Gujarat: అహ్మదాబాద్లోని ఓ ఇంట్లో డెలివరీ చేసిన పార్సిల్ పేలిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. ఈ ఘటనలో నిందితులైన ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. ఈ కేసులో కుట్ర కోణం వెలుగులోకి వచ్చింది. తన నుంచి భార్యని విడదీసేందుకు కారణమైన ఆమె ఫ్రెండ్ బల్దేవ్ సుఖాడియా, ఆమె తండ్రి, సోదరుడిపై ప్రతీకారం తీర్చుకునేందుకు నిందితుడు రూపన్ రావు(44) ఇంటర్నెట్లో బాంబులు, నాటు తుపాకులను తయారుచేయడం నేర్చుకున్నట్లు తేలింది.
గుజరాత్లో ఓ షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. అహ్మదాబాద్లోని ధోల్కాలో ఓ 35 ఏళ్ల వ్యక్తి తన భార్య ఆమె సొంత సోదరుడితో లైంగిక సంబంధం కలిగి ఉందని తెలుసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన నవంబర్ 7న జరగగా.. మృతుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కుమారుడి జేబులో దొరికిన సూసైడ్ నోట్తో తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన కుమారుడు వివాహం చేసుకున్న మహిళకు గతంలోనే నలుగురు వ్యక్తులతో వివాహం…
Fake Court: ఇప్పటి వరకు మనం చాలానే ఫేక్ ఐపీఎస్, ఫేక్ ఆఫీస్ విషయాలు సంబంధించిన విషయాలను చూసాము. ఇక తాజాగా ఇప్పుడు నకిలీ కోర్టు, జడ్జి గుట్టు బట్టబయలైంది. ఈ కేసులో గుజరాత్ లోని అహ్మదాబాద్లో నకిలీ కోర్టు పట్టుబడింది. వృత్తిరీత్యా నకిలీ జడ్జిగా, లాయర్గా నటిస్తూ గత కొన్నేళ్లుగా ఈ మోసం వ్యాపారం సాగుతోంది. అసలు విషయం తెలియగానే ప్రజలు షాక్ అవుతున్నారు. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు నకిలీ న్యాయమూర్తిపై కఠిన చర్యలు…
అహ్మదాబాద్లో శుక్రవారం అర్ధరాత్రి లోకల్గా ఉండే అల్లరిమూకలు రెచ్చిపోయారు. వందలాది మంది గుంపులు.. గుంపులు వచ్చి ఇష్టానురీతిగా వాహనాలు ధ్వంసం చేసి బీభత్సం సృష్టించారు. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనతో గజగజలాడిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆ జంట ఒకరినొకరు ప్రేమించుకున్నారు. రోజూ ప్రేమ కలాపాల్లో మునిగి తేలుతున్నారు. షికార్లు చేస్తున్నారు. హాయిగా ప్రేమ ఊహాల్లో విహరిస్తున్నారు. అయితే ఏకాంతంగా గడపాలని నిర్ణయం తీసుకున్నారు. అంతే ఒక హోటల్ గది బుక్ చేసుకున్నారు.
Age Gap : గుజరాత్లోని అహ్మదాబాద్లో ఓ విచిత్రమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఓ భర్త తన భార్యపై చీటింగ్ కేసు పెట్టాడు. భార్య తనను నమ్మించి మోసం చేసిందని భర్త ఆరోపించాడు.
Gujarat: గుజరాత్ అహ్మదాబాద్కి చెందిన వ్యక్తికి పెళ్లైన తర్వాత తన భార్య గురించి సంచలన విషయం తెలిసింది. దీంతో తనను మోసం చేశారని సదరు వ్యక్తి భార్యతో పాటు ఆమె కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు.
Dead Rat In Sambar: ఇటీవల కాలంలో బయట ఆహారం తినాలంటే బయపడాల్సి వస్తోంది. వేలల్లో బిల్లులు తీసుకుంటూ కూడా నాణ్యమైన ఆహారాన్ని అందించడంలో రెస్టారెంట్లు, హోటళ్లు విఫలమవుతున్నాయి.
ఢిల్లీ నుంచి ముంబై వెళ్తున్న ఆకాస ఎయిర్ కు చెందిన విమానానికి సెక్యూరిటీ హెచ్చరిక రావడంతో అహ్మదాబాద్కు మళ్లించారు. విమానంలో ఒక చిన్నారి సహా 186 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు.
రాజస్థాన్లో తితహరి లేదా తితుడి అని కూడా పిలువబడే రెడ్ వాటిల్ లాప్వింగ్ ఒక రకమైన పక్షి. ఇది రుతుపవనాల ప్రారంభం గురించి ప్రజలను అప్రమత్తం చేయడానికి ప్రసిద్ధి చెందింది. రాజస్థాన్ లోని కొన్ని ప్రాంతాలలో, ఎత్తైన ప్రదేశంలో ల్యాప్వింగ్ ద్వారా గుడ్లు పెట్టడం మంచి వర్షాలు రానున్నాయని సూచిస్తుందని నమ్ముతారు. అదేవిధంగా., మాల్వాలోని భిల్లులు ఎండిపోయిన ప్రవాహాలలో తిథారి పెట్టిన గుడ్లు వల్ల ఆలస్యమైన వర్షాలు లేదా కరువుల గురించి ముందస్తు హెచ్చరికలని నమ్ముతారు. తితుడి…