IPL 2025 Mega Auction: ఐపీఎల్ మెగా వేలంపై బిగ్ అప్డేట్.. ఎప్పుడు, ఎక్కడంటే..?
- ఐపీఎల్ (IPL 2025) మెగా వేలం ఎప్పుడు.. ఎక్కడ జరుగుతుందనే దానిపై తీవ్ర ఆసక్తి
- ఇప్పటికే ఫ్రాంఛైజీలు ఆటగాళ్ల రిటెన్షన్.. రిలీజ్
- మెగా వేలం ఎప్పుడు జరుతుందనే దానిపై క్రికెట్ అభిమానుల్లో ఉత్కంఠ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ (IPL 2025) మెగా వేలం ఎప్పుడు, ఎక్కడ జరుగుతుందనే దానిపై క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఫ్రాంఛైజీలు ఆటగాళ్లను రిటెన్షన్, రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.. ఇక ఉన్నదంతా మెగా వేలం ఎప్పుడు జరుతుందనేది. మెగా వేలంలో ఫ్రాంఛైజీలు ఏ ఏ ఆటగాళ్లను తీసుకుంటారు… ఏఏ ఆటగాళ్లు ఏ జట్టుకు వెళ్తారనేది క్రికెట్ అభిమానుల్లో సస్పెన్స్ నెలకొంది. అయితే.. ఐపీఎల్ 2025 మెగా వేలంకు సంబంధించి బిగ్ అప్ డేట్ వచ్చింది. ఆక్షన్ నిర్వహించే తేదీ, వేదిక గురించి కొన్ని వార్తలు వస్తున్నాయి. ANI ప్రకారం.. ఐపీఎల్ 2025 మెగా వేలం నవంబర్ చివరిలో రియాద్లో జరుగనున్నట్లు తెలుస్తోంది. నవంబర్ 24, 25 తేదీల్లో మెగా వేలం జరుగునున్నట్లు సమాచారం.
Lebanon-Israel War: హిజ్బుల్లా కమాండర్ అబూ అలీ సహా ఇద్దరు హమాస్ నేతలు హతం
Also Read
- Vaibhav Sooryavanshi: బెంచ్కే పరిమితమైన 'బేబీ బాస్'.. వైభవ్కు ఎందుకు ఛాన్స్ లేదు?
- Tamil Nadu Politics: విజయ్ సర్కార్ ఎప్పుడైనా కూలిపోవచ్చు.. ఎన్నికలకు సిద్ధం కండి..! స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
- WhatsApp New Feature: వాట్సాప్ వినియోగదారులకు గుడ్న్యూస్.. మరో స్మార్ట్ ఫీచర్.. మరింత భద్రత..
- Astrology: జూన్ 29 సోమవారం దినఫలాలు.. ఈ రాశివారికి గుడ్ న్యూస్..
కాగా.. ఐపీఎల్ 2025 మెగా వేలంలో పంజాబ్ కింగ్స్ జట్టు దగ్గర ఎక్కువ మనీ ఉంది. ఆ జట్టు వేలానికి ముందు ఇద్దరు అన్క్యాప్డ్ ఆటగాళ్లు ప్రభ్సిమ్రాన్ సింగ్, శశాంక్ సింగ్లను మాత్రమే జట్టులో ఉంచుకుంది. ఈ క్రమంలో పంజాబ్ కింగ్స్ అధిక మొత్తంలో డబ్బును ఖర్చు చేయనుంది. ఇదిలా ఉంటే.. జోస్ బట్లర్, కెఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, గ్లెన్ మాక్స్వెల్, రిషబ్ పంత్ వంటి కీలక ఆటగాళ్లు వేలంలో అదృష్టాన్ని పరిక్షించుకోనున్నారు. ఈ క్రమంలో.. అన్ని ఫ్రాంచైజీలు వీరి కోసం భారీ మొత్తాన్ని వెచ్చించేందుకు సిద్ధమవుతున్నాయి.
Supreme Court: నిషేధం ఉన్నప్పటికీ పటాకులు ఎలా కాల్చారు.. ఢిల్లీ ప్రభుత్వానికి కోర్టు చివాట్లు
ఐపీఎల్ 2025లో 5 జట్లు కొత్త కెప్టెన్ కోసం వెతుకుతున్నాయి. ఇందులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు ఉన్నాయి. ఐపీఎల్ 2025 మెగా వేలంలో రిటైన్ చేయబడిన 46 మంది ఆటగాళ్లలో 36 మంది భారతీయులు, 10 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. వీరికి రూ.558.5 కోట్ల భారీ మొత్తం వెచ్చించారు. అత్యధిక మొత్తంతో అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల జాబితాలో హెన్రిచ్ క్లాసెన్, విరాట్ కోహ్లీ టాప్-2లో ఉన్నారు. క్లాసెన్ను సన్రైజర్స్ హైదరాబాద్ రూ.23 కోట్లకు, విరాట్ కోహ్లీని రూ.21 కోట్లకు ఆర్సీబీ అట్టిపెట్టుకుంది.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బెంచ్కే పరిమితమైన ‘బేబీ బాస్’.. వైభవ్కు ఎందుకు ఛాన్స్ లేదు?
-
Cinema News: థియేటర్లలో ఫ్లాప్.. యూట్యూబ్లో చరిత్ర సృష్టించిన బెల్లంకొండ సినిమా!
-
Suriya : రాజకీయాల్లోకి తమిళ స్టార్ హీరో సూర్య ఎంట్రీ.?
-
Jai Moondra: రెండు మ్యాచ్లకే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అండ్ ‘సిరీస్’.. టీమిండియాపై ఈ అవార్డులు వస్తాయనుకోలేదు!
-
Tamil Nadu Politics: విజయ్ సర్కార్ ఎప్పుడైనా కూలిపోవచ్చు.. ఎన్నికలకు సిద్ధం కండి..! స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!