Adipurush: ‘ఖురాన్పై సినిమా తీయండి, ఏం జరుగుతుందో చూడండి’ ‘ఆదిపురుష్’పై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Adipurush: ‘ఆదిపురుష్’ సినిమా మొదటి నుంచి వివాదాలతోనే నడుస్తోంది. సినిమా విడుదలై ఇన్ని రోజులు కావొస్తున్న వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ సినిమాను నిషేధించాలని అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ సినిమాపై ఘాటుగా వ్యాఖ్యానించిన హైకోర్టు లక్నో బెంచ్ నిర్మాతలను మందలిస్తూ.. రామాయణంలోని పాత్రలను చాలా అవమానకరంగా చూపించారని అన్నారు. ప్రస్తుతం ఖురాన్పై చిన్న డాక్యుమెంటరీ తీస్తే.. ఏం జరుగుతుందో ఊహించగలమా అని హైకోర్టు పేర్కొంది. ఇది ఎలాంటి చట్టపరమైన సమస్యను సృష్టిస్తుందో మీకు ఏమైనా ఆలోచన ఉందా?
Read Also:Attack on US Consulate: యూఎస్ కాన్సులేట్పై దాడి.. కాల్పుల్లో సెక్యూరిటీ గార్డు సహా ఇద్దరు మృతి
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Bandi Bhagirath : పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్.!
రామాయణం, ఖురాన్ లేదా బైబిల్పై వివాదాస్పద చిత్రాలను ఎందుకు తీస్తారని, మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా ‘ఆదిపురుష’పై నిషేధం విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను విచారించిన హైకోర్టు లక్నో ధర్మాసనం బుధవారం వ్యాఖ్యానించింది. జస్టిస్ రాజేష్ సింగ్ చౌహాన్, జస్టిస్ శ్రీప్రకాష్ సింగ్లతో కూడిన వెకేషన్ బెంచ్, ‘ఖురాన్పై ఒక చిన్న డాక్యుమెంటరీ తీయబడిందని అనుకుందాం. ఇది తీవ్రమైన శాంతిభద్రతల సమస్యను ఎలా సృష్టిస్తుందో మీరు ఊహించగలరా?.’
Read Also:Rajamouli : ఆ ఒక్క యాడ్ కోసం రాజమౌళి తీసుకున్న పారితోషకం ఎంతో తెలుసా…?
సీబీఎఫ్సీ కూడా మందలించింది
ఈ బెంచ్ మాట్లాడుతూ.. ‘ఒక సినిమాలో శంకర్ త్రిశూల్తో నడుస్తున్నట్లు చూపించారు. ఇప్పుడు రామాయణంలోని రాముడు, ఇతర పాత్రలు చాలా అవమానకరమైన రీతిలో చూపించబడ్డాయి.’ నిషేధం పిటిషన్లపై స్పందించి వేర్వేరుగా అఫిడవిట్లు జారీ చేయాలని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC)ని హైకోర్టు ఆదేశించింది. సీబీఎఫ్సీని మందలించిన కోర్టు.. కొందరు ‘గొప్ప వ్యక్తులు’ సర్టిఫికెట్ కూడా ఇచ్చారని పేర్కొంది. ప్రజల మనోభావాలను దెబ్బతీశారని, ఈరోజు మౌనంగా ఉంటే ఏం జరుగుతుందో తెలుస్తుందన్నారు.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..