Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* హైదరాబాద్: నేడు అసెంబ్లీ సమావేశాల్లో 19 శాఖల పద్దులపై చర్చ.. ఇవాళ ప్రశ్నోత్తరాలు రద్దు
* అమరావతి: నేడు ఆర్టీసీ, రవాణాశాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష.. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, బస్సుల సౌలభ్యంపై చర్చ.. కర్ణాటక, తెలంగాణలో ఫ్రీ బస్సు అమలుపై అధ్యయనం చేసే యోచన.
Also Read
- Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్... సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
- Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
- Pakistan: గర్భిణీలు, చిన్న పిల్లల్ని కూడా వదల్లేదు.. POKలో పాక్ ఆర్మీ దుర్మార్గాలు..
- Off The Record: అధికారం కోసం తప్ప పార్టీ కోసం ఎవరూ పని చేయట్లేదా..? ఆ ఉమ్మడి జిల్లా జనసేన కమిటీ మొత్తం రద్దు..
* అమరావతి: నేడు గృహనిర్మాణంపై సీఎం చంద్రబాబు సమీక్ష..
* ప్రకాశం : ఒంగోలు కలెక్టరేట్ వద్ద కేంద్ర బడ్జెట్ లో జిల్లాకు సరైన కేటాయింపులు చేయకపోవటానికి నిరసనగా కోసాన్ మోర్చా ఆధ్వర్యంలో బడ్జెట్ ప్రతుల దహన కార్యక్రమం..
* నెల్లూరులోని టిడిపి జిల్లా కార్యాలయంలో పార్టీ నేతల సమావేశం
* భద్రాచలం వద్ద వేగంగా తగ్గుతున్న గోదావరి వరద ఉధృతి.. 48 అడుగులకు తగ్గిన తర్వాత రెండో ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ
* ప్రస్తుతం భద్రాచలం వద్ద 47 అడుగుల వద్ద కొనసాగుతున్న వరద నీటిమట్టం.. 43 అడుగులకు తగ్గితే మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరించే అవకాశం
* అనంతపురం : అనంతపురం ప్రభుత్వ ఆస్పుత్రిని తనిఖీ చేసి, అనంతరం సమీక్ష సమావేశంలో పాల్గొననున్న మంత్రి సత్యకుమార్.
* అనంతపురం : ఉరవకొండ నియోజకవర్గంలోని నింబగల్లు, కొనకొండ్ల సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుల పరిశీలించనున్న ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్
* శ్రీ సత్యసాయి : బత్తలపల్లి మండల పరిధిలో ఉన్న 401 సర్వే నెంబర్ లో 19:84 ఎకరాల్లో గుడిసెలు వేసుకున్న లబ్ధిదారులతో ముఖాముఖి సమావేశం నిర్వహించనున్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.
* తూర్పుగోదావరి జిల్లా: ధవళేశ్వరం బ్యారేజి వద్ద తగ్గుముఖం పట్టిన గోదావరి వరద ఉధృతి.. బ్యారేజీ వద్ద 15. 60 అడుగులకు తగ్గిన నీటిమట్టం.. బ్యారేజ్ నుండి 15 లక్షల 94, క్యూసెక్కుల మిగులు జిల్లాలు సముద్రంలోకి విడుదల.. కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక
* అమరావతి: రాజధాని గ్రామాల్లో నేడు మున్సిపల్ మంత్రి నారాయణ పర్యటన.. టిడ్కో ఇళ్లను, వసతులను పరిశీలించనున్న మంత్రి
* నేడు బెజవాడలో కనెక్ట్ ఏపీ 2024 ఎక్స్ పో టెక్నికల్ సెమినార్.. 3 రోజుల పాటు జరగనున్న కార్యక్రమం
తాజావార్తలు
-
US Strikes on Iran: ఇరాన్పై అమెరికా దాడులు.. హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలు.. చమురు సరఫరాపై ఆందోళనలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!