MLC Eelections: ఏపీలో ఎన్నికల సామాగ్రి పంపిణీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సందడి నెలకొంది. రేపు 5 ఎమ్మెల్సీ ఎన్నికలకు జరగనున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్కు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం నుంచి ఎన్నికల సామాగ్రిని పంపిణీ చేస్తున్నారు. విజయనగరం జిల్లాలో 72 పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లు చేశారు. విజయనగరం డివిజన్లో అత్యధికంగా 33,643 ఓటర్లు వుండగా, చీపురుపల్లిలో 14,256 మంది, బొబ్బిలిలో 10,603 మంది ఓటర్లు వున్నారు. జిల్లాలో పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కోసం 72 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. విజయనగరం డివిజన్లో 42, బొబ్బిలిలో 13, చీపురుపల్లిలో 17 చొప్పున పోలింగ్ కేంద్రాలు సిద్ధం చేశారు.
Aslo Read:MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నికల్లో బోగస్ ఓట్లు.. ఈసీకి చంద్రబాబు లేఖ
Also Read
- AP Horror: మాఫియాలో చేరాలని ప్లాన్.. స్నేహితుడితో కలిసి తల్లిని హత్య చేసిన కొడుకు.. బంగారంతో పరారీ
- Vizianagaram Road Accident: విజయనగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగిఉన్న లారీని ఢీకొన్న కారు, నలుగురు మృతి
- Ramateertham incident: రామతీర్థం ఘటనలో కీలక పరిణామం.. ధ్వంసమైన విగ్రహాలు నేడు నిమజ్జనం..
- Travels Bus Caught Fire: మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అకస్మాత్తుగా మంటలు.. పూర్తిగా దగ్ధం..
ఒక్క విజయనగరం పట్టణంలోనే 20 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కోసం అవసరమైన సామాగ్రిని పంపిణీ చేసేందుకు ఎన్నికల సిబ్బందిని పోలింగ్ కేంద్రాలకు తరలించేందుకు మూడు డివిజన్ కేంద్రాల్లో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏర్పాటు చేశారు.విజయనగరం డివిజన్కు ఆర్.డి.ఓ. కార్యాలయంలోనూ, చీపురుపల్లికి సంబంధించి ఎస్.డి.ఎస్.కళాశాల, గరివిడిలోనూ, బొబ్బిలి తహశీల్దార్ కార్యాలయంలోనూ ఎన్నికల సామాగ్రి పంపిణీకి ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఎన్నికల సామాగ్రి పోలింగ్ కేంద్రాలకు తరలించేందుకు 15 ఆర్టీసీ బస్సులు సిద్ధం చేశారు. 72 పోలింగ్ కేంద్రాలకు 72 మంది పి.ఓ.లతో పాటు రిజర్వులో మరో 18 మందిని పి.ఓ., 144 మంది ఓపిఓలు, మరో 41 మంది రిజర్వు సిబ్బందిని నియమించారు. జిల్లాను 13 జోన్లుగా విభజించి 13 మంది జోనల్ అధికారులను నియమికం చేశారు. 13 రూట్లుగా విభజించి 24 మంది రూట్ అధికారులను నియమించారు.
తాజావార్తలు
-
Karnataka: త్వరలో కాంగ్రెస్ హైకమాండ్ భేటీ.. తేల్చేయనున్న కర్ణాటక పంచాయితీ!
-
Virat Kohli: ఈ ముగ్గురు బౌలర్లను ఎదుర్కోవడం చాలా కష్టం.. నా వల్ల కాదు: విరాట్ కోహ్లీ
-
Ebola outbreak: ఎబోలా వైరస్పై భారత్ అప్రమత్తం.. ఇండో-ఆఫ్రికా సదస్సు రద్దు..
-
Viral: వైద్యుడి నిర్లక్ష్యానికి ప్రాణం బలి.. కుడి కిడ్నీకి బదులు ఎడమ కిడ్నీ తొలగింపు.. రూ. 2 కోట్ల పరిహారం విధించిన NCDRC..
-
IPL Block Tickets Mafia : ఉప్పల్ స్టేడియం దగ్గర బ్లాక్ టికెట్ల దందా.. రూ. 10 వేల టికెట్ ఏకంగా రూ. 2 లక్షలు!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!