ప్రభాస్.. బాహుబలి సినిమాతో బిగ్గెస్ట్ పాన్ ఇండియా స్టార్ గా దేశ వ్యాప్తంగా క్రేజ్ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.పాన్ ఇండియా స్టార్గా వరుసగా భారీ బడ్జెట్ సినిమాలతో దూసుకు పోతున్నాడు.బాహుబలి ఇచ్చిన ఉత్సాహంలోనే వరుసగా భారీ చిత్రాల్లో నటిస్తున్నాడు.. ఇలా ఇటీవలే ప్రభాస్ ‘ఆదిపురుష్’ అనే సి�
Movie Review: కొత్త సినిమా రిలీజ్ అయ్యిందంటే చాలు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో సందడి వాతావరణం కనిపించేది. కానీ ట్రెండ్ మారింది ప్రసాద్ మల్టిప్లెక్స్ ముందు ఎక్కువ హడావుడి కనిపిస్తోంది. ప్రస్తుతం యూట్యూబ్ చానళ్ల హవా పెరిగింది. ఈ చానళ్లంతా సినిమా రిలీజ్ తర్వాత పబ్లిక్ టాక్ తెలుసుకోవడానికి పోటీపడుతున్నాయి
Adipurush: ‘ఆదిపురుష్’ సినిమా మొదటి నుంచి వివాదాలతోనే నడుస్తోంది. సినిమా విడుదలై ఇన్ని రోజులు కావొస్తున్న వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ సినిమాను నిషేధించాలని అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రీసెంట్ గా ఆదిపురుష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. హిందీ దర్శకుడు ఓం రౌత్ ఈ సినిమాను తెరకెక్కించాడు ఈ సినిమా భారీ అంచనాల మధ్య ఈ నెల 16న ఎంతో గ్రాండ్ గా విడుదల అయింది. ఈ సినిమా విడుదల సమయంలో చేసిన ప్రమోషన్స్ సినిమా పై భారీ హైప్ ను పెంచాయి.కానీ విడుదల తరువాత సినిమా పై �
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరో గా దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన సినిమా ‘ఆదిపురుష్’. ఈ సినిమా రీసెంట్ గా ఎంతో గ్రాండ్ గా విడుదలయింది. కానీ ఆశించిన ఫలితం అందుకోలేక పోయింది..ఈ చిత్రం పై ప్రభాస్ అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు.అలాగే ఈ సినిమా విడుదలకు ముందు అడ్వాన్స్ బుకింగ్స్ విషయం లో కూ
ఎన్నో వివాదాల మధ్య భారీ అంచనాలతో రిలీజ్ అయింది ఆదిపురుష్ సినిమా. డే వన్ నుంచి ఈ సినిమాకు మిక్స్డ్ స్టార్ట్ అయింది. అయినా ప్రభాస్ క్రేజ్తో 140 కోట్ల ఓపెనింగ్స్.. మూడు రోజుల్లోనే 340 కోట్లు రాబట్టింది కానీ ఆ తర్వాత ఆదిపురుష్ కలెక్షన్లు కాస్త నెమ్మదించాయి. అయినా కూడా ఫస్ట్ వీక్లో 400 కోట్లకు పైగా గ్రాస్
ప్రపంచవ్యాప్తంగా జూన్ 16 న ఎంతో గ్రాండ్ గా విడుదలైంది ఆదిపురుష్ సినిమా.సినిమా పై మొదటి నుంచి నెగటివ్ టాక్ రావడంతో సినిమాకు ఆశించన ఫలితం రాలేదు.. సినిమా పై వరుసగా వస్తున్న విమర్శలు వల్ల కూడా కలెక్షన్లపై ప్రభావం పడింది.రోజురోజుకూ కలెక్షన్లు దారుణంగా పడిపోతుండటంతో చిత్ర యూనిట్ కీలక నిర్ణయం తీసుకుం�
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరో గా ఓం రౌత్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఆదిపురుష్ మూవీ ఆశించిన స్థాయి లో ఆకట్టుకోలేదు. అయిన ఈ సినిమాకు విడుదలైన మొదటి వారం భారీగానే కలెక్షన్స్ వచ్చాయి. కానీ ఈ సినిమా పై విమర్శలు మాత్రం వస్తూనే వున్నాయి. సినిమా కు వస్తున్న నెగటివ్ టాక్ వలన బుకింగ్స్ కూడా ఆశించిన స్థాయిల�
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ ‘ఆదిపురుష్’. ఓం రౌత్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ 500 కోట్లు రాబట్టి బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. ప్రస్తుతం ఆదిపురుష్ కలెక్షన్స్ డౌన్ ట్రెండ్ లో ఉన్నా కూడా వస్తున్న కలెక్షన్స్ మాత్రం స్టార్ హీరోల హిట్ సినిమాల రేంజులో ఉన్నాయి. ఆదిపురుష్ స