Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* హైదరాబాద్: నేడు అసెంబ్లీ సమావేశాల్లో 19 శాఖల పద్దులపై చర్చ.. ఇవాళ ప్రశ్నోత్తరాలు రద్దు
* అమరావతి: నేడు ఆర్టీసీ, రవాణాశాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష.. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, బస్సుల సౌలభ్యంపై చర్చ.. కర్ణాటక, తెలంగాణలో ఫ్రీ బస్సు అమలుపై అధ్యయనం చేసే యోచన.
Also Read
- AP School Education Department: మెగా DSC-2025 నియామకంపై కీలక ప్రకటన.. విచారణకు ఆదేశించిన విద్యాశాఖ
- Kailash Mansarovar Yatra 1981: కైలాసానికి దారి మూసేసిన చైనా.. తెరిపించిన సుబ్రహ్మణ్యస్వామి.. 1981 నాటి ఆసక్తికర కథ..
- CM Chandrababu: ఉద్యోగుల సమస్యలపై ఫోకస్.. నేడు 11 సంఘాలతో సీఎం భేటీ.. పీఆర్సీ, ఐఆర్, డీఏపై కీలక చర్చ..
- BC Reservations: బీసీ రిజర్వేషన్లపై పిల్ కొట్టేయండి.. హైకోర్టులో ప్రభుత్వం కౌంటర్
* అమరావతి: నేడు గృహనిర్మాణంపై సీఎం చంద్రబాబు సమీక్ష..
* ప్రకాశం : ఒంగోలు కలెక్టరేట్ వద్ద కేంద్ర బడ్జెట్ లో జిల్లాకు సరైన కేటాయింపులు చేయకపోవటానికి నిరసనగా కోసాన్ మోర్చా ఆధ్వర్యంలో బడ్జెట్ ప్రతుల దహన కార్యక్రమం..
* నెల్లూరులోని టిడిపి జిల్లా కార్యాలయంలో పార్టీ నేతల సమావేశం
* భద్రాచలం వద్ద వేగంగా తగ్గుతున్న గోదావరి వరద ఉధృతి.. 48 అడుగులకు తగ్గిన తర్వాత రెండో ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ
* ప్రస్తుతం భద్రాచలం వద్ద 47 అడుగుల వద్ద కొనసాగుతున్న వరద నీటిమట్టం.. 43 అడుగులకు తగ్గితే మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరించే అవకాశం
* అనంతపురం : అనంతపురం ప్రభుత్వ ఆస్పుత్రిని తనిఖీ చేసి, అనంతరం సమీక్ష సమావేశంలో పాల్గొననున్న మంత్రి సత్యకుమార్.
* అనంతపురం : ఉరవకొండ నియోజకవర్గంలోని నింబగల్లు, కొనకొండ్ల సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుల పరిశీలించనున్న ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్
* శ్రీ సత్యసాయి : బత్తలపల్లి మండల పరిధిలో ఉన్న 401 సర్వే నెంబర్ లో 19:84 ఎకరాల్లో గుడిసెలు వేసుకున్న లబ్ధిదారులతో ముఖాముఖి సమావేశం నిర్వహించనున్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.
* తూర్పుగోదావరి జిల్లా: ధవళేశ్వరం బ్యారేజి వద్ద తగ్గుముఖం పట్టిన గోదావరి వరద ఉధృతి.. బ్యారేజీ వద్ద 15. 60 అడుగులకు తగ్గిన నీటిమట్టం.. బ్యారేజ్ నుండి 15 లక్షల 94, క్యూసెక్కుల మిగులు జిల్లాలు సముద్రంలోకి విడుదల.. కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక
* అమరావతి: రాజధాని గ్రామాల్లో నేడు మున్సిపల్ మంత్రి నారాయణ పర్యటన.. టిడ్కో ఇళ్లను, వసతులను పరిశీలించనున్న మంత్రి
* నేడు బెజవాడలో కనెక్ట్ ఏపీ 2024 ఎక్స్ పో టెక్నికల్ సెమినార్.. 3 రోజుల పాటు జరగనున్న కార్యక్రమం
తాజావార్తలు
-
Oppo A7 Pro: ఒప్పో A7 Pro లాంచ్ డేట్ ఫిక్స్.. 8000mAh బ్యాటరీ, 80W ఛార్జింగ్, IP69K రేటింగ్!
-
AP School Education Department: మెగా DSC-2025 నియామకంపై కీలక ప్రకటన.. విచారణకు ఆదేశించిన విద్యాశాఖ
-
KAAKA: మెగా అభిమానులకు మాస్ ట్రీట్.. సంక్రాంతి రేసులోనే చిరు! క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
-
Top 7 Indian Sequels: ఇండియన్ సినీ హిస్టరీలోనే అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 7 సీక్వెల్స్ ఇవే!
-
Pickaxe Mountain: ‘త్వరలో పికాక్స్ పర్వతంపై దాడి చేస్తాం’ ఇరాన్ కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్..
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!