IndiGo: చిన్నారి బంగారు గొలుసు దొంగతనం.. “ఇండిగో” మహిళా సిబ్బందిపై ఆరోపణ..
- త్రివేండ్రం-బెంగళూర్ ఇండిగో విమానంలో చైన్ దొంగతనం..
- 5 ఏళ్ల చిన్నారి చైన్ దొంగిలించినట్లు ఇండిగో సిబ్బందిపై ఆరోపణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IndiGo: త్రివేండ్రం నుంచి బెంగళూర్ వెళ్తున్న ఇండిగో విమానంలో 5 ఏళ్ల చిన్నారి బంగారు గొలుసు కనిపించకుండా పోయింది. అయితే, ఇండిగో విమాన సిబ్బంది దొంగలించిందని ఆమె తల్లి ఆరోపించింది. ఇండిగో ఎయిర్ హోస్టెస్ దొంగిలించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఏప్రిల్ 1న విమానం గాలిలో ఉండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
Read Also: Amit Shah: మార్చి 2026 నాటికి దేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తాం..
Also Read
- Sanatana Row: తమిళనాడులో ‘‘సనాతన ధర్మం’’పై వివాదం.. మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
- Supreme Court: తమిళనాడు ‘‘మైండ్ సెట్’’ మార్చుకోవాలి.. హిందీ వ్యతిరేకతపై సుప్రీం సీరియస్..
- PM Modi: మోడీకి ప్రపంచ నాయకులు బర్త్డే విషెస్.. ట్రంప్, పుతిన్ శుభాకాంక్షలు
- Russia Oil: ‘‘రష్యా చమురు కొనొద్దు’’.. భారత్, చైనాలకు ట్రంప్ టీమ్ వార్నింగ్..
తన ఇద్దరు కుమార్తెలతో ప్రయాణిస్తున్న ప్రియాంకా ముఖర్జీ ఈ ఫిర్యాదు దాఖలు చేశారు. తన కుమార్తెలలో ఒకరు ఫ్లైట్లో ఆందోళన చెంది ఏడవడం ప్రారంభించారని, ఒక మహిళా క్యాబిన్ సిబ్బందికి ఆమెను అప్పగించినట్లు ముఖర్జీ చెప్పారు. బిడ్డను తనకు తిరిగి అప్పగించే సమయంలో బంగారు హారం కనిపించలేదని చెప్పింది. మహిళా క్యాబిన్ సిబ్బందిని అదితి అశ్విని శర్మగా గుర్తించారు. కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. దీనిపై విచారణ జరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ సంఘటన గురించి తమకు తెలుసని, ఇలాంటి విషయాలు తీవ్రంగా పరిగణిస్తామని, సంబంధిత అధికారులకు పూర్తి మద్దతు, సహాకారం అందిస్తున్నట్లు ఇండిగో ఒక ప్రకటనలో తెలిపింది. చిన్నారి తల్లి తన ఫిర్యాదులో.. మహిళా క్యాబిన్ సిబ్బంది తన బిడ్డను వాష్రూం వైపు తీసుకెళ్లిందని, ఆ తర్వాత చిన్నారి ధరించిన బంగారు గొలుసు కనిపించలేదని తెలిపింది. 20 గ్రాములు బంగారు గొలుసు ధర రూ. 80,000 ఉంటుందని ఫిర్యాదులో ముఖర్జీ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Sanatana Row: తమిళనాడులో ‘‘సనాతన ధర్మం’’పై వివాదం.. మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
-
Supreme Court: తమిళనాడు ‘‘మైండ్ సెట్’’ మార్చుకోవాలి.. హిందీ వ్యతిరేకతపై సుప్రీం సీరియస్..
-
PM Modi: మోడీకి ప్రపంచ నాయకులు బర్త్డే విషెస్.. ట్రంప్, పుతిన్ శుభాకాంక్షలు
-
Telangana MLC Elections : ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా షురూ.. గ్రాడ్యుయేట్స్కు కీలక అలర్ట్
-
US: అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి.. 17 రోజుల క్రితమే పెళ్లి.. ఇంతలోనే ఘోరం
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!