Raghav Chadha: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఎంపీ ‘రాఘవ్ చద్దా’ విమానయాన సంస్థల ఏకపక్ష ధోరణిపై ఘాటుగా స్పందించారు. ప్రజల సమ్యసలపై ప్రశ్నించే ఆయన ఈసారి విమానయాన సంస్థల వైఖరిపై విరుచుకపడ్డారు. ముఖ్యంగా ప్రయాణికుల పట్ల విమానయాన సంస్థలు అనుసరిస్తున్న తీరు ఏమాత్రం సమంజసంగా లేదని ఆయన విమర్శించారు. Donald Trump: ప్రపంచ దేశాలకు బిగ్ రిలీఫ్.. యుద్ధం ముగింపునకు ట్రంప్ గ్నీన్ సిగ్నల్! ప్రజల వద్ద ఉన్న అదనపు…
టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు, అలాగే ప్రాణాలతో బయటపడిన వ్యక్తికి తక్షణ ఆర్థిక అవసరాలను నిమిత్తం రూ.25 లక్షల తాత్కాలిక పరిహారాన్ని అందజేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే రూ. 1 కోటి ప్రకటించిన విషయం తెలిసిందే.