Allu Vs Mega War: అల్లు అర్జున్ - మెగా ఫ్యామిలీ మధ్య విభేదాలున్నాయని చాలా రోజులుగా టాక్ నడుస్తోంది. దీన్ని అధికారికంగా ఇరు కుటుంబాలు ప్రకటించకపోయినా.. వాళ్ల మాటలను బట్టి ఇది స్పష్టంగా అర్థమవుతోంది. ఎన్నికల ముందు మొదలైన ఈ గ్యాప్.. ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఇది ఇప్పట్లో ముగిసేలా కనిపించట్లేదు. పైగా ఈ గ్యాప్ అన్వాంటెడ్గా వచ్చింది కాదని.. కావాలనే ఒక పద్ధతి ప్రకారం జరుగుతున్నదని తాజా పరిణామాలు చూస్తే అర్థమవుతోంది.
Bunny Vasu Clarity on Allu Aravind Theatres: అల్లు అరవింద్ కి ఉన్న థియేటర్లు గురించి బన్నీ వాసు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతానికి గీతా ఆర్ట్స్ 2 బ్యానర్లో సినిమాల నిర్మాణ బాధ్యతలు చూసుకుంటున్న బన్నీ వాసు ఆయ్ సినిమా ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉన్నారు. ఆగస్టు 16వ తేదీన రిలీజ్ అవుతున్న ఈ సినిమా గురించి ఎన్టీవీతో ముచ్చటిస్తూ ఒక కీలకమైన విషయాన్ని బయటపెట్టారు. అదేంటంటే చాలామంది అల్లు అరవింద్ కి…
Allu Aravind Speech At AAY Theme Song Launch Event : ప్రతిష్టాత్మక సంస్థ GA2 పిక్చర్స్ బ్యానర్పై రూపొందుతోన్న చిత్రం ‘ఆయ్’. ఎనర్జిటిక్ హీరో నార్నే నితిన్, నయన్ సారిక జంటగా నటిస్తున్నారు. అంజి కె.మణిపుత్ర ఈ చిత్రంతో దర్శకుడిగా మారుతున్నారు. టాలెంటెడ్ యంగ్ ప్రొడ్యూసర్స్ బన్నీ, విద్యా కొప్పినీడి ఈ ఫన్ ఎంటర్టైనర్ను నిర్మిస్తున్నారు. డిఫరెంట్ ప్రమోషనల్ కంటెంట్తో ఈ సినిమా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ‘ఆయ్’ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన…
Tollywood Producers Met Deputy Cm Pawan Kalyan: విజయవాడలోని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయంలో సినీ నిర్మాతల సమావేశం ముగిసింది. అరగంట పాటు కొనసాగిన సమావేశంలో పలు కీలక అంశాలను నిర్మాతలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ దృష్టికి తీసుకు వెళ్లారు. ఇక భేటీ అనంతరం సినీ నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ ఇవాళ మా అందరికీ ఆనందం కలిగించిన రోజని అన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ…
Varalaxmi Sarathkumar: ప్రముఖ సౌత్ నటి వరలక్ష్మి శరత్ కుమార్ త్వరలో వివాహం చేసుకోనున్నారు. ముంబయి నగరానికి చెందిన వ్యాపారవేత్త, ఆర్ట్ ఎగ్జిబిషనిస్ట్ నికోలాయ్ సచ్ దేవా (Nicholai Sachdev)తో జీవితాన్ని పంచుకోనునుంది. వీరి పెళ్లి నేపథ్యంలో కాబోయే దంపతులు ఇద్దరు శుభలేఖలు పంచుతూ బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగానే, వరలక్ష్మి శరత్ కుమార్ తన కాబోయే భర్త నికోలాయ్ సచ్ దేవాతో కలిసి టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu arjun) ఇంటికి వెళ్లారు.…
హైదరాబాద్ నగరంలో 15 నిమిషాల్లో అంబులెన్స్ సేవలను అందించాలనే లక్ష్యంతో స్టార్ హాస్పిటల్స్ “స్టార్ ట్రామా & యాక్సిడెంట్ రెస్పాన్స్ నెట్వర్క్”ని ప్రారంభించింది.
గ్లోబల్ స్టార్ రామ్చరణ్ పిఠాపురం వెళ్తున్నారు.. తన తల్లి సురేఖ, మామయ్య అల్లు అరవింద్తో కలిసి పిఠాపురం బయల్దేరారు.. ఇక, పిఠాపురంలోని కుక్కుటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించనున్నారు. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో తన బాబాయ్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి బరిలోకి దిగిన విషయం విదితమే కాగా.. ఈ రోజుతో ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది.. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ అక్కడికి వెళ్తుండడంతో ఆసక్తికరంగా మారింది..
ఎటువంటి అనౌన్స్మెంట్ లేకుండా షూటింగ్ మొదలు పెట్టిన బాలీవుడ్ రామాయణంకు ఒకటిపోతే మరొకటి చుట్టుముడుతున్నాయి.. షూటింగ్ ప్రారంభం అయిన కొద్ది రోజులకే లీకులు మొదలయ్యాయి.. ఇప్పుడు ఏకంగా సినిమాకు నోటీసులు అందాయి. అప్పుడే వివాదాలు మొదలయ్యాయి.. తెలుగు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈ సినిమాకు నోటీసులు పంపినట్లు తెలుస్తుంది.. ప్రముఖ నిర్మాత మధు మంతెన ఆ సినిమా నిర్మిస్తున్న ప్రైమ్ ఫోకస్ టెక్నాలజీస్ కు నోటీసు పంపడంతో ఒక్కసారిగా వ్యవహారం చర్చలోకి వచ్చింది. అల్లు అరవింద్…
ప్రముఖ టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న టాప్ ప్రొడ్యూసర్ లలో ఈయన ఒకడు.. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలను నిర్మిస్తున్నాడు.. అల్లు అరవింద్ తాజాగా ఖరీదైన కారును కొన్నాడు.. ఇప్పటికే తన గ్యారేజ్ లో ఖరీదైన కార్లు ఉన్నా కూడా ఇప్పుడు మరో లగ్జరీ కారును కొనుగోలు చేశాడు.. అందుకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. బీఎమ్డబ్ల్యూ ఐ7 బ్రాండ్ను తన గ్యారేజీకి తీసుకొచ్చాడు..…
Akhanda Sequel with Balakrishna is in Allu Aravind’s Geetha Arts>: ఈ మధ్య కాలంలో బోయపాటి శ్రీను-అల్లు అరవింద్ పక్కపక్కనే నిలబడి ఉన్న ఫొటో ఒకటి రిలీజ్ చేసింది గీతా ఆర్ట్స్ సంస్థ. అల్లు అర్జున్ – బోయపాటి శ్రీను- అల్లు అరవింద్ కాంబినేషన్లో సరైనోడు సినిమా తరువాత మళ్ళీ కాంబో రిపీట్ అవుతుందని హిట్ ఇచ్చేలా పోస్ట్ పెట్టడంతో అనేక రకాల కామెంట్లు తెర మీదకు వచ్చాయి. ముఖ్యంగా అల్లు అర్జున్ –…