IND vs WI: రాణించిన పూరన్, పావెల్.. భారత లక్ష్యం@150
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs WI: ట్రినిడాