Home
Xiaomi
Xiaomi News
-
Redmi Turbo 5: రెడ్మీ టర్బో 5 స్మార్ట్ఫోన్ రిలీజ్ కు రెడీ.. 7560mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే
షియోమి సబ్-బ్రాండ్ రెడ్మి, పర్ఫామెన్స్ బేస్డ్ “టర్బో” సిరీస్ను భారత్ లో మొదటిసారిగా విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఈ సంస్థ X అనే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక టీజర్ను విడుదల చేసింది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8500 అల్ట్రా చిప్సెట్తో పనిచేస్తుంది. ఈ ఫోన్ ఇప్పటికే చైనాలో విడుదలైంది, అక్కడ దీని ధర 1,999 యువాన్ల (దాదాపు రూ.28,200) నుండి ప్రారంభమవుతుంది. భారతదేశంలో దీని ధర సుమారు రూ.45,000 ఉండవచ్చని, ఇది జూన్ 5న… -
Redmi R70m 5G: రెడ్మీ R70m 5G రిలీజ్.. 6,300mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే
షియోమి తన అధికారిక చైనీస్ వెబ్సైట్లో రెడ్మీ R70m 5G స్మార్ట్ఫోన్లను లిస్ట్ చేసింది. వాటి పూర్తి స్పెసిఫికేషన్లు, ధరలను వెల్లడించింది. ఈ స్మార్ట్ఫోన్ పెద్ద 6.9-అంగుళాల 120Hz స్క్రీన్, యూనిసోక్ T8300 చిప్సెట్, డ్యూయల్-సిమ్ 5G సపోర్ట్ వంటి అనేక కీలక ఫీచర్లతో వస్తోంది. రెడ్మీ R70m 5Gలో బిగ్ బ్యాటరీ మరిన్ని ర్యామ్ ఆప్షన్లు ఉన్నాయి. రెడ్మీ R70m 5G 6GB + 128GB వేరియంట్ ధర CNY 1,799 (సుమారుగా రూ. 24,600)… -
Redmi A7 Pro: 6,000mAh బ్యాటరీ, 6.9-అంగుళాల డిస్ప్లేతో.. రెడ్మీ A7 ప్రో విడుదల
షియోమి అధికారికంగా రెడ్మి A7 ప్రోను విడుదల చేసింది. ఈ ఫోన్లో కంపెనీ హార్డ్వేర్ అప్గ్రేడ్లపై దృష్టి సారించింది. వీటిలో పెద్ద బ్యాటరీ, అధిక రిఫ్రెష్-రేట్ డిస్ప్లే, షియోమి హైపర్ఓఎస్ 3 ఇంటిగ్రేషన్ వంటివి ఉన్నాయి. స్పెసిఫికేషన్ల పరంగా చూస్తే, రెడ్మి A7 ప్రో 6.9-అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంది. ఈ స్క్రీన్ 120Hz వరకు రిఫ్రెష్ రేట్కు సపోర్ట్ చేస్తుంది. 800 నిట్స్ వరకు గరిష్ట బ్రైట్నెస్ను చేరుకోగలదు. ఈ ఫోన్లో వెట్ టచ్ టెక్నాలజీ… -
Redmi Note 15 SE 5G: రెడ్ మీ నోట్ 15 SE 5G లాంచ్ డేట్ కన్ఫర్మ్.. 5520mAh బ్యాటరీ & 108MP కెమెరా
