Shreyas iyer : వెన్నునొప్పితో ఇబ్బంది పడుతున్న శ్రేయాస్ అయ్యర్.. బ్యాటింగ్కి రావడం కష్టమే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్-ఆస్ట్రేలియా మధ్య అహ్మదాబాద్ లో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియాకి ఊహించని షాక్ తగిలింది. భారత మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు. మూడో రోజు ఆట ఆరంభానికి ముందు శ్రేయాస్ అయ్యర్ లోయర్ బ్యాక్ లో నొప్పి రావడంతో అతన్ని బీసీసీఐ మెడికల్ టీమ్ స్కానింగ్ కి పంపించారు. సాధారణంగా శ్రేయాస్ అయ్యర్, ఐదో స్థానంలో బ్యాటింగ్ కి వస్తాడు.. శ్రేయాస్ అయ్యర్ వెన్నునొప్పితో బాధపడుతుండడంతో అతని స్థానంలో రవీంద్ర జడేజా బ్యాంటింగ్ కి వచ్చాడు. రవీంద్ర జడేజా అవుటైన తర్వాత శ్రేయాస్ అయ్యర్ వస్తాడనుకుంటే వికెట్ కీపర్ శ్రీకర్ భరత్ క్రీజులోకి వచ్చాడు.
Also Read : MLC Eelections: ఏపీలో ఎన్నికల సామాగ్రి పంపిణీ
Also Read
- RCB vs GT : గుజరాత్పై ఆర్సీబీ ‘రాయల్’ విక్టరీ.. ఏకంగా 92 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్లోకి..!
- GT vs RCB: సిక్సర్ల సునామీ.. స్టేడియంలో ఆర్సీబీ శివతాండవం! గుజరాత్ టైటాన్స్ గెలవాలంటే 255 కొట్టాల్సిందే..
- IPL Umpire Salary: కళ్లుచెదిరే శాలరీ.. రెండంటే రెండే నెలల్లో IPL అంపైర్లు ఎంత సంపాదిస్తున్నారో తెలిస్తే నోరెళ్లబెడతారు!
- Nitish Kumar Reddy Birthday: టెక్నిక్ + టాలెంట్ + టెంపరమెంట్.. విశాఖ కుర్రాడి జర్నీ.!
అయితే బీసీసీఐ మెడికల్ టీమ్ మాత్రం ఇప్పటి వరకు శ్రేయాస్ అయ్యర్ గురించి ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఒకవేళ శ్రేయాస్ అయ్యర్ బ్యాటింగ్ చేసేందుకు ఫిట్ గా లేకపోతే అతని స్థానంలో కంకూషన్ సబ్ స్టిట్యూట్ గా సూర్యకుమార్ యాదవ్ తుది జట్టులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఐసీసీ రూల్స్ ప్రకారం ప్లేయర్ గాయపడితే ఆ విషయాన్ని రిఫరీకి తెలియచేసి, కంకూషన్ సబ్ స్టిట్యూట్ ని ఆడేందుకు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో తొలి ఇన్నింగ్స్ లో సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ కి వచ్చేందుకు అవకాశం ఉండదు.
Also Read : Solar Car : పెట్రోల్, డీజిల్ ఎంత పెరిగినా ఫర్వాలేదు.. ఈ కారు కొనుక్కొంటే చాలు
అయితే ఆస్ట్రేలియా-భారత్ మధ్య నాలుగో రోజు ఆట ప్రారంభమైంది. ఓవర్ నైట్ స్కోర్ 289 పరుగులకు 3 వికెట్లను ఇండియన్ టీమ్ కోల్పోయింది. అయితే ఫస్ట్ సెషన్ లో ఆట ప్రారంభించిన భారత్ కు ఆదిలోనే మరో వికెట్ కోల్పోయింది. రవీంద్ర జడేజా మర్ఫీ బౌలింగ్ లో అవుట్ అయి పెవిలియన్ బాట పట్టాడు. దీంతో జడేజా స్థానంలో బ్యాటింగ్ కు వికెట్ కీపర్ శ్రీకర్ భారత్ ( 26 బంతులు 10 పరుగులు ఒక సిక్స్ ) వచ్చాడు. ప్రస్తుతం క్రీజులో విరాట్ కోహ్లీ 179 బంతుల్లో 70 పరుగులు చేశాడు. ప్రసెంట్ ఇండియా స్కోర్ నాలుగు వికెట్ల నష్టానికి 324 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా లక్ష్యఛేధనకు మరో 156 పరుగులు చేయాల్సి ఉంది.
తాజావార్తలు
-
RCB vs GT : గుజరాత్పై ఆర్సీబీ ‘రాయల్’ విక్టరీ.. ఏకంగా 92 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్లోకి..!
-
OTR : తెలంగాణ బీజేపీ నాయకులకు ఢిల్లీ అధిష్టానం వార్నింగ్ ఇచ్చిందా?
-
Siddaramaiah: కర్ణాటకలో ఉత్కంఠకు తెర.. గురువారం గుడ్బై చెప్పనున్న సిద్ధరామయ్య!
-
Khaja Mohijuddin: వక్ఫ్ బోర్డు భూముల పోరాటమే ప్రాణం తీసిందా? సెకండ్ హ్యాండ్ ‘స్కార్పియో’తో లాయర్ను లేపేసిన కిల్లర్స్!
-
Vizag Bhimili Murder: ప్రియుడి మోజులో పచ్చని సంసారంలో నిప్పులు.. భర్తను చున్నీతో చంపేసిన ఇల్లాలు!
ట్రెండింగ్
-
రూ.11,999కే 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Lava SHARK 2 5G లాంచ్..!
-
వాతావరణం మారితే కలర్ మారుతున్న ఫోన్.. 12 కలర్ వేరియంట్స్, సరికొత్త AI ఫీచర్లతో Infinix HOT 70 లాంచ్.!
-
Nitish Kumar Reddy Birthday: టెక్నిక్ + టాలెంట్ + టెంపరమెంట్.. విశాఖ కుర్రాడి జర్నీ.!
-
Chicken Pickle Recipe: 4 నెలలు పాడవకుండా ఉండే ఆంధ్ర స్టైల్ స్పైసీ ‘చికెన్ పచ్చడి’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలినిపించేలా చేయండి ఇలా.!
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!