నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్… ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. ఈ నోటిఫికేషన్ ప్రకారం 900 ఉద్యోగాలను విడుదల చేశారు.. డిగ్రీ అర్హతతో సెక్యూరిటీ స్క్రీనర్ (ఫ్రెషర్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి సంస్థ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇప్పటికే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కాగా, ఈ గడువు డిసెంబర్ 8న ముగుస్తుంది. దీంతో అర్హులైన అభ్యర్థులు అధికారిక పోర్టల్ aaiclas.aero ద్వారా దరఖాస్తు చేసుకోవాలి..…
ఎయిర్ పోర్ట్ లో ఉద్యోగం చెయ్యాలనుకొనేవారికి ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. తాజాగా ఎఎఐ మరో నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 436 అసిస్టెంట్ (సెక్యూరిటీ) పోస్టులను మూడేళ్ల కాలవ్యవధికి ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీచేస్తారు.. ఈ ఉద్యోగాల గురించి మరిన్ని వివరాలు.. ఇక ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకొనే అభ్యర్థులు కనీసం 60 శాతం మార్కులతో ఇంటర్ లేదా తత్సామాన విద్యార్హత ఉండాలి.…
ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా లో పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు.. గత కొన్ని రోజుల కిందట విడుదల చేసిన నోటిఫికేషన్ కు మంచి రెస్పాన్స్ వచ్చిందని తెలుస్తుంది.. ఈ క్రమంలో మరో నోటిఫికేషన్ ను అధికారులు విడుదల చేశారు..ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 496 ఖాళీలను భర్తీ చేయనున్నారు.. దేశ వ్యాప్తంగా ఉన్న ఎయిర్ లైన్స్ సంస్థల్లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ ఉద్యోగాల గురించి…
కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. వరుసగా ప్రభుత్వ సంస్థల్లో ఉన్న ఖాళీలకు నోటిఫికేషన్ ను విడుదల చేస్తున్నారు.. ఇప్పటికే ఎన్నో సంస్థల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేశారు.. ఇక తాజాగా కేంద్ర ప్రభుత్వం మరో నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని కార్గో లాజిస్టిక్స్ అండ్ అలైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్…