ప్రపంచ వ్యాప్తంగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ప్రభాస్ ఆదిపురుష్ సినిమా ఇటీవలే ప్రేక్షకులకు ముందుకు వచ్చింది.. ఆ సినిమా మిశ్రమ టాక్ ను అందుకున్నా కూడా కలెక్షన్ల పరంగా దూసుకుపోతుంది.. ఇప్పటికి కలెక్షన్ల వర్షం కురుస్తుంది.. రామాయణం ఆధారంగా తెరకేక్కిన ఈ సినిమా విజువల్ వండర్ గా ప్రేక్షకులను ఆకట్టుకుంది.. శూర్పణఖ పాత్రను మర్చిపోలేకపోతున్నారు. ఇంతకీ ఆమె ఎవరు..? ఈ సినిమాలో అందాల రాక్షసి శూర్పణఖ గురించి యూత్ తెగ వెతికేస్తున్నారు… ప్రస్తుతం ఇండియన్ ఫిల్మ్…
టాలివుడ్ హీరోయిన్ మాధవిలత అందరికి తెలిసే ఉంటుంది.. ఒకప్పుడు సినిమాల్లో మెరిసింది.. ప్రస్తుతం సినిమా అవకాశాలు తక్కువ అవ్వడంతో సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది.. అందం, అభినయం ఉన్నా కూడా అవకాశాలు అందని ద్రాక్షలా మారింది.. ఇక ఈ మధ్య మాధవి లత పేరు వార్తల్లో ఎక్కువగా వినిపిస్తుంది.. తనకు సంబంధం లేని విషయాల్లో కూడా తల దూరుస్తూ రచ్చ రచ్చ చేస్తుంది.. ఎక్కువగా పవన్ కళ్యాణ్ కు సంబందించిన విషయాల గురించి మాట్లాడే ఈ…
ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూసిన సినిమా ఆదిపురుష్ సినిమా గ్రాండ్ రిలీజ్ అయ్యింది.. జూన్ 16 ణ ఈ సినిమా విడుదల అయ్యింది.. రెండు రోజుల క్రితం రిలీజ్ అయిన ఈ సినిమాకు ఇంకా క్రేజ్ తగ్గలేదు.. ఒకవైపు విమర్శలు అందుకుంటున్నా కూడా మరోవైపు పాజిటివ్ టాక్ ను కూడా అందుకుంటుంది.. రాముడిగా ప్రభాస్ నటన ఆడియన్స్ మర్చిపోలేని విధంగా ఉంది. ఇక ఈ సినిమాలో ఇతర పాత్రల గురించి ఇప్పటి వరకూ పెద్దగా తెలియకపోవచ్చు. కాని…
ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టైం వచ్చేసింది..ప్రభాస్ రాముడిగా రామాయణ కథాంశంతో వచ్చిన ఈ చిత్రాన్ని బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించాడు…కృతి సనన్ సీతగా, సైఫ్ అలీఖాన్ రావణాసురుడిగా ఈ సినిమాలో కనిపించారు. ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయిన మూవీ ప్రీమియర్స్ నుంచి ఆల్రెడీ టాక్ బయటకి వచ్చేసింది.. సోషల్ మీడియాలో ఈ సినీమా పై సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వార్తలు వినిపిస్తున్నాయి.. సినిమా మొదటి షోకే మంచి హిట్…
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది..ఈ సినిమా రిలీజ్ అవ్వడానికి ముందు కొన్ని రోజుల నుంచే ప్రభాస్ ఫ్యాన్స్ ‘ఆదిపురుష్’ సంబరాలు మొదలుపెట్టేశారు. గత కొద్ది రోజులుగా ర్యాలీలు, ఊరేగింపులతో హోరెత్తించారు. ఇక రిలీజ్ కు ముందురోజు నుంచే థియేటర్ల వద్ద హంగామా షురూ చేశారు. భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు, పూలదండలు, పాలాభిషేకాలతో మూవీ రిలీజ్ ను పండగలా చేసుకుంటున్నారు.. సోషల్ మీడియా రచ్చ…
ప్రపంచ వ్యాప్తంగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన సినిమా ఆదిపురుష్ సినిమా థియేటర్లలో సందడి చేస్తుంది.. మెదటి షోతోనే మంచి టాక్ ను అందుకున్న ఈ సినిమా కలెక్షన్ల పరంగా దూసుకుపోతుంది.. అయితే ఈ సినిమా కు వస్తున్నా టాక్ పై ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందానికి అవద్దుల్లేవు.. రామాయణం కథ ఆధారంగా తెరకేక్కిన ఈ సినిమా ప్రేక్షకులను బాగా అల్లరించిందని ఇప్పుడు చూస్తున్న పబ్లిక్ రెస్పాన్స్ ను చూస్తే తెలుస్తుంది.. ఇది ఇలా ఉండగా.. తెలుగు వివాదాస్పద…
ప్రస్తుతం అందరి చూపు ప్రభాస్ ఆదిపురుష్ పైనే ఉంది.. సినీ అభిమానులు, డార్లింగ్ ఫ్యాన్స్ అందరు కూడా వెతికే పేరు ఓం రౌత్..ఎవరితను ఎక్కడ నుండి వచ్చాడు, అసలు ప్రభాస్ కి ఎలా పరిచయం అయ్యాడు.. గతంలో ఎన్ని సినిమాలు చేశారు.. ఎవరితో చేశారు.. ఆదిపురుష్ సినిమా కోసం ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు.. ఇలా చాలా ప్రశ్నలు జనాలకు వస్తున్నాయి.. అయితే ఓం రౌత్ గురించి ఆసక్తికర విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఈయన ముంబై లో…
కృతి సనన్.. ఈ పేరుకు పరిచయం అవసరం లేదు.. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఈ పేరు తెగ వినిపిస్తుంది.. ఇప్పటివరకు బాలీవుడ్ జనాలకు మాత్రమే పరిచయం అయిన ఈ అమ్మడు ఇప్పుడు సీతమ్మగా అభిమానుల ముందుకు రాబోతుంది.. ఆమె ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.. అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో రూపొందించిన ఆదిపురుష్ లో కృతి సీత పాత్రలో కనిపించంనుంది. ఇందులో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో రాముడిగా నటిస్తుండగా.. డైరెక్టర్ ఓంరౌత్ ఈ…
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్, కృతి సనన్ జంటగా నటిస్తున్న సినిమా ఆదిపురుష్.. ప్రముఖ బాలివుడ్ డైరెక్టర్ ఓం రౌత్ ఈ సినిమా తెరకేక్కిస్తున్నారు.. రామాయణం కథ ఆధారంగా తెరకేకుతున్న భారీ బడ్జెట్ సినిమా ఇదే..ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు ఇతర హీరోల అభిమానులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా రిజల్ట్ కోసం ఇండస్ట్రీ వర్గాలు సైతం ఆసక్తిగా ఎదురుచుస్తున్నాయనే సంగతి తెలిసిందే. అయితే ఆదిపురుష్ మూవీ ఫలితం గురించి…
వరుస సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ ఓం రౌత్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ సినిమా ‘ఆదిపురుష్’ చేస్తున్నాడు. టీసీరీస్ సంస్థ దాదాపు 500కోట్లతో ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమా తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతోంది. ప్రభాస్ శ్రీరాముడిగా, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీఖాన్ రావణునిగా నటిస్తున్నారు. అయోధ్య నేపథ్యంగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. నిన్న రాత్రి ముంబై, బాంద్రాలోని దర్శకుడు ఓంరౌత్ ఇంట్లో…