Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* హైదరాబాద్: నేడు అసెంబ్లీ సమావేశాల్లో 19 శాఖల పద్దులపై చర్చ.. ఇవాళ ప్రశ్నోత్తరాలు రద్దు
* అమరావతి: నేడు ఆర్టీసీ, రవాణాశాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష.. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, బస్సుల సౌలభ్యంపై చర్చ.. కర్ణాటక, తెలంగాణలో ఫ్రీ బస్సు అమలుపై అధ్యయనం చేసే యోచన.
Also Read
- Manav Suthar: టీమిండిలో మరో యువ కెరటం.. భారత టెస్టు జట్టులోకి దూసుకొచ్చిన ఈ కుర్రాడు ఎవరో తెలుసా?
- CM Revanth Reddy: నన్ను మభ్యపెట్టడం అంత ఈజీ కాదు.. సీఎం రేవంత్రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..
- Visakhapatnam-Araku Vistadome Train: ఏపీకి జాతీయ స్థాయిలో గౌరవం.. దేశంలోనే నెం.1 రూట్గా విశాఖ-అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం.!
- Malkajgiri: ఎట్టకేలకు చిక్కిన నేపాలీ గ్యాంగ్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
* అమరావతి: నేడు గృహనిర్మాణంపై సీఎం చంద్రబాబు సమీక్ష..
* ప్రకాశం : ఒంగోలు కలెక్టరేట్ వద్ద కేంద్ర బడ్జెట్ లో జిల్లాకు సరైన కేటాయింపులు చేయకపోవటానికి నిరసనగా కోసాన్ మోర్చా ఆధ్వర్యంలో బడ్జెట్ ప్రతుల దహన కార్యక్రమం..
* నెల్లూరులోని టిడిపి జిల్లా కార్యాలయంలో పార్టీ నేతల సమావేశం
* భద్రాచలం వద్ద వేగంగా తగ్గుతున్న గోదావరి వరద ఉధృతి.. 48 అడుగులకు తగ్గిన తర్వాత రెండో ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ
* ప్రస్తుతం భద్రాచలం వద్ద 47 అడుగుల వద్ద కొనసాగుతున్న వరద నీటిమట్టం.. 43 అడుగులకు తగ్గితే మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరించే అవకాశం
* అనంతపురం : అనంతపురం ప్రభుత్వ ఆస్పుత్రిని తనిఖీ చేసి, అనంతరం సమీక్ష సమావేశంలో పాల్గొననున్న మంత్రి సత్యకుమార్.
* అనంతపురం : ఉరవకొండ నియోజకవర్గంలోని నింబగల్లు, కొనకొండ్ల సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుల పరిశీలించనున్న ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్
* శ్రీ సత్యసాయి : బత్తలపల్లి మండల పరిధిలో ఉన్న 401 సర్వే నెంబర్ లో 19:84 ఎకరాల్లో గుడిసెలు వేసుకున్న లబ్ధిదారులతో ముఖాముఖి సమావేశం నిర్వహించనున్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.
* తూర్పుగోదావరి జిల్లా: ధవళేశ్వరం బ్యారేజి వద్ద తగ్గుముఖం పట్టిన గోదావరి వరద ఉధృతి.. బ్యారేజీ వద్ద 15. 60 అడుగులకు తగ్గిన నీటిమట్టం.. బ్యారేజ్ నుండి 15 లక్షల 94, క్యూసెక్కుల మిగులు జిల్లాలు సముద్రంలోకి విడుదల.. కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక
* అమరావతి: రాజధాని గ్రామాల్లో నేడు మున్సిపల్ మంత్రి నారాయణ పర్యటన.. టిడ్కో ఇళ్లను, వసతులను పరిశీలించనున్న మంత్రి
* నేడు బెజవాడలో కనెక్ట్ ఏపీ 2024 ఎక్స్ పో టెక్నికల్ సెమినార్.. 3 రోజుల పాటు జరగనున్న కార్యక్రమం
తాజావార్తలు
-
Mobile Battery: రాత్రంతా ఫోన్ ఛార్జింగ్ పెడితే నిజంగానే బ్యాటరీ పాడవుతుందా? అసలు నిజం ఏమిటి?
-
Peddi : అప్పటి నుంచే జాన్వీ సీన్లు కట్ చేసిన ‘పెద్ది’!
-
Anasuya: నా గొంతు నొక్కేయాలని చూశారు.. భరించలేకే జబర్దస్త్ నుంచి బయటకొచ్చా?
-
Digital Arrest Scam: ముందు కాల్ వస్తుంది.. తర్వాత వీడియో కాల్.. చివరికి ఖాతాలోని డబ్బంతా మాయం!
-
Manav Suthar: టీమిండిలో మరో యువ కెరటం.. భారత టెస్టు జట్టులోకి దూసుకొచ్చిన ఈ కుర్రాడు ఎవరో తెలుసా?
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!