రెడ్మి నోట్ 15 5G స్పెషల్ ఎడిషన్ Redmi Note 15 SE 5G త్వరలో భారతదేశంలో విడుదల కానుంది. Xiaomi యొక్క సబ్-బ్రాండ్ Redmi తన పాపులర్ Note సిరీస్లో కొత్త స్పెషల్ ఎడిషన్ ను భారత మార్కెట్లోకి తీసుకురాబోతోంది. దీన్ని Redmi Note 15 5G Special Edition (SE) అని పిలుస్తారు. రెడ్మి నోట్ 15 SE 5G పేరుతో ఈ హ్యాండ్సెట్ ‘స్పెషల్ ఎడిషన్’ ఏప్రిల్ మొదటి వారంలో భారతదేశంలో విడుదల… -
Xiaomi Book Pro 14: షావోమీ బుక్ ప్రో 14 లాంచ్.. ఇంటెల్ కోర్ అల్ట్రా X7 358Hతో శక్తివంతమైన ల్యాప్టాప్, 72Wh బ్యాటరీ
Xiaomi Book Pro 14 లాంచ్ అయింది. మార్చి 19, 2026న చైనాలో అధికారికంగా రిలీజ్ అయింది. Intel Panther Lake (Core Ultra Series 3) ప్రాసెసర్స్తో, ముఖ్యంగా up to Intel Core Ultra X7 358Hతో, 72Wh బ్యాటరీతో. ఇది Xiaomi బ్రాండెడ్ ప్రీమియం ల్యాప్టాప్ సిరీస్ రిఫ్రెష్ వెర్షన్, MacBook Proతో కంపీట్ చేసేలా డిజైన్ చేయబడింది. ఈ కొత్త ల్యాప్టాప్తో పాటు, కంపెనీ తన తదుపరి తరం షియోమీ ఎస్యు7… -
Smartphone: భారత స్మార్ట్ఫోన్ మార్కెట్ లో టాప్ లో ఆ కంపెనీలు..
గత సంవత్సరం భారత స్మార్ట్ఫోన్ మార్కెట్ దాదాపు ఫ్లాట్గా ఉంది. మొత్తం షిప్మెంట్లు దాదాపు 152 మిలియన్ యూనిట్లు. ఈ మార్కెట్లో చైనాకు చెందిన వివో అగ్రస్థానంలో ఉంది. తరువాత దక్షిణ కొరియాకు చెందిన సామ్ సంగ్ ఉంది. ప్రీమియం, మిడ్-ప్రీమియం కేటగిరీలో ఆపిల్ అతిపెద్ద వాటాను కలిగి ఉంది. ఈ మార్కెట్లో చైనాకు చెందిన షియోమి అమ్మకాలు తగ్గాయి. మార్కెట్ పరిశోధన సంస్థ IDC వరల్డ్వైడ్ క్వార్టర్లీ మొబైల్ ట్రాకర్ నివేదిక ప్రకారం.. దేశంలో స్మార్ట్ఫోన్… -
Redmi Note 15 Pro: రెడ్ మీ నోట్ 15 ప్రో రిలీజ్ డేట్ ఫిక్స్.. 200-మెగాపిక్సెల్ కెమెరా, 6500mAh బ్యాటరీ
Redmi భారత్ లో తన కొత్త Redmi Note 15 Pro సిరీస్ లాంచ్ తేదీని వెల్లడించింది. Redmi Note 15 Pro కోసం కంపెనీ ఒక ప్రత్యేక మైక్రోసైట్ను సృష్టించింది. ఈ వెబ్సైట్ రాబోయే ఫోన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, డిజైన్ను వెల్లడిస్తుంది. Redmi Note 15 Pro 5G స్మార్ట్ఫోన్ స్నాప్డ్రాగన్ 7 సిరీస్ చిప్సెట్, 200MP ప్రైమరీ రియర్ కెమెరా వంటి పవర్ ఫుల్ ఫీచర్లను కలిగి ఉంటుంది. Xiaomi సబ్-బ్రాండ్ Redmi ,… -
Xiaomi Kids Watch: షియోమీ కొత్త కిడ్స్ వాచ్.. మీ బిడ్డ ఏ ఫ్లోర్ లో ఉందో ఇట్టే కనిపెట్టొచ్చు!
