IND vs SL 3rd ODI: క్లీన్స్వీప్ పై భారత్ కన్ను..పరువు కోసం శ్రీలంక.. నేడు మూడో వన్డే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs SL 3rd ODI: భారత్, శ్రీలంక మధ్య నేడు తిరువనంతపురం గ్రీన్ ఫీల్డ్ స్టేడియం వేదికగా చివరిదైన మూడో వన్డే జరగనుంది. మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది. మూడు వన్డేల సిరీస్ లో రెండు వన్డేలు గెలిచి టీం ఇండియా ఫుల్ జోష్ లో ఉంది. మూడో వన్డేలో గెలిచి సిరీస్ క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది. మరోవైపు రెండు వన్డేల్లో దారుణ పరాజయం చవిచూసిన శ్రీలంక మూడో వన్డేలో గెలిచైనా పరువు దక్కించుకోవాలని భావిస్తోంది.
Read Also: Jharkhand: శృంగారం చేస్తూ దొరికిపోయిన భార్య, ప్రియుడు.. తల నరికేసిన భర్త
Also Read
- IPL 2026: RCB Vs KKR మ్యాచ్కు వర్షం గండం.. మ్యాచ్ రద్దయితే వీరికి పండగే.. RCB పరిస్థితి..?
- Test Rankings: ICC టెస్ట్ ర్యాంకింగ్స్ విడుదల.. బ్యాటింగ్, బౌలింగ్, ఆల్ రౌండర్ల విభాగాల్లో దుమ్మురేపిన టీమిండియా..
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి వార్నింగ్ ఇచ్చిన ఏబీ డివిలియర్స్.. అది అంత ఈజీ కాదంటూ..
- CSK Vs SRH: సీఎస్కే జట్టులోకి మరో విధ్వంసకర బ్యాట్స్మెన్.. SRH ప్లే ఆఫ్ ఆశలు గల్లంతేనా..?
గతంలో తిరువనంతపురం వేదికగా వెస్టిండీస్ తో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది. ఇదిలా ఉంటే ఈ రోజు జరిగే వన్డే మ్యాచులో భారతజట్టులో కీలక మార్పలు ఉంటాయని తెలుస్తోంది. యువ ఆటగాళ్లకు తుదిజట్టులో అవకాశం కల్పిస్తారని తెలుస్తోంది. ముఖ్యంగా బ్యాటింగ్ సంచలనం సూర్యకుమార్ యాదవ్, యువ ఆటగాడు ఇషాన్ కిషన్ లకు చోటు దక్కుతుందా..? లేదా.? అనేది ఆసక్తికరంగా మారింది.
Read Also: Rajashree Swain: మహిళా క్రికెటర్ అనుమానాస్పద మృతి.. శరీరంపై గాయాలు
ఈ మ్యాచ్ లో మహ్మద్ షమీకి విశ్రాంతినిచ్చే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో ఇండియాకు కీలకమైన మ్యాచులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బూమ్రా అందుబాటులో లేకపోవడంతో షమీనే భారత బౌలింగ్ కు నేతృత్వం వహించాల్సి ఉంటుంది. దీంతోనే అతడికి రెస్ట్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు కేఎల్ రాహుల్ స్థానంలో ఇషాన్ కిషన్ ను తీసుకునే అవకాశం ఉంది. ఇషాన్ కిషన్ ను పక్కన పెట్టడంపై టీం మేనేజ్మెంట్ పై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. ట్వీ20ల్లో దుమ్మురేపిన సూర్యకుమార్ యాదవ్ కు చోటు లభించే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!