Super Six Super Hit: ‘సూపర్ సిక్స్ – సూపర్ హిట్’ సభ.. అసలు ఉద్దేశం అదేనా..?
- అనంతపురంలో సూపర్ సిక్స్-సూపర్ హిట్ భారీ బహిరంగసభ..
- కూటమి లో ఐక్యత పూర్తి స్థాయిలో ఉందని చెప్పడం కోసమే సభ పెట్టారా..?..
- కూటమిలో సఖ్యత కింద స్థాయి వరకు ఉండాలనే సంకేతాలు ఇచ్చారా..?.
- కూటమి ఐక్యత కొనసాగిస్తూ.. ముందుకు వెళ్లడమే ప్రధాన ఎజెండాగా సభ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Super Six Super Hit: సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే పేరుతో కూటమి పార్టీ నేతలు కీలక సభ నిర్వహించారు… అనంతపురంలో భారీ బహిరంగ సభ ఏర్పాటులో మూడు పార్టీలు నేతలు పాల్గొన్నారు.. కూటమిలో ఐక్యత ఉంది అని చెప్పేందుకు ఈ సభ ఏర్పాటు అయింది అనే అభిప్రాయాలు ప్రధానంగా వ్యక్తం అవుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారి మూడు పార్టీలు కలిసి అనంతపురంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు.. సూపర్ సిక్స్ – సూపర్ హిట్ అయిందని చెప్పడం అదేవిధంగా ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు అన్ని కూడా జనాల్లోకి తీసుకెళ్లాలని ప్రధాన ఉద్దేశంతో ఈ సభ ఏర్పాటు అయిందనే చర్చ ప్రధానంగా జరుగుతూ ఉంది… దీంతో పాటు కూటమి నేతల మధ్య ఐక్యత ఉంది మూడు పార్టీలు పూర్తి సమన్వయంతో పనిచేస్తున్నాయన్న సంకేతాలు ప్రధానంగా ఇవ్వడం కోసమే… అనంతపురం సభ జరిగింది.. అనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.. కూటమి నేతలు ఐక్యంగా కలిసి ముందుకు వెళ్తున్నామన్నారు సీఎం చంద్రబాబు.. అభివృద్ధి పైనే ప్రధానంగా దృష్టి పెట్టామన్నారు సీఎం చంద్రబాబు..
Read Also: Shivani Nagaram : శివానీ నగరం దెబ్బ.. ఆ ముగ్గురు భామలకు చెమటలు
Also Read
మూడు పార్టీల మధ్య ఐక్యత కు సంబంధించి ఈ మధ్య కాలంలో రక రకాల అభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి.. బీజేపీ నేతలు కూటమికి సంబంధించి వ్యాఖ్యలు చేయడం… ఓట్ల శాతం తక్కువగా ఉందని చిన్నచూపు చూడద్దని వ్యాఖ్యానించడం జరిగాయి. పవన్ కల్యాణ్ కూడా చాలా సందర్భాల్లో. కూటమి 15 ఏళ్లు కలిసి ఉండాలని చెప్తూ ఉన్నారు. అదే విధంగా కింది స్థాయిలో కూటమి నేతల మధ్య ఐక్యత తగ్గిందనే అభిప్రాయం కూడా బలంగా ఉంది.. వీటికి చెక్ పెట్టడం కోసమే ప్రధానంగా అనంతపురం సభ జరిగిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.. అయితేచ అభివృద్ధి ప్రధాన ఎజెండా గా ముందుకు వెళ్తున్నామన్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
Read Also: Nara Lokesh: నేపాల్లో చిక్కుకున్న తెలుగువారు.. రంగంలోకి మంత్రి లోకేష్..
త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి.. స్థానిక ఎన్నికలు అంటే కింది స్థాయి క్యాడర్ మధ్య ఐక్యత. సమన్వయం చాలా అవసరం…. వీటిని దృష్టిలో పెట్టుకుని అనంతపురం సభ లో ఒక ఇండికేషన్ ఇచ్చారు. పై స్థాయి లో నేతల మధ్య సమన్వయం ఉందని ఇదే విధంగా కింది స్థాయి లో కూడా ఐక్యత ఉండడం కోసమే ప్రధానంగా సభ జరిగింది అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి….సూపర్ సిక్స్ అమలు ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం. ప్రభుత్వ పనితీరు.ప్రభుత్వం అమలు చేస్తున్న పధకాలు కూడా వివరించింది..మొత్తానికి అభివృద్ధి ఐక్యత ప్రధానంగా సభ జరిగింది అనే అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!