Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఇక ఆయన నటించిన వాల్తేరు వీరయ్య మరో రెండు రోజుల్లో రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్న చిరు సినిమాతో పాటు తన వ్యక్తిగత విషయాలను కూడా పంచుకున్నారు.
అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కుతోన్న సినిమా ‘వినరో భాగ్యము విష్ణు కథ’. బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.భలే భలే మగాడివోయ్, గీత గోవిందం, టాక్సీవాలా, ప్రతిరోజూ పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్,18 పేజెస్ లాంటి అద్భుతమైన చిత్రాల తర్వాత జిఏ 2 పిక్చర్స్ బ్యానర్లో వస్తున్న సినిమా "వినరో భాగ్యము విష్ణు కథ". కిరణ్ అబ్బవరం సరసన కశ్మీర పర్ధేశీ నటిస్తోంది.
ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ కి తెలిసినంతగా సినిమా వ్యాపారం మరే నిర్మాతకు తెలియదనే చెప్పాలి. ఆయన చేసే ప్రసంగాలు కూడా తను చేసే సినిమాలకు ఎలివేషన్ గా ఉంటుంటాయి. అంతే కాదు సమయానుకూలంగా ఆ యా సినిమాల్లో నటించే నటీనటులను కూడా హైలేట్ చేస్తూ వారిని తన సొంత మనుషులు అనే భావనకు గురి చేస్తుంటాయి.
తన ఊపిరిలో సదా నిలచిపోయే తన ప్రాణం 'తెలుగు సినిమా' అంటూ నందమూరి బాలకృష్ణ తన 'అన్ స్టాపబుల్' సెకండ్ సీజన్ ఐదో ఎపిసోడ్ ను ఆరంభించారు. తెలుగు సినిమా గురించి మాట్లాడుకుంటే తన ఛాతీ విప్పారుతుందని, తెలుగు సినిమా అనగానే మరపురాని మరువలేని 'మూడక్షరాల పేరు' యన్.టి.ఆర్. గుర్తుకు వస్తారని ఆయన చెప్పగానే అక్కడ సందడి మొదలయింది.
K. Raghavendra Rao: టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో లెజెండరీ డైరెక్టర్స్ లో కె. రాఘవేంద్రరావు బిఎ ఒకరు. స్టార్ హీరోలకు హిట్లు ఇవ్వడానికే ఆయన డైరెక్టర్ గా మారారు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి కాదు. ఇక రాఘవేంద్రరావు అంటే హీరోయిన్లు, పూలు, పండ్లు, బొడ్డు, యాపిల్.. ఆయన ప్రతి సినిమాలో ఇలాంటి సాంగ్ ఖచ్చితంగా ఉంటుంది.
శుక్రవారం జనం ముందుకు రాబోతున్న 'తోడేలు' సినిమా నుండి నాలుగో పాట విడుదలైంది. 'అంతా ఓకేనా...' అంటూ సాగే ఈ రోడ్ ట్రిప్ సాంగ్ ను వరుణ్ ధావన్, అభిషేక్ బెనర్జీ, పాలిన్ కబక్ పై చిత్రీకరించారు.
Allu Arjun: పుష్ప మూవీ తర్వాత అల్లు అర్జున్ క్రేజ్, రేంజ్ భారీగా పెరిగింది. ఈ సినిమాతో బన్నీ కూడా పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. ఉత్తరాదిన ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగింది.
Tollywood: టాలీవుడ్లో విజయ్ హీరోగా దిల్ రాజు నిర్మిస్తున్న వారసుడు సినిమా వివాదం ముదురుతోంది. తెలుగులో వారసుడు, తమిళంలో వారిసుగా తెరకెక్కుతోన్న ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు గతంలోనే చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాలలో దిల్ రాజు పెద్ద ఎత్తున థియేటర్లను బ్లాక్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాలకు థియేటర్లు దొరకని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో సంక్రాంతి లాంటి పెద్ద పండగలకు…
వరుణ్ ధావన్, కృతి సనన్ జంటగా నటించిన 'తోడేలు' చిత్రం నుండి మరో పాట విడుదలైంది. అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగు వర్షన్ ను అల్లు అరవింద్ గీతా ఫిలిమ్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా పంపిణీ చేస్తున్నారు.
ప్రముఖ పంపిణీ సంస్థ గీతా ఫిలిమ్ డిస్ట్రిబ్యూషన్స్ 'భేడియా' తెలుగు వర్షన్ 'తోడేలు'ను పంపిణీ చేయబోతోంది. ఈ సినిమా హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఈ నెల 25న రిలీజ్ అవుతోంది.