భారతదేశం 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని నిర్వహించుకుంటోంది. ఏడున్నర దశాబ్దాల స్వాతంత్య్రాన్ని పురస్కరించుకుని దేశంలోని ప్రతిచోట వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. రెండు దశాబ్దాల బ్రిటీష్ వారి అణచివేత తర్వాత వలస పాలన నుంచి భారత్ స్వాతంత్య్రం పొందింది.
భారతదేశం 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని నిర్వహించుకుంటోంది. ఏడున్నర దశాబ్దాల స్వాతంత్య్రాన్ని పురస్కరించుకుని దేశంలోని ప్రతిచోట వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. రెండు దశాబ్దాల బ్రిటీష్ వారి అణచివేత తర్వాత వలస పాలన నుంచి భారత్ స్వాతంత్య్రం పొందింది. సుదీర్ఘ పోరాటం తర్వాత, 1947 ఆగస్టు 15న, భారతీయులు బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి విముక్తిని సాధించింది.
అయితే జాతీయ జెండాను అగౌరవపరచడం నేరం అని మనలో ఎంత మందికి తెలుసు..? ముఖ్యంగా వేడుకలు ముగిసిన తర్వాత చిరిగిన, దెబ్బతిన్న జాతీయ పతాకాన్ని ఎంత గౌరవంగా పారేయాలనేది చాలా మందికి తెలియదు. ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా, 2022లో పేర్కొన్న నిబంధనల ప్రకారం దెబ్బతిన్న జాతీయ పతకాన్ని రెండు పద్దతుల ద్వారా గౌరవంగా పారేయాలి. దహనం చేయడం లేదా పాతి పెట్టడం ద్వారా గౌరవంగా పారేయాలి.
Terrorists Grenade Attack In Jammu And Kashmir: భారత్ ఓ వైపు 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకుంటున్న సమయంలో దేశంలో విధ్వంసం సృష్టించాలని ప్లాన్ వేస్తున్నాయి ఉగ్రవాద సంస్థలు. తాజాగా జమ్మూ కాశ్మీర్ లో మరోసారి ఉగ్రవాదులు పెట్రేగిపోయారు. కాశ్మీర్ లోని కుల్గాం జిల్లాలోని ఖైమో ప్రాంతంలో శనివారం ఉగ్రవాదులు గ్రెనేడ్ దాడి చేశారు.
UP Man unfurls Pakistani flag, arrested: భారత్ 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఎంతో గర్వంగా జరుపుకుంటోంది. ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే ‘ హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఆగస్టు 13-15 వరకు ప్రతీ ఇంటిపై మువ్వన్నెల జెండాను ఎగరేయాలని కోరారు. ఇందుకు తగ్గట్లుగానే దేశ ప్రజలు తమతమ ఇళ్లపై భారత జాతీయ పతాకాన్ని ఎగరేస్తున్నారు. వజ్రోత్సవ వేడుకలను పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ‘ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ వేడుకలను నిర్వహిస్తోంది.…
India Ranks 3rd Globally In Startup Ecosystem: భారత దేశం సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇన్నోవేషన్స్ లో అభివృద్ధి చెందుతోందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. స్టార్టప్ ఎకో సిస్టమ్, యూనికార్న్ సంఖ్య పరంగా భారత్ ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉందని ఆయన అన్నారు. ఢిల్లీలో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఇండియా డెవలప్మెంట్ గురించి మాట్లాడారు. దేశంలో ప్రస్తుతం 105 యూనికార్న్ ఉన్నాయని.. ఇందులో 2021లో 44 ఏర్పడితే.. 2022లో 19…
RSS Changes Profile Pictures Of Social Media Accounts To National Flag: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) శుక్రవారం తన సోషల్ మీడియా ప్రొఫైల్ పిక్చర్ ను మార్చడం చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా ఆర్ఎస్ఎస్ కాషాయ జెండానే తన సోషల్ మీడియా ప్రొఫైల్ పిక్ గా ఉంటుంది. అయితే తాజాగా కాషాయ జెండాను మార్చి జాతీయ జెండాను ప్రొఫైల్ పిక్ గా పెట్టింది. భారత్ కు స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన…
తెలంగాణ ఆర్టీసీ సరికొత్త ఆఫర్లతో ప్రయాణికుల మనస్సులను గెలుచుకుంటోంది. ఇప్పటికే అనేక ఆఫర్లు ప్రకటించిన టీఎస్ఆర్టీసీ మరో బంపర్ ఆఫర్ ఇచ్చింది. దేశ వ్యాప్తంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా.. తెలంగాణ ఆర్టీసీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఆగస్టు 15న పుట్టిన చిన్నారులందరికీ 12 సంవత్సరాలు వచ్చే వరకు సిటీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాదు 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వృద్ధులకు ఆగస్టు 15న ఉచిత ప్రయాణ సౌకర్యం…
చదువుకున్నవాళ్లు విదేశాలకు వెళ్లి వ్యాపారాలు చేసుకుంటున్నారు.. ప్రపంచ దేశాల అభివృద్ధిలో భారతీయుల పాత్ర ఎంతో ఉంది.. కానీ, మనదేశానికి వారు సేవలు అందించలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్… మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో జరిగిన 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొని జెండా ఎగురవేసిన ఆయన.. ఆ తర్వాత ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఇతర దేశాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న భారతీయులు.. మన దేశానికి సేవ చేయకపోవడానికి మన రాజకీయ…
1947 ఆగస్ట్ 15 మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజు! ఆ రోజున దేశ రాజధాని ఢిల్లీలోనే కాదు వాడవాడలా జండా ఆవిష్కరణ కార్యక్రమాలు జరిగాయి. చెన్నయ్ లో ప్రముఖ నటుడు చిత్తూరు వి. నాగయ్య తన చిత్ర బృందంతో కలిసి ఆ రోజున జాతీయ జెండాను ఎగరేశారు. అప్పటి నుండి ప్రతి యేడాది చిత్రసీమ సైతం పంద్రాగస్ట్ వేడుకలను జరుపుకుంటూ వస్తోంది. స్వేచ్ఛావాయువులను పీల్చుతూ భారతదేశం ఈ రోజున 75వ సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. అందుకే దేశ…