T20 World Cup: భారత్-దక్షిణాఫ్రికా మ్యాచ్ ఫిక్సింగ్.. సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో ఆరోపణలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
T20 World Cup: ఆస్ట్రేలియా గడ్డపై జరుగుతున్న టీ20 ప్రపంచకప్లో టీమిండియాకు తొలి ఓటమి ఎదురైంది. ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో అన్ని రంగాలలో భారత్ వైఫల్యం చెందింది. ముఖ్యంగా ఫీల్డింగ్లో క్యాచ్లు, రనౌట్లు మిస్ చేయడంతో విజయం చేజారింది. అయితే ఈ మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యిందనే ఆరోపణలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ పిచ్పై తొలుత కావాలనే బ్యాటింగ్ తీసుకుందని పలువురు ఆరోపిస్తున్నారు. సూపర్ ఫామ్లో ఉన్న భారత టాప్-5 బ్యాటర్లు దారుణంగా విఫలమవ్వడం.. చేతిలోకి వచ్చిన సునాయస క్యాచ్లను విరాట్ కోహ్లీ లాంటి టాప్ క్లాస్ క్రికెటర్ నేలపాలు చేయడం, రోహిత్ వంటి ఆటగాడు ఈజీ రనౌట్లను చేయలేకపోవడం ఫిక్సింగ్కు సాక్ష్యాలని పేర్కొంటున్నారు.
Read Also: Bhagat Singh Drama: బాలుడి ప్రాణం తీసిన భగత్సింగ్ నాటకం.. ప్రాక్టీస్ చేస్తూ మృతి
Also Read
- Ravindra Jadeja: జడేజా చాలా హ్యాండ్సమ్, నా ఫేవరెట్ క్రికెటర్.. ఇంగ్లండ్ దిగ్గజం ఆసక్తికర వ్యాఖ్యలు!
- Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
- BCCI Selection Rule: బీసీసీఐ కీలక మార్పు.. ఇకపై 100 కాదు 200 శాతం.. టీమిండియా ఆటగాళ్లకు చుక్కలే!
- Team India Squad: ఆఫ్ఘనిస్తాన్తో టీ20 సిరీస్కు భారత్ జట్టు ప్రకటన.. కొత్త వాళ్లకు చోటు..
ముఖ్యంగా భారత్-దక్షిణాఫ్రికా మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యిందని పాకిస్థాన్ అభిమానులు ఆరోపిస్తున్నారు. ఈ మ్యాచ్లో భారత్ ఓడితే పాకిస్థాన్ సెమీస్ అవకాశాలు సన్నగిల్లుతాయి. అందుకే టీమిండియా పక్కా వ్యూహంతోనే దక్షిణాఫ్రికా ఓడిపోయిందని పాకిస్థాన్ అభిమానులు మండిపడుతున్నారు. ఈ మ్యాచ్ను చాలా ఆసక్తిగా గమనించిన పాక్ అభిమానులు భారత్ ఓటమిని చూసి తట్టుకోలేకపోతున్నారు. ప్రపంచకప్లో పాకిస్థాన్ ప్రయాణాన్ని అడ్డుకోవాలనే కుట్రతోనే భారత్ ఈ మ్యాచ్ను తేలికగా తీసుకుందని, పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా లేదని తెలిసి కూడా తొలుత బ్యాటింగ్ తీసుకుని నిర్లక్ష్యపు షాట్లతో ఆ జట్టు ఆటగాళ్లు వికెట్లు పారేసుకున్నారని పాకిస్థాన్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
One thing I must say they fix but not for money!
IND vs SA#INDvsSA pic.twitter.com/6DjQOU9fy3— Kashaf Husnayn (@_Ghadeeri_) October 30, 2022
తాజావార్తలు
-
India-US: భారత్-అమెరికా మధ్య వాణిజ్య బంధం.. ఈ నెలాఖరులో అమెరికాకు పీయూష్ గోయల్!
-
ATM Charges: ఏటీఎం విత్డ్రాయల్పై భారీ మార్పులు.. ఆ బ్యాంక్ కస్టమర్లు తెలుసుకోవాల్సిన కొత్త ఛార్జీలు
-
Egg Prices: 40% పెరిగిన కోడిగుడ్ల ధరలు.. E20 విధానమే కారణమా.?
-
Ponguleti Srinivas Reddy : సన్న వడ్లకు రూ.500 బోనస్.. పొంగులేటి కీలక ప్రకటన
-
Ayodhya Ram Temple: రామ మందిర తొలి సీఈవోగా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా నియామకం
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!