స్మార్ట్ గాడ్జెట్స్ అందించే బెనిఫిట్స్ యూజర్లను అట్రాక్ట్ చేస్తున్నాయి. సరికొత్త గాడ్జెట్స్ మార్కెట్ లోకి వస్తున్నాయి. తాజాగా షియోమీ పిల్లల కోసం కొత్త Xiaomi కిడ్స్ వాచ్ను విడుదల చేసింది. ఈ స్మార్ట్వాచ్ ఫ్లిప్ డ్యూయల్ కెమెరా డిజైన్, AMOLED డిస్ప్లే, అధునాతన లొకేషన్ ట్రాకింగ్ ఫీచర్లతో వస్తుంది. కంపెనీ ప్రకారం, ఈ వాచ్ పిల్లల భద్రత, కమ్యూనికేషన్, రోజువారీ కార్యకలాపాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించారు. ఇది AI- ఆధారిత ఫ్లోర్-లెవల్ GPS మద్దతును కలిగి ఉంది.… -
Xiaomi 17 Ultra: 200MP కెమెరాతో షియోమీ న్యూ ఫ్లాగ్షిప్ 5G ఫోన్ వచ్చేస్తోంది.. డిజైన్ రివీల్
Xiaomi త్వరలో మరో ఫ్లాగ్షిప్ 5G ఫోన్ను విడుదల చేయబోతోంది. దీనిని కంపెనీ Xiaomi 17 Ultraగా పరిచయం చేస్తుంది. ఈ వారం చైనాలో ఈ హ్యాండ్ సెట్ ను కంపెనీ విడుదల చేయనుంది. ఇది తాజా ఫ్లాగ్షిప్ Xiaomi 17 సిరీస్లో టాప్-ఆఫ్-ది-లైన్ మోడల్గా లాంచ్ కానుంది. లాంచ్ కు ముందు, కంపెనీ డిజైన్ను వెల్లడించింది. వెనుక ప్యానెల్ మధ్యలో పెద్ద, గుండ్రని కెమెరా డికూపేజ్ ఉంది. Also Read:Gold Rates: పసిడి ప్రియులకు మళ్లీ… -
Redmi Projector 4 Pro: రెడ్మి నుంచి కొత్త ప్రొజెక్టర్ లాంచ్.. ఇక టీవీతో పని లేదు!
Redmi Projector 4 Pro: తాజాగా Xiaomi తన కొత్త ప్రొజెక్టర్ను విడుదల చేసింది. ఈ కంపెనీ చైనాలో Redmi ప్రొజెక్టర్ 4 ప్రోను ప్రారంభించింది. Redmi వాచ్ 6, ఇతర IoT పరికరాలతో పాటు దీనిని కూడా ప్రారంభించారు. ఈ ప్రొజెక్టర్ మినిమలిస్ట్ బూడిద రంగు డిజైన్, ఫాబ్రిక్-చుట్టిన ముందు భాగాన్ని కలిగి ఆకర్షణీయంగా ఉంది. వాస్తవానికి ఈ ప్రొజెక్టర్ చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. రెడ్మి ప్రొజెక్టర్ 4 ప్రో 600 ల్యూమెన్స్ బ్రైట్నెస్ను కలిగి…
తాజావార్తలు
-
Rishabh Pant: మేం తోపులం, కానీ కలిసిరాలేదు.. రిషభ్ పంత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
God of War Confirmed: ఎన్టీఆర్ ఫ్యాన్స్కి డబుల్ ట్రీట్..నాగవంశీ సాలిడ్ హింట్!
-
Google I/O 2026: AIలో Google దూకుడు.. కొత్త Gemini 3.5 Flash నుంచి AI చిప్స్ వరకు భారీ ప్రకటనలు.!
-
TG Bharath vs Byreddy Siddharth Reddy: బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై మంత్రి టీజీ భరత్ క్రిమినల్ పరువునష్టం దావా
-
Sunil Narang: ‘ఏకాభిప్రాయం లేదు.. ఒత్తిళ్లు ఎక్కువయ్యాయి’ ఫిలిం ఛాంబర్ అధ్యక్ష పదవికి సునీల్ నారంగ్ గుడ్ బై!
ట్రెండింగ్
-
PCOS గురించి ఈ నిజాలు తెలుసా..? వైద్యులు చెబుతున్న కీలక విషయాలు ఇవే.!
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!