IND vs SL 3rd ODI: టీమిండియా, శ్రీలంక క్రికెట్ జట్ల మధ్య మూడవ, చివరి వన్డే నేడు (ఆగస్టు 7) కొలంబోలో జరుగుతోంది. నేటి మ్యాచ్ లో టాస్ గెలిచిన శ్రీలంక మొదటి బ్యాటింగ్ చేపట్టింది. ఈ నేపధ్యం లో మొదటగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణిత 50 ఓవర్స్ లో 7 వికెట్లు కోల్పోయి 248 పరుగులు చేసింది. ఇక శ్రీలంక బ్యాటింగ్ లో ఓపెనర్లు పాత
టాస్ గెలిచిన వెస్టిండీస్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో భారత్ గెలిస్తే.. వెస్టిండీస్తో వరుసగా 13వ సిరీస్ను కైవసం చేసుకుంటుంది. అదే వెస్టిండీస్ గెలిస్తే.. 2006 తర్వాత తొలిసారిగా సిరీస్ను గెలుచుకునే అవకాశం ఉంది.
చెన్నై వేదికగా జరుగుతున్న మూడో వన్డేలలో ఆసీస్ భారీ స్కోర్ చేసింది. 49 ఓవర్లకు 269 పరుగులు చేసి ఆలౌటైంది. భారత్ టార్గెట్ 270 పరుగులు. తొలుత టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. 49 ఓవర్లకు 269 పరుగులు చేసింది.
IND vs SL 3rd ODI: భారత్, శ్రీలంక మధ్య నేడు తిరువనంతపురం గ్రీన్ ఫీల్డ్ స్టేడియం వేదికగా చివరిదైన మూడో వన్డే జరగనుంది. మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది. మూడు వన్డేల సిరీస్ లో రెండు వన్డేలు గెలిచి టీం ఇండియా ఫుల్ జోష్ లో ఉంది. మూడో వన్డేలో గెలిచి సిరీస్ క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది. మరోవైపు రెం