Maharashtra Train Accident: మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం..12 మంది మృతి..
- మహారాష్ట్ర జల్గావ్లో ఘోర రైలు ప్రమాదం..
- మంటలు వ్యాపించాయనే భయంతో ట్రాక్పై దూకిన ప్రయాణికులు..
- వేరే ట్రాక్పై వస్తున్న బెంగళూర్ ఎక్స్ప్రెస్ ఢీ..
- 12 మందికి పైగా మరణాలు.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharashtra Train Accident: మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. జలగావ్లోని పరండా రైల్వే స్టేషన్ దగ్గర ప్రమాదం జరిగింది. పుష్పక్ ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగాయనే భయంతో ప్రయాణికులు ట్రాక్పైకి దూకారు. అదే సమయంలో ట్రాక్ పై నుంచి వెళ్తున్న బెంగళూర్ ఎక్స్ప్రెస్ వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 12 మంది అక్కడిక్కడే మరణించారు. పలువురు గాయపడ్డారు. పుష్పక్ ఎక్స్ప్రెస్లో చైన్ లాగడంతో మంటలు చెలరేగినట్లు ప్రయాణికులు భావించారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Read Also: Lebanon: హిజ్బుల్లా టాప్ కమాండర్ హమాది హతం.. ఇంట్లో ఉండగా కాల్చివేత
Also Read
- Peddi First Review: 3 గంటల ఊర మాస్ జాతర.. సినిమాలో అదే అసలు హైలైట్
- Lightning Strike: పక్కనే పిడుగు పడినా బతికాడు.. షాక్లో సైంటిస్టులు..ఈ కుర్రాడిలో అంతుచిక్కని శక్తులున్నాయా?
- World War 3: తైవాన్ కోసం మూడో ప్రపంచ యుద్ధం? మరో వార్కు కౌంట్డౌన్ మొదలైందా?
- Angkor Wat: ప్రపంచంలో అతి పెద్ద గుడి ఏది.? ఎక్కడ ఉంది.? ఆలయ విశేషాలేంటంటే.!
చైన్ లాగడంతో పొగలు వ్యాపించాయి. మంటలుగా భావించిన ప్రయాణికులు రైలు నుంచి పక్కనే ఉన్న ట్రాక్పై దూకారు. ట్రాక్ దాటే ప్రయత్నం చేస్తుండగా, అదే ట్రాక్పై వేగంగా వస్తున్న బెంగళూర్ ఎక్స్ప్రెస్ వారిని ఢీకొట్టింది. ప్రాణభయంతో ట్రాక్పై దూకడంతో అనుకోకుండా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రాథమిక సమాచారం ప్రకారం, బ్రేకులు వేయడంతో చక్రాల నుంచి పొగలు వచ్చాయి. పుష్పక్ ఎక్స్ ప్రెస్ లక్నో నుంచి ముంబై వెళ్తోంది.
తాజావార్తలు
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
-
Shreyas Iyer: మా ఓటమికి కారణం ఆ ఇద్దరే.. అస్సలు ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన శ్రేయస్..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..