వైసీపీలో నూతన నియామకాలు చేపట్టింది. అమలాపురం పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్తగా పినిపే విశ్వరూప్, కోనసీమ జిల్లా పార్టీ అధ్యక్షులుగా చిర్ల జగ్గిరెడ్డి, అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా పినిపే శ్రీకాంత్ ను నియమించింది. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా షేక్ ఆసిఫ్, క్రమశిక్షణా కమిటీ సభ్యులుగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని ప్రకటించింది. అలాగే.. వైసీపీలో పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ పూర్తి స్థాయి పునర్వ్యవస్థీకరణ జరిగింది. 33 మంది నాయకులను పీఏసీ మెంబర్లుగా నియమించారు. పీఏసీ శాశ్వత ఆహ్వానితులుగా పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్లు ఉండనున్నారు. పీఏసీ కన్వినర్గా సజ్జల రామకృష్ణారెడ్డి బాధ్యతలు నిర్వర్తిస్తారు.
- తమ్మినేని సీతారాం
- పీడిక రాజన్న దొర
- బెల్లాన చంద్రశేఖర్
- గొల్ల బాబురావు
- బూడి ముత్యాలనాయుడు
- పిల్లి సుభాష్ చంద్రబోస్
- పినిపే విశ్వరూప్
- తోట త్రిమూర్తులు
- ముద్రగడ పద్మనాభం
- పుప్పాల శ్రీనివాసరావు(వాసు బాబు)
- చెరుకువాడ శ్రీ రంగనాథ రాజు
- కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు(నాని)
- వెలంపల్లి శ్రీనివాస్
- జోగి రమేష్
- కోన రఘుపతి
- విడదల రజిని
- బొల్లా బ్రహ్మనాయుడు
- ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి
- నందిగం సురేష్ బాబు
- ఆదిమూలపు సురేష్
- పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్
- నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి
- కళత్తూరు నారాయణ స్వామి
- ఆర్.కె. రోజా
- వైయస్ అవినాష్ రెడ్డి
- షేక్ అంజాద్ బాషా
- బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
- అబ్దుల్ హఫీజ్ ఖాన్
- మాలగుండ్ల శంకర నారాయణ
- తలారి రంగయ్య
- వై. విశ్వేశ్వర రెడ్డి
- మహాలక్ష్మి శ్రీనివాస్
- సాకే శైలజానాథ్
