Virender Sehwag: ఖాళీ కడుపుతో ఆడి సెంచరీ.. పాక్పై జ్ఞాపకాలు చెప్పిన సెహ్వాగ్
- మరో రెండ్రోజుల్లో ప్రారంభం కానున్న ఆసియా కప్ 2025..
- పాకిస్తాన్పై పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న టీమిండియా డాషింగ్ ఓపెనర్..
- ఖాళీ కడుపుతో ఆడి సెంచరీ చేసినట్లు తెలిపిన మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virender Sehwag: మరో రెండు రోజుల్లో ఆసియాకప్ 2025 ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 9వ తేదీన దుబాయ్ వేదికగా ఆఫ్గానిస్తాన్- హాంకాంగ్ మ్యాచ్తో ఈ మెగా టోర్నీ స్టార్ట్ కానుంది. అయితే, భారత్–పాకిస్తాన్ పోరు కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దాదాపు 6 నెలల తరువాత ఈ చిరకాల ప్రత్యర్థులు మైదానంలో తలపడనున్నాయి. సెప్టెంబర్ 14న జరగనున్న భారత్–పాక్ పోరు కోసం క్రికెట్ లవర్స్ ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పాత జ్ఞాపకాలను షేర్ చేసుకున్నాడు.
Read Also: Bill Gates: ఏఐ వల్ల మీ ఉద్యోగాలకు ముప్పు లేదు..? ఎందుకో వివరణ ఇచ్చిన బిల్ గేట్స్..!
Also Read
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి భారీ శుభవార్త చెప్పిన బీసీసీఐ.. ఎట్టకేలకు లిస్ట్లో పేరు..
- Tilak Varma: ఆసియా కప్ ట్రోఫీ కాంట్రవర్సరీ.. సంచలన విషయం వెల్లడించిన తిలక్!
- BCCI vs PCB: ఎందుకయ్యా అతి చేస్తావ్.. ట్రోఫీపై నఖ్వీకి షాక్ ఇచ్చేందుకు బీసీసీఐ రెడీ
- IND vs PAK: అటు అబ్బాయిలు, ఇటు అమ్మాయిలు.. పాపం భారత్ డామినేషన్ను తట్టుకోలేకపోతున్న పాకిస్థాన్..
అయితే, పాకిస్తాన్పై ఓడిపోయిన ప్రతీసారి నేను చాలా నిరాశ చెందేవాడిని.. దాంతో ఏకాగ్రత కోల్పోవడంతో.. ప్రతిదీ కోల్పోయినట్లు అనిపించేదని భారత మాజీ క్రికెటర్ సెహ్వాగ్ తెలిపారు. పాక్ తో తలపడే ప్రతి మ్యాచ్లో గెలవాలన్న పట్టుదల తనలో చాలా ఉండేది.. ముఖ్యంగా టెస్టుల్లో పాక్ బౌలర్లను చిత్తు చేసేవాడిని అని పేర్కొన్నారు. తన తొలి ట్రిపుల్ సెంచరీని కూడా దాయాది జట్టుపైనే నమోదు చేశానని వీరూ గుర్తు చేసుకున్నాడు. అలాగే, 2008లో కరాచీలో జరిగిన వన్డే మ్యాచ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడు.. 300 పరుగుల టార్గెట్ ని ఛేదించే క్రమంలో కేవలం 95 బంతుల్లో 12 ఫోర్లు, 5 సిక్సర్లతో 119 రన్స్ సాధించి టీమిండియాకు ఘన విజయం అందించిన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకున్నారు. అయితే, ఆ రోజు నేను ఉపవాసంలో ఉండి ఖాళీ కడుపుతో బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది.. కానీ, ఆ ఇన్నింగ్స్లో సెంచరీ సాధించడం ద్వారా నా ఆకలిని తీర్చుకున్నాను అని వీరేంద్ర సెహ్వాగ్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Rajahmundry Tragedy: రాజమండ్రి రైల్ బ్రిడ్జిపై విషాదం.. గోదావరిలోకి దూకిన కానిస్టేబుల్!
-
Hisense E8S ULED Mini-LED TV: 144Hz డిస్ప్లే, డాల్బీ విజన్ IQ సపోర్ట్తో.. హిసెన్స్ E8S ULED మినీ-LED టీవీలు విడుదల
-
Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు కోర్టు బిగ్ షాక్..
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నాని ప్రాసిక్యూషన్కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్!
ట్రెండింగ్
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Tilak Varma-Siraj: తెలుగు ప్లేయర్స్ సిరాజ్, తిలక్కు లీగల్ నోటీసులు.. ఇద్దరు టాలీవుడ్ హీరోస్కు కూడా!
-
Smriti Mandhana: క్రికెట్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా స్మృతి మంధాన.. పురుష క్రికెటర్లకు కూడా సాధ్యం కాని రేర్ రికార్డు!