బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ రీసెంట్ గా ‘దృశ్యం 2’ సినిమాతో 250 కోట్లు కలెక్ట్ చేసి సూపర్ హిట్ కొట్టాడు. మరోసారి బాక్సాఫీస్ ని టార్గెట్ చేస్తూ అజయ్ దేవగన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘భోలా’. తెలుగు, తమిళ భాషల్లో సూపర్ హిట్ అయిన కార్తీ ‘ఖైదీ’ సినిమాకి ‘భోలా’ రీమేక్ వర్షన్. లోకేష్ కనగరాజ్ ని స్టా�
తెలుగు తమిళ భాషల్లో బైలింగ్వల్ సినిమాగా తెరకెక్కిన మూవీ ‘ఖైదీ’. ఒకరోజు రాత్రి జరిగే కథతో రూపొందిన ఈ మూవీ లోకేష్ కనగరాజ్ లాంటి యంగ్ టాలెంట్ ని అందరికీ పరిచయం చేసింది. దళపతి విజయ్ నటించిన ‘బిగిల్’ సినిమాతో బాక్సాఫీస్ క్లాష్ లో పోరాడి గెలిచిన ఖైదీ మూవీకి చాలా మంది ఫాన్స్ ఉన్నారు. ఈ మూవీలో కార్�
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సీక్వెల్స్, ఫ్రాంచైజ్ సినిమాలు పెద్దగా ఆడవు. సీరీస్ లో వచ్చే సినిమాలని ఇండియన్ ఆడియన్స్ యాక్సెప్ట్ చెయ్యరు, ఫస్ట్ పార్ట్ మాత్రమే హిట్ అవుతుంది మిగిలిన సినిమాలు గోవింద కొడతాయి అనే భ్రమలో చాలా మంది ఫిల్మ్ మేకర్స్ ఉన్న సమయంలో సరైన కంటెంట్ తో సినిమా చేస్తే ఆడియన్స్ యాక్స�
లోకేష్ కనగారాజ్ డైరెక్షన్ లో, కార్తీ హీరోగా నటించిన ‘ఖైదీ’ సినిమా సూపర్ హిట్ అయ్యింది. యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో, ఒక్క రోజు రాత్రిలో జరిగే కథగా రూపొందిన ‘ఖైదీ’ సినిమా ఆడియన్స్ కి విపరీతంగా ఆకట్టుకుంది. ఫైట్స్ తో పాటు ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్ కూడా ‘ఖైదీ’ సినిమా సూపర్ హిట్ అవ్వడానికి హెల్ప్ అ�
కోలీవుడ్ హీరో సూర్యకి తెలుగులో మార్కెట్ ని అమాంతం పెంచిన సినిమా ‘యముడు’. ‘సింగం ఫ్రాంచైజ్’లో భాగంగా వచ్చిన ఈ ఫస్ట్ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత ‘సింగం 2’, ‘సింగం 3’ సినిమాలు చేసి సూర్య హిట్స్ కొట్టాడు. పవర్ ఫుల్ ఆఫీసర్ సినిమాలు అనగానే గుర్తొచ్చే రేంజూలో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస�
తెలుగు మలయాళ ‘దృశ్యం సీరీస్’ ఒటీటీకే పరిమితం అయితే హిందీలో మాత్రం అద్భుతమైన కలెక్షన్స్ ని రాబడుతున్నాయి. అజయ్ దేవగన్ నటించిన ఈ హిందీ సీరీస్ లో భాగంగా మొదటి ‘దృశ్యం’ సినిమా 2015లో థియేటర్స్ లోకి వచ్చి దాదాపు 150 కోట్లు రాబట్టింది. ఒక రీమేక్ సినిమా, అది కూడా అప్పటికే నాలుగు భాషల్లో రీమేక్ అయిన మూవ
బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ ‘దృశ్యం 2’ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టాడు. ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే హిట్ టాక్ బయటకి రావడంతో ‘దృశ్యం 2’ సినిమాకి హిందీ బాక్సాఫీస్ దాసోహంయ్యింది. దృశ్యం సినిమాకి సీక్వెల్ గా వచ్చిన ఈ మూవీ, విడుదలైన మొదటి వారంలోనే ప్రపంచవ్యాప్తంగా 152 కోట్ల గ్రాస్ రాబట్టి ట్రేడ్ వర్�
దృశ్యం సినిమా ప్రయాణం మలయాళంలో మొదలై సౌత్ నుంచి నార్త్ వరకూ అన్ని ఇండస్ట్రీలకీ పాకింది. ఒక మర్డర్ చుట్టూ అల్లిన సస్పెన్స్ థ్రిల్లర్ ని జీతూ జోసఫ్ సూపర్బ్ గా రాసి డైరెక్ట్ చేస్తే, మెయిన్ లీడ్ ప్లే చేసిన ప్రతి హీరో అద్భుతంగా నటించి మెప్పించాడు. ఇండియాలోనే మోస్ట్ ఎంగేజింగ్ థ్రిల్లర్ గా పేరు తెచ్చుక