షియోమి అధికారికంగా రెడ్మి A7 ప్రోను విడుదల చేసింది. ఈ ఫోన్లో కంపెనీ హార్డ్వేర్ అప్గ్రేడ్లపై దృష్టి సారించింది. వీటిలో పెద్ద బ్యాటరీ, అధిక రిఫ్రెష్-రేట్ డిస్ప్లే, షియోమి హైపర్ఓఎస్ 3 ఇంటిగ్రేషన్ వంటివి ఉన్నాయి. స్పెసిఫికేషన్ల పరంగా చూస్తే, రెడ్మి A7 ప్రో 6.9-అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంది. ఈ స్క్రీన్ 120Hz వరకు రిఫ్రెష్ రేట్కు సపోర్ట్ చేస్తుంది. 800 నిట్స్ వరకు గరిష్ట బ్రైట్నెస్ను చేరుకోగలదు. ఈ ఫోన్లో వెట్ టచ్ టెక్నాలజీ…
రెడ్మి నోట్ 15 5G స్పెషల్ ఎడిషన్ Redmi Note 15 SE 5G త్వరలో భారతదేశంలో విడుదల కానుంది. Xiaomi యొక్క సబ్-బ్రాండ్ Redmi తన పాపులర్ Note సిరీస్లో కొత్త స్పెషల్ ఎడిషన్ ను భారత మార్కెట్లోకి తీసుకురాబోతోంది. దీన్ని Redmi Note 15 5G Special Edition (SE) అని పిలుస్తారు. రెడ్మి నోట్ 15 SE 5G పేరుతో ఈ హ్యాండ్సెట్ ‘స్పెషల్ ఎడిషన్’ ఏప్రిల్ మొదటి వారంలో భారతదేశంలో విడుదల…
Xiaomi Book Pro 14 లాంచ్ అయింది. మార్చి 19, 2026న చైనాలో అధికారికంగా రిలీజ్ అయింది. Intel Panther Lake (Core Ultra Series 3) ప్రాసెసర్స్తో, ముఖ్యంగా up to Intel Core Ultra X7 358Hతో, 72Wh బ్యాటరీతో. ఇది Xiaomi బ్రాండెడ్ ప్రీమియం ల్యాప్టాప్ సిరీస్ రిఫ్రెష్ వెర్షన్, MacBook Proతో కంపీట్ చేసేలా డిజైన్ చేయబడింది. ఈ కొత్త ల్యాప్టాప్తో పాటు, కంపెనీ తన తదుపరి తరం షియోమీ ఎస్యు7…
గత సంవత్సరం భారత స్మార్ట్ఫోన్ మార్కెట్ దాదాపు ఫ్లాట్గా ఉంది. మొత్తం షిప్మెంట్లు దాదాపు 152 మిలియన్ యూనిట్లు. ఈ మార్కెట్లో చైనాకు చెందిన వివో అగ్రస్థానంలో ఉంది. తరువాత దక్షిణ కొరియాకు చెందిన సామ్ సంగ్ ఉంది. ప్రీమియం, మిడ్-ప్రీమియం కేటగిరీలో ఆపిల్ అతిపెద్ద వాటాను కలిగి ఉంది. ఈ మార్కెట్లో చైనాకు చెందిన షియోమి అమ్మకాలు తగ్గాయి. మార్కెట్ పరిశోధన సంస్థ IDC వరల్డ్వైడ్ క్వార్టర్లీ మొబైల్ ట్రాకర్ నివేదిక ప్రకారం.. దేశంలో స్మార్ట్ఫోన్…
Redmi భారత్ లో తన కొత్త Redmi Note 15 Pro సిరీస్ లాంచ్ తేదీని వెల్లడించింది. Redmi Note 15 Pro కోసం కంపెనీ ఒక ప్రత్యేక మైక్రోసైట్ను సృష్టించింది. ఈ వెబ్సైట్ రాబోయే ఫోన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, డిజైన్ను వెల్లడిస్తుంది. Redmi Note 15 Pro 5G స్మార్ట్ఫోన్ స్నాప్డ్రాగన్ 7 సిరీస్ చిప్సెట్, 200MP ప్రైమరీ రియర్ కెమెరా వంటి పవర్ ఫుల్ ఫీచర్లను కలిగి ఉంటుంది. Xiaomi సబ్-బ్రాండ్ Redmi ,…
