Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
*అమరావతి: నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. తొలిరోజు గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం.. ఈ నెల 7న ఓటాన్ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి.. 10 ప్రజా సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధమైన టీడీపీ.. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై రోజూ నిరసన తెలుపుతూ అసెంబ్లీకి వెళ్లాలని నిర్ణయం.
*అమరావతి: నేడు, రేపు తెలుగుదేశం అధినేత చంద్రబాబు రా కదలి రా బహిరంగ సభలు.. రెండు రోజుల్లో మూడు చోట్ల రా కదలి రా సభలు చేపట్టనున్న చంద్రబాబు.. నేడు అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో మాడుగుల, ఏలూరు పార్లమెంట్ పరిధిలో చింతలపూడిలలో రా కదలి రా సభలు.. రేపు చిత్తూరు పార్లమెంట్ పరిధిలోని గంగాధర నెల్లూరులో రా కదలి రా సభలో పాల్గొననున్న చంద్రబాబు..ఇప్పటి వరకు 17 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో రా కదలి రా సభల నిర్వహణ.
Also Read
- 50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
- EPFO: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్న్యూస్.. 74 ఏళ్లుగా ఉన్న కీలక సమస్యకు పరిష్కారం
- Supreme Court: సుప్రీం కోర్టుకు హనీమూన్ మర్డర్ కేసు.. ఏం జరిగిందంటే..!
- 52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
*తిరుమల: ఇవాళ శ్రీవేంకటేశ్వర ధార్మిక సదస్సు తీర్మానాలను వెల్లడించనున్న టీటీడీ ఛైర్మన్ కరుణాకర్ రెడ్డి
*హైదరాబాద్: నేడు బీఆర్కే భవన్లో పీఆర్సీ కమిషన్తో పోలీస్ శాఖ ఉన్నతాధికారుల సమావేశం.. పోలీస్ శాఖ పీఆర్సీ కోసం సెక్రటేరియట్ డిపార్ట్మెంట్, హెచ్ఓడీలతో సంప్రదింపుల సమావేశం.. పే రివిజన్ కమిటీ సమావేశానికి సంబంధిత పీఆర్సీ డీలింగ్ సూపరింటెండెంట్, అసిస్టెంట్లను సంబంధిత డాక్యుమెంట్లు, వివిధ కేటగిరీల పోస్టుల సర్వీస్ రూల్స్తో హాజరు కావాలని ఆదేశాలు.. పీఆర్సీ కమిషన్తో ఉదయం 11:30 గంటలకు డీజీపీ, సాయంత్రం 3 గంటలకు జైళ్ల శాఖ డీజీ సమావేశం.
*ఖమ్మం: నేడు ఇల్లందు మున్సిపల్ ఛైర్మన్ వెంకటేశ్వర రావుపై అవిశ్వాసం.. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన వెంకటేశ్వరరావు.
*నేడు జార్ఖండ్లో బలపరీక్ష.. బలపరీక్ష ఎదుర్కోనున్న చంపై సోరెన్.
*తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,380.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,100.. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర రూ. 77,000
*IND vs ENG 2nd Test: నాలుగో రోజు కొనసాగనున్న ఇండియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్.. రసవత్తరంగా కొనసాగుతున్న మ్యాచ్.. ఇంగ్లాండ్ గెలవడానికి కావాల్సిన పరుగులు 332, చేతిలో 9 వికెట్లు.
తాజావార్తలు
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
Khammam Police : ఖమ్మంలో ఖాకీ కుంభకోణం.. పోలీసులే దోపిడీ ముఠాలో కీలక సభ్యులు
-
EPFO: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్న్యూస్.. 74 ఏళ్లుగా ఉన్న కీలక సమస్యకు పరిష్కారం
-
Dhruv Vikram: మైత్రీ మూవీ మేకర్స్ 4వ తమిళ సినిమాలో హీరోగా ధృవ్ విక్రమ్
-
Supreme Court: సుప్రీం కోర్టుకు హనీమూన్ మర్డర్ కేసు.. ఏం జరిగిందంటే..!
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!