ఆంధ్రప్రదేశ్ ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈరోజు సాయంత్రం 4 గంటలకు హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ జె.శ్యామలరావు ఫలితాలు రిలీజ్ చేశారు.
వ్యవసాయ, సహకార శాఖ, చేనేత జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రతిపాదించిన విషయాలపై తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించి మంత్రి తెలిపారు.
వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పంటల భీమా -2024 అమలుకు సంబంధించి అధికారులు పంపిన ప్రతిపాదనలను పరిశీలించి, ఎన్నికల సంఘం అనుమతితో.. ఈ ఖరీఫ్ కాలానికి పంటల భీమా పథకం అమలు చేసే విధంగా టెండర్ల ప్రక్రియ చేపట్టవల్సిందిగా ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశానుసారం ఏ ఒక్కరైతు, ఏ ఒక్క ఎకరానికి ప్రకృతి విపత్తుల వలన పంట నష్టపోయో సందర్భం ఇక ఉండకుండా.. ఈ పంటల భీమా పథకాన్ని అమలు చేస్తామని తెలియచేశారు. అదేవిధంగా ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రితో…
రైతు వేదికలకు వీడియో కాన్ఫరెన్స్ అను సంధానం ద్వారా రైతుల సమస్యలను పరిష్కరించే వినూత్న కార్యక్రమం 'రైతు నేస్తం'ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్య మంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులు ప్రారంభించారు.
రైతులు అన్ని రకాల పంటలను పండిస్తున్నారు.. అందులో టేకు కూడా ఒకటి.. వాణిజ్య పంటగా పండిస్తున్నారు.. మన దేశంలో వాణిజ్య పంటగా పండిస్తున్నారు.. అత్యంత నాణ్యమైన కలపని ఇచ్చే టేకు మొక్కలను సాగు చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. మన రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా టేకు మొక్కల సాగు చేయొచ్చు.. ఈ పంట గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ఈ టేకును సాగు చెయ్యడానికి ముఖ్యంగా ఎర్రనేల, ఒండ్రు నేలలు బాగా నాణ్యమైనవి అని చెప్పొచ్చు.…
సాగు నీటి రంగానికి సంబంధించి ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం పారదర్శకంగా ఉండాల్సిందేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం ముఖ్యమంత్రి తన నివాసంలో వ్యవసాయ, నీటిపారుదల రంగాలపై మంత్రులు తుమ్మల, ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. 1956 నుంచి 2014 వరకు, 2014 నుంచి 2023 వరకు నిర్మించిన ప్రాజెక్టులు, వాటి నిర్మాణ వ్యయాలు, ప్రాజెక్టుల వారీగా సాగులోకి తెచ్చిన ఆయకట్టు వివరాలను అధికారుల ద్వారా సీఎం తెలుసుకున్నారు.
మన దేశంలో ఎక్కువగా పండిస్తున్న పంటలలో కాకర కూడా ఒకటి.. ఏడాది పొడవునా వీటికి మార్కెట్ లో డిమాండ్ ఉంటుంది.. ఈ పంటకు పురుగులు ఆశించడం తక్కువ.. కోతల విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకుంటే మంచి లాభాలను పొందవచ్చు.. కాకర కోతల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. కాకరకాయ మంచు, చలిని తట్టుకోదు. విత్తనాల అంకురోత్పత్తికి కనిష్ట ఉష్ణోగ్రత 180 C మరియు పెరుగుదల మరియు అభివృద్ధికి 300 C అవసరం. ఆడ పువ్వుల…
మిచౌంగ్ తుఫాను వల్ల ఏపీలో రైతులకు చాలా నష్టం సంభవించిందని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. 15 జిల్లాల్లో 25 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని.. తుఫాను హెచ్చరికలు చేసినా ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందన్నారు. హెచ్చరికలను పరిగణనలోకి తీసుకుంటే పంట నష్టం, ప్రాణ నష్టం తగ్గించొచ్చన్నారు. పంట నష్టాన్ని నివారించే పరిస్థితులున్నా.. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోలేదని చంద్రబాబు మండిపడ్డారు.
పంటను పండించడం అంటే చాలా కష్టం.. రైతులకు మాత్రమే సాధ్యం.. అందుకే రైతులను దేశానికీ వెన్నెముక అంటారు.. అయితే పంటను ఎంత కష్టపడి పండిస్తామో..సరైన పద్ధతులలో నిల్వచేయకుంటే మాత్రం తీవ్ర నష్టాన్ని చూడాల్సి వస్తుంది.. అయితే రైతులు ధాన్యాన్ని నిల్వ చెయ్యడంలో తగు జాగ్రత్తలు పాటించడం ద్వారా అధిక లాభాలను పొందవచ్చు..కోత కోసే సమయంలో ధాన్యంలో 24 శాతం తేమ ఉండేలా చూసుకోవాలి.. మార్కెట్ కు వచ్చే సమయానికి 10 శాతం ఉండేలా చూసుకోవాలి.. ధాన్యం నిల్వలో…