స్మార్ట్ గాడ్జెట్స్ అందించే బెనిఫిట్స్ యూజర్లను అట్రాక్ట్ చేస్తున్నాయి. సరికొత్త గాడ్జెట్స్ మార్కెట్ లోకి వస్తున్నాయి. తాజాగా షియోమీ పిల్లల కోసం కొత్త Xiaomi కిడ్స్ వాచ్ను విడుదల చేసింది. ఈ స్మార్ట్వాచ్ ఫ్లిప్ డ్యూయల్ కెమెరా డిజైన్, AMOLED డిస్ప్లే, అధునాతన లొకేషన్ ట్రాకింగ్ ఫీచర్లతో వస్తుంది. కంపెనీ ప్రకారం, ఈ వాచ్ పిల్లల భద్రత, కమ్యూనికేషన్, రోజువారీ కార్యకలాపాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించారు. ఇది AI- ఆధారిత ఫ్లోర్-లెవల్ GPS మద్దతును కలిగి ఉంది.…
Xiaomi త్వరలో మరో ఫ్లాగ్షిప్ 5G ఫోన్ను విడుదల చేయబోతోంది. దీనిని కంపెనీ Xiaomi 17 Ultraగా పరిచయం చేస్తుంది. ఈ వారం చైనాలో ఈ హ్యాండ్ సెట్ ను కంపెనీ విడుదల చేయనుంది. ఇది తాజా ఫ్లాగ్షిప్ Xiaomi 17 సిరీస్లో టాప్-ఆఫ్-ది-లైన్ మోడల్గా లాంచ్ కానుంది. లాంచ్ కు ముందు, కంపెనీ డిజైన్ను వెల్లడించింది. వెనుక ప్యానెల్ మధ్యలో పెద్ద, గుండ్రని కెమెరా డికూపేజ్ ఉంది. Also Read:Gold Rates: పసిడి ప్రియులకు మళ్లీ…
Redmi Projector 4 Pro: తాజాగా Xiaomi తన కొత్త ప్రొజెక్టర్ను విడుదల చేసింది. ఈ కంపెనీ చైనాలో Redmi ప్రొజెక్టర్ 4 ప్రోను ప్రారంభించింది. Redmi వాచ్ 6, ఇతర IoT పరికరాలతో పాటు దీనిని కూడా ప్రారంభించారు. ఈ ప్రొజెక్టర్ మినిమలిస్ట్ బూడిద రంగు డిజైన్, ఫాబ్రిక్-చుట్టిన ముందు భాగాన్ని కలిగి ఆకర్షణీయంగా ఉంది. వాస్తవానికి ఈ ప్రొజెక్టర్ చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. రెడ్మి ప్రొజెక్టర్ 4 ప్రో 600 ల్యూమెన్స్ బ్రైట్నెస్ను కలిగి…
2025 దీపావళి సందర్భంగా ‘షావోమీ ఇండియా’ తన కస్టమర్లకు పండుగ సేల్ను తీసుకొచ్చింది. సెప్టెంబర్ 22 నుంచి షావోమీ దీపావళి సేల్ ప్రారంభం కానుంది. ఈ సేల్లో ఎంఐ.కామ్, అమెజాన్, ఫ్లిప్కార్ట్ సహా ఆఫ్లైన్ రిటైల్ భాగస్వాములతో కలిసి అద్భుతమైన డిస్కౌంట్లను అందిస్తుంది. సేల్ సమయంలో వినియోగదారులు స్మార్ట్ఫోన్లపై 45 శతం వరకు, క్యూఎల్ఈడీ స్మార్ట్ టీవీలపై 55 శతం వరకు టాబ్లెట్లపై 60 శతం వరకు ఆదా చేసుకోవచ్చు. షావోమీ దీపావళి పండుగ సీజన్లో రెడ్మీ…
Redmi Note 15 Pro+, Note 15 Pro: రెడ్మీ తన కొత్త సిరీస్ రెడ్మీ నోట్ 15 ప్రో+ (Redmi Note 15 Pro+), రెడ్మీ నోట్ 15 ప్రో (Redmi Note 15 Pro) స్మార్ట్ఫోన్లను చైనాలో అధికారికంగా లాంచ్ చేసింది. ఈ మొబైల్స్ లో ప్రధానంగా 7,000mAh భారీ బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్ (ప్రో+ మోడల్), 22.5W రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ లని చెప్పవచ్చు. మరి ఈ రెండు మొబైల్స్ సంబంధించిన…