IPL Auction 2024: ఐపీఎల్ వేలంలో కోట్లు కొల్లగొట్టిన యువ ఆటగాళ్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ వేలంలో యువ ఆటగాళ్లపై ఫ్రాంఛైజీలు కాసుల వర్షం కురిపించింది. దుబాయ్ లో జరుగుతున్న మినీ వేలంలో అత్యధికంగా ఆస్ట్రేలియా స్టార్ బాలర్ మిచెల్ స్టార్క్ రూ. 24.75 కోట్లకు సేల్ అయ్యాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ ను రూ. 20.75 కోట్లు వెచ్చించి సన్ రైజర్స్ తీసుకుంది. ఈ క్రమంలో.. పలువురు యువ ఆటగాళ్లు కూడా బంపర్ ఆఫర్ కొట్టేశారు. ఉత్తరప్రదేశ్ కి చెందిన 20 ఏళ్ల సమీర్ రిజ్వీని రూ. 8 కోట్ల 40 లక్షలకు చెన్నై సూపర్ కింగ్స్ దక్కించుకుంది. టీ20 లీగ్లో కాన్పూర్ సూపర్ స్టార్స్ తరఫున అత్యధిక సిక్సర్లు కొట్టి రికార్డు నెలకొల్పాడు. అంతేకాకుండా.. తొమ్మిది ఇన్నింగ్స్లలో రెండు తుఫాను సెంచరీలు చేశాడు. రాజస్థాన్తో జరిగిన వన్డే మ్యాచ్ లో 65 బంతుల్లో 91 పరుగులు చేశాడు. ఫైనల్లో 50 బంతుల్లో 84 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించాడు.
IAS Transfers in AP: ఏపీలో 17 మంది ఐఏఎస్లకు బదిలీలు, కొత్త పోస్టింగ్లు
Also Read
- Off The Record: తెలంగాణ బీజేపీలో 'నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్'
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
- Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
జార్ఖండ్ యంగ్ ప్లేయర్ కుమార్ కుషగ్రా కోసం ఫ్రాంఛైజీలు పోటీపడ్డాయి. వికెట్ కీపర్ అండ్ బ్యాట్స్మెన్ కావడంతో.. భారీ మొత్తంలో అమ్ముడుపోయాడు. కుషగ్రను- రూ.7 కోట్ల 20 లక్షల( ఢిల్లీ క్యాపిటల్స్) సొంతం చేసుకుంది. కాగా.. ఇన్ని కోట్లు పెట్టడానికి కారణం.. విజయ్ హజారే ట్రోఫీలో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. మహారాష్ట్రపై 355 రన్స్ చేజింగ్ లో జార్ఖండ్ తరఫున కుషాగ్రా ఆరో స్థానంలో వచ్చి 37 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఐదు సిక్సర్లతో 67 పరుగులు చేశాడు. దీంతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో.. తుఫాను బ్యాటింగ్కు ఫిదా అయిన ఫ్రాంచైజీలు యువ ఆటగాడిని తీసుకోవడానికి పోటీ పడ్డాయి.
Ayodhya Ram Temple: అద్వానీ, జోషిలకు ఆహ్వానం ఇచ్చిన విశ్వ హిందూ పరిషత్
యువ ఆటగాళ్లలో ఎవరికి ఎంత ధర పలికిందంటే..?
షారూఖ్ ఖాన్-రూ.7 కోట్ల 40 లక్షలు (గుజరాత్ టైటాన్స్)
శివం దూబే- రూ.5 కోట్ల 80 లక్షలు (రాజస్థాన్ రాయల్స్)
యశ్ దయాళ్- రూ. 5 కోట్లు (బెంగుళూరు)
మనిమారన్ సిద్ధార్థ్- 2 కోట్ల 40 లక్షలు (లక్నో)
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!