామ్ ప్రస్తుతం టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ సపోర్టింగ్ యాక్టర్గా మారిపోయారు. ‘భాగమతి’తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన, ఆ తర్వాత వరుసగా పెద్ద సినిమాల్లో నటిస్తూ ఆకట్టుకుంటున్నారు. అయితే, తెలుగులో ఆయనకు గుర్తింపు తెచ్చిన చిత్రాల్లో ‘అల వైకుంఠపురములో’ ఒకటి. ఇందులో అల్లు అర్జున్కు తండ్రిగా ఆయన అద్భుతమైన నటన కనబరిచారు. తాజాగా ఒక మలయాళ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఒక కామెడీ ఇన్సిడెంట్ను ఆయన…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా ‘AA22’ ప్రస్తుతం ముంబైలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే 60 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రంలోకి తాజాగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఎంట్రీ ఇచ్చింది. అయితే ఇక్కడే ఒక అసలైన ట్విస్ట్ ఉంది.. ఈ సినిమాలో రష్మిక నెగటివ్ షేడ్స్ ఉన్న పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతుందట. ఇప్పటివరకు సాఫ్ట్ రోల్స్ చేసిన రష్మిక, తొలిసారి బన్నీని…
‘సీతారామం’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న మృణాల్ ఠాకూర్, ప్రస్తుతం సౌత్.. నార్త్ సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే అల్లు అర్జున్ – అట్లీ మూవీ అనౌన్స్ చేసిన దగ్గరి నుండి ఈ మూవీలో మృణాల్ కూడా భాగం అయినట్లుగా వార్తలు వినపడుతున్నాయి. కానీ దీని గురించి అట్లి నుండి ఎలాంటి అప్డేట్ లేదు. ఇటీవల ఆమె దుల్కర్ సల్మాన్తో కలిసి నటించిన ‘భీగి భీగి’ మ్యూజిక్ వీడియో ప్రమోషన్ల కోసం హైదరాబాద్…
‘ధురంధర్’ మూవీతో భారీ సక్సెస్ అందుకున్న డైరెక్టర్ ఆదిత్య ధర్.. మరో భారీ ప్రాజెక్ట్కు సన్నాహాలు చేస్తున్నాడని తెలుస్తోంది. తన డ్రీమ్ ప్రాజెక్ట్ను ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్కు ఆదిత్య ధర్ నేరేట్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ పూర్తిగా డిస్కషన్ స్టేజ్లో ఉందని సమాచారం. ‘ధురంధర్ 2’ థియేటర్లలో విడుదలైన తర్వాతే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నట్లు నెట్టింట టాక్ వినిపిస్తోంది. అల్లు అర్జున్ కెరీర్…
టాలీవుడ్ బాక్సాఫీస్కు 2025 అంతగా కలిసి రాలేదనే చెప్పాలి. ఎందుకంటే ఈ సారి రూ.500 కోట్లు, రూ.1000 కోట్ల క్లబ్లో ఒక్క తెలుగు సినిమా కూడా చేరకపోవడం ట్రేడ్ వర్గాలను నిరాశకు గురిచేసింది. ఇప్పుడు అందరి కళ్లు 2026, 2027 పైనే ఉన్నాయి. ఒకవైపు ప్రభాస్ ‘స్పిరిట్’, మహేష్ – రాజమౌళిల ‘వారణాసి’, రామ్ చరణ్ ‘పెద్ది’ వంటి సినిమాలు అప్పుడే ప్రమోషన్స్ మొదలుపెట్టి ఊపు తెస్తుంటే.. కానీ అల్లు అర్జున్, ఎన్టీఆర్ సినిమాల నుంచి మాత్రం…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా కోలీవుడ్ స్టార్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. AA23 వస్తున్న ఈ సినిమాను ఇటీవల అఫీషియల్ గా ప్రకటించారు. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు అల్లు అర్జున్. ఇప్పటికే సగం పార్ట్ షూట్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా సమ్మర్ కి ఫినిష్ చేసేలా ప్లాన్ చేస్తున్నాడు. Also Read : RK x KH :…
లోకేష్ కనగరాజ్.. ఈ పేరు వింటే ఇప్పుడు బాక్సాఫీస్ షేక్ అవుతోంది. వరుస హిట్లతో దూసుకుపోతున్న ఈ దర్శకుడు తాజాగా తన పర్సనల్ లైఫ్పై వస్తున్న రూమర్లకు గట్టి కౌంటర్ ఇచ్చారు. గత కొన్నాళ్లుగా లోకేష్ ఒక హీరోయిన్తో ప్రేమలో ఉన్నారని, త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. తాజాగా ఒక ఈవెంట్లో యాంకర్ ఇదే ప్రశ్న అడగ్గా.. లోకేష్ చాలా కూల్గా, అంతే స్ట్రాంగ్గా సమాధానం చెప్పారు. Also Read : Janhvi…
పుష్ప2తో టాలీవుడ్లోనే కాదు బాలీవుడ్ బాక్సాఫీస్ను షేక్ చేసి సరికొత్త రికార్డులు సృష్టించాడు అల్లు అర్జున్. నెక్ట్స్ కూడా ఈ లెవల్ తగ్గకుండా ఉండేందుకు పాన్ ఇండియా అనుభవం లేని త్రివిక్రమ్ శ్రీనివాస్ను పక్కన పెట్టి తమిళ దర్శకుడు అట్లీకి ఛాన్స్ ఇచ్చాడు. సైన్ ఫిక్షన్గా తెరకెక్కుతోన్న ఈ సినిమాను భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తోంది సన్ పిక్చర్స్. Also Read : Power star : పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణంపై భూమిక కామెంట్స్ బాలీవుడ్ మార్కెట్ ఏర్పడ్డాక…
తమిళ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో ఒక సినిమా రాబోతోందన్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ ఈ సినిమాను భారీ బడ్జెట్ పై నిర్మిస్తోంది. అయితే ఈ సినిమా లోకేష్ కనగరాజ్ డ్రీమ్ ప్రాజెక్ట్గా ప్రచారం పొందుతున్న ‘ఇరుంబుకై మాయావి’ అని నెట్టింట హాట్ టాపిక్గా మారింది. ఈ ప్రాజెక్ట్ను మొదట హీరో సూర్యతో చేయాలని ఎప్పటి నుంచో ప్లాన్ చేశాడు లోకేష్.…
తమిళ సినీ పరిశ్రమలో క్రేజీ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న లోకేశ్ కనగరాజ్ కూలీ సినిమాతో భారీ నెగిటివిటి తెచ్చుకున్నాడు. క్రిటిక్స్ తో పాటు రజనీ ఫ్యాన్స్ కూడా లోకేష్ పై ఓ రేంజ్ ట్రోలింగ్ చేసారు. దాంతో తమిళ హీరోలు లోకేష్ తో వర్క్ చేసేందుకు ఒకడగు వెనక్కి వేశారు. ఈ నేపథ్యంలో కొంచం గ్యాప్ తీసుకుని టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో అల్లు అర్జున్తో సినిమా సెట్ చేసాడు. ఇటీవల…