తాజాగా దూరదర్శన్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. రైతుల కోసం ప్రత్యేకంగా మొదలు పెట్టిన ఛానెల్ “డిడి కిసాన్”. 2024 మే 26తో 9 వసంతాలని పూర్తి చేసుకోనుంది. ఈ సందర్బంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఏఐ (AI) యాంకర్లను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపింది. వీరిని న్యూస్ చదివెందుకు ఏఐ క్రిష్, ఏఐ భూమి పేరిట ఇద్దరు యాంకర్లను తీసుకురానున్నట్లు దూరదర్శన్ వెల్లడించింది. దీనితో దేశంలో ఏఐ యాంకర్లు రాబోతున్న తొలి ప్రభుత్వ టీవీ ఛానల్ గా పేరు…