WPL 2023 : అప్పుడు వాళ్లు.. ఇప్పుడు వీళ్లు చరత్ర రిపీట్ అవుతుందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉమెన్సీ ప్రీమియర్ లీగ్ తొలి సీజన్ చివరి దశకు చేరుకుంది. ఆదివారం ( మార్చ్ 26 ) జరిగే ఫైనల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తో ముంబయి ఇండియన్స్ జట్టు తలపడనుంది. అయితే పురుషుల తొలి సీజన్ ఐపీఎల్ అడుగుజాడల్లో WPL ముగింపు దశ కూడా నడుస్తుందని నెటిజన్లు అంటున్నారు. ప్రపంచంలోనే ఎంతో మందిని ఆకర్షించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2008లో ప్రారంభమైంది. అయితే ఐపీఎల్ మొదలైన ఇన్నేళ్ల తర్వాత మహిళలకు కూడా ఒక లీగ్ నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. వెంటవెంటనే ఏర్పాట్లూ జరిగిపోయాయి. మహిళల ప్రీమియర్ లీగ్ పై కూడా అభిమానుల ఆసక్తి పెరిగింది. వేలం పాటలో కీలకమైన ఆటగాళ్లు భారీ ధర పలికారు. ఆ తర్వాత కొన్ని రోజులకే WPL మొదలైంది.
Also Read : Robot Man Of India: ‘రోబో మ్యాన్ ఆఫ్ ఇండియా’.. పీఎస్వీ కిషన్తో ప్రత్యేక ఇంటర్వ్యూ
Also Read
- Pakistan Cricket Board: పాక్ క్రికెటర్లకు పీసీబీ బంపర్ ఆఫర్.. జీతాలు, మ్యాచ్ ఫీజులు భారీగా పెంపు..
- Vaibhav Sooryavanshi: సచిన్ తర్వాత మరో యువ సంచలనం.. వైభవ్ సూర్యవంశీ కోసం బీసీసీఐ ప్రత్యేక ఏర్పాట్లు
- Six Sixes Challenge: డబుల్ సెంచరీ కలను చెదరగొట్టిన ఒక్క షాట్.. ఇషాన్ కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు
- Fatima Sana: చాలా బాధగా ఉంది.. ఇక మమ్మల్ని ఆ అల్లానే కాపాడాలి!
అచ్చం ఐపీఎల్ లాగే తొలి మ్యాచ్ నుంచి అభిమానుల ఆసక్తి పెంచుతూ వచ్చిన WPL.. చివరి దశలో కూడా ఐపీఎల్ అడుగు జాడల్లోనే నడుస్తోంది. WPL 2023 ఎలిమినేటర్ లో యూపీ వారియర్జ్ ను ఓడించిన ముంబయి ఇండియన్స్ ఫైనల్ చేరింది. అప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు WPL ఫైనల్ చేరుకుంది. తన ప్రత్యర్థి కోసం వెయిటింగ్ చేసిన ఢిల్లీ జట్టు ముంబయితో తలపడనుంది. ఢిల్లీ కెప్టెన్ మెగ్ లానింగ్ ఈ లీగ్ అంతా అద్భుతంగా రాణించి తమ జట్టును పైనల్ చేర్చింది. లీగ్ దశలో ఢిల్లీ క్యాపిటల్స్ ఎనిమిది మ్యాచ్ ల్లో ఆరు గెలిచింది. ముంబయి ఇండియన్స్ జట్టు కూడా ఆరు మ్యాచ్ లు గెలిచింది.
Also Read : Donald Trump: నన్ను టచ్ చేస్తే విధ్వంసమే.. ట్రంప్ వార్నింగ్..
ఇక్కడే ఒక ఆసక్తికరమైన విషయం గమనించాల్సి ఉంది మీరు.. 2008లో తొలి ఐపీఎల్ సీజన్ లో ఫైనల్ చేరిన జట్లు ఏవో మీకు గుర్తుకు ఉండి ఉంటాయి. అయినా సరే మరోసారి గుర్తు చేస్తాను.. రాజస్థాన్ రాయల్స్.. చెన్నై సూపర్ కింగ్స్ కి అప్పటి టీమిండియా కెప్టెన్ గా ఎంఎస్ ధోనీ సారథ్యం వహిస్తుండగా రాజస్థాన్ కు ఆసీస్ లెజెండ్ షేన్ వార్న్ కెప్టెన్ గా ఉన్నాడు. ఇప్పుడు WPL ఫైనల్ లో కూడా ముంబయికి భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ సారథిగా ఉండగా.. ఢిల్లీకి ఆసీస్ కెప్టెన్ లానింగ్ సారథ్యం వహిస్తుంది. మరి అప్పట్లో షేన్ వార్న్ గెలిచినట్లే.. లానింగ్ కూడా హిస్టరీ క్రియేట్ చేస్తుందా.. లేక హర్మన్ ప్రీత్ కౌర్ చరిత్ర తిరగరాస్తుందా అనేది వేచి చూడాలి..
తాజావార్తలు
-
PM Modi Paris Speech: 12 ఏళ్లలో నూతన భారత్ ఆవిష్కరణ.. పారిస్లో అభివృద్ధి గాథను వివరించిన ప్రధాని మోడీ
-
Papaya Seeds Health Benefits: బొప్పాయి గింజలను పారేస్తున్నారా..? ఈ రహస్యాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!
-
Modi-Macron: ఫ్రాన్స్-భారత్ స్నేహం వర్ధిల్లాలి.. మాక్రాన్ ఆసక్తికర పోస్ట్
-
Jharkhand: రాజ్యసభ విజయం తర్వాత హేమంత్ సోరెన్ను కలిసిన బైద్యనాథ్ రామ్
-
Rajyasabha Elections: మా ఓటమికి లెఫ్ట్, ఆర్జేడీలే కారణం.. రాజ్యసభ ఓటమిపై కాంగ్రెస్ ఆగ్రహం..
ట్రెండింగ్
-
Ravi Kishan : ‘రేసుగుర్రం’ విలన్పై నెటిజన్ల ఫన్నీ ట్రోల్స్.. ‘గుట్కాసన్’ అంటూ మీమ్స్ వైరల్.!
-
5 Best Indoor Plants : ఇంట్లో గ్రీనరీ కావాలా.? మట్టిలేకుండా నీటిలో పెరిగే 5 ప్లాంట్స్ ఇవే.!
-
Kitchen Hacks : పూరీ.. పకోడా.. బజ్జీ వేయించిన తర్వాత నూనె మిగిలిందా.? పారేయకండి ఇలా చేయండి.!
-
Ira Aery: ఇరా ఏరీ.. పోలా అదిరిపోలా.. సరికొత్త క్రికెట్ క్రష్!
-
Fact Check: E20 పెట్రోల్ కొట్టిస్తే చీమలు పడుతున్నాయా? వైరల్ వీడియోపై క్లారిటీ..