Xiaomi QLED TV X Pro Series: గేమింగ్ మోడ్ ఫీచర్ తో షియోమీ కొత్త స్మార్ట్ టీవీ వచ్చేస్తోంది..
- గేమింగ్ మోడ్ ఫీచర్ తో షియోమీ కొత్త స్మార్ట్ టీవీ
- Xiaomi QLED TV X Pro సిరీస్ వచ్చే వారం భారత్ లో రిలీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ ఎలక్ట్రానిక్ గాడ్జెట్ తయారీ కంపెనీ షియోమీ సరికొత్త స్మార్ట్ టీవీని విడుదల చేసేందుకు రెడీ అయ్యింది. Xiaomi QLED TV X Pro సిరీస్ వచ్చే వారం భారత్ లో రిలీజ్ చేయనుంది. కొత్త మోడళ్లు ఇప్పటికే ఉన్న మోడళ్ల కంటే మెరుగైన ఆడియో-విజువల్ ఫీచర్లతో సినిమాటిక్ అనుభవాన్ని అందిస్తాయని పేర్కొంటున్నాయి. ఈ స్మార్ట్ టీవీలకు ప్రత్యేక గేమింగ్ మోడ్ ఉంటుంది. Xiaomi ఆగస్టు 2024లో 4K రిజల్యూషన్తో 43-అంగుళాల, 55-అంగుళాల, 65-అంగుళాల డిస్ప్లే సైజులలో X Pro QLED సిరీస్ను ప్రవేశపెట్టింది.
Also Read:IndiGo: చిన్నారి బంగారు గొలుసు దొంగతనం.. “ఇండిగో” మహిళా సిబ్బందిపై ఆరోపణ..
Also Read
- Supreme Court: 6వ తరగతిలో త్రిభాషా విధానంపై సుప్రీం కోర్టు కీలక సూచన
- Accident: కాకినాడ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. 30 మంది బంధువులు పెళ్లి వేడుక ముగించుకుని వెళ్తుండగా ఇలా..
- Prithvi Shaw: యువ క్రికెటర్ పృథ్వీ షా–ఆకృతి అగర్వాల్ సంచలన నిర్ణయం.. పెళ్లికి ముందే బ్రేకప్..
- Swara Bhasker: ‘‘రామ మందిర తీర్పుతో బాధపడ్డా.. షారుఖ్, సల్మాన్లకు క్షమాపణలు’’.. స్వరా భాస్కర్ మరో వివాదం..
Xiaomi QLED TV X Pro సిరీస్ ఏప్రిల్ 10న భారత్ లో విడుదలవుతుందని కంపెనీ Xలో ప్రకటించింది. Xiaomi ఇండియా మైక్రోసైట్ ప్రకారం, ఈ టీవీ మోడల్స్ గేమ్ బూస్టర్ మోడ్ను కలిగి ఉంటాయి. ఇది లాగ్-ఫ్రీ, స్మూత్ గేమ్ప్లేను క్లెయిమ్ చేస్తుంది. మైక్రోసైట్ ప్రకారం.. Xiaomi QLED TV X Pro సిరీస్లో Google అసిస్టెంట్ సపోర్ట్ ఉంటుంది. వీటిలో QLED డిస్ప్లేలు ఉంటాయి. ఇవి 4K రిజల్యూషన్, ఇమ్మర్సివ్ ఆడియో సిస్టమ్లతో వస్తున్నాయి.
ఈ స్మార్ట్ టీవీలను ఫ్లిప్కార్ట్, షియోమి ఇండియా ఈ-స్టోర్, రిటైల్ అవుట్లెట్ల ద్వారా కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుత Xiaomi X Pro QLED సిరీస్ ఆగస్టు 2024లో భారత్ లో ప్రారంభించింది. ఈ లైనప్ 43-అంగుళాల, 55-అంగుళాల, 65-అంగుళాల డిస్ప్లే సైజులలో అందుబాటులో ఉన్నాయి. వీటి ధరలు వరుసగా రూ.34,999, రూ.49,999, రూ.69,999. ఈ టీవీలు 60Hz రిఫ్రెష్ రేట్తో 4K (2,160×3,840 పిక్సెల్స్) డిస్ప్లేలను, డాల్బీ విజన్, వివిడ్ పిక్చర్ ఇంజిన్ 2 లను కలిగి ఉన్నాయి. ఇవి క్వాడ్-కోర్ ఆర్మ్ కార్టెక్స్-A55 చిప్సెట్, మాలి G52 MC1 GPU, 12GB RAM, 32GB స్టోరేజ్తో వచ్చాయి. అవి Xiaomi ప్యాచ్వాల్ UI పైన Google TVలో పనిచేస్తాయి.
తాజావార్తలు
-
Supreme Court: 6వ తరగతిలో త్రిభాషా విధానంపై సుప్రీం కోర్టు కీలక సూచన
-
Accident: కాకినాడ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. 30 మంది బంధువులు పెళ్లి వేడుక ముగించుకుని వెళ్తుండగా ఇలా..
-
Prithvi Shaw: యువ క్రికెటర్ పృథ్వీ షా–ఆకృతి అగర్వాల్ సంచలన నిర్ణయం.. పెళ్లికి ముందే బ్రేకప్..
-
Swara Bhasker: ‘‘రామ మందిర తీర్పుతో బాధపడ్డా.. షారుఖ్, సల్మాన్లకు క్షమాపణలు’’.. స్వరా భాస్కర్ మరో వివాదం..
-
Komatireddy Venkat Reddy : కేటీఆర్ పాదయాత్రపై కోమటిరెడ్డి సెటైర్లు..
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!