Allu Aravind : మహిళలను బొద్దింకలతో అందుకే పోల్చాం.. అరవింద్ క్లారిటీ
- సింగిల్ ట్రైలర్ రిలీజ్
- ట్రైలర్ లో ఆ డైలాగ్
- దానిపై అరవింద్ క్లారిటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Allu Aravind : అల్లు అరవింద్ నిర్మాతగా వ్యవహరిస్తున్న తాజా మూవీ సింగిల్. శ్రీ విష్ణు హీరోగా, కేతిక శర్మ, ఇవానా హీరోయిన్లుగా చేస్తున్నారు. కార్తీక్ రాజు డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను మే 9న ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. ఈ సందర్భంగా మూవీ ట్రైలర్ లాంచ్ నిర్వహించారు. ఇందులో అల్లు అరవింద్ కు మీడియా రిపోర్టర్లు కొన్ని ప్రశ్నలు వేశారు. ట్రైలర్ లో ‘ఆడవాళ్లు కాక్రోచ్ లాంటి వాళ్లు’ అనే డైలాగ్ ఉంది. అలా పోల్చడం అంటే మహిళలను అవమానించడమే కదా అని రిపోర్టర్ ప్రశ్నించగా అల్లు అరవింద్ దానిపై క్లారిటీ ఇచ్చారు. ఈ డైలాగ్ ఎందుకు పెట్టాం అనేది చాలా మందికి సరిగ్గా తెలియదన్నారు.
Read Also : Baahubali : బాహుబలి రీరిలీజ్.. ఎప్పుడంటే..?
‘బొద్దింకలు అనుబాంబు పేలినా బతకగలవు. ఆడవాళ్లు చాలా శక్తిమంతులు. అంటే క్లిష్ట పరిస్థితులను కూడా ఆడవారు తట్టుకోగలరు అనే అర్థం వచ్చే విధంగా వారిని బొద్దింకలతో పోల్చారు. అంతే తప్ప ఇందులో వేరే ఉద్దేశం ఏమీ లేదు’ అంటూ అరవింద్ క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా చాలా కొత్తగా ఉంటుందని.. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడానికే ఈ సినిమా చేశామన్నారు. ఇప్పటి వరకు ఎవరూ ఇలాంటి సినిమా చూసి ఉండదరని తెలిపారు. అలాగే బన్నీవాస్ తమ సంస్థ నుంచి తప్పుకోలేదన్నారు. ఆయన గీతా ఆర్ట్స్ కు చాలా కీలకం అని.. ఆయన త్వరలోనే భారీ ప్రాజెక్టులను లైన్ లో పెడుతున్నారంటూ చెప్పుకొచ్చారు అరవింద్.
Also Read
- Rashmika Mandanna: గానకోకిల బయోపిక్లో నేషనల్ క్రష్.. క్లాప్ కొట్టిన కమల్ హాసన్!
- CBFCలో ప్రక్షాళన.. కొత్త టీమ్లో ప్రీతి జింటా, సుప్రియ! కొత్త పాలకమండలి ఇదే..
- Anant Nag: కేజీఎఫ్ నటుడికి దాదాసాహెబ్ ఫాల్కే.. సినీ లెజెండ్పై ప్రధాని మోడీ పొగడ్తల వర్షం!
- The Paradise: కాకులు వేటకు సిద్ధమయ్యాయి.. నాని 'ది ప్యారడైజ్' టూర్ షెడ్యూల్ ఇదే! ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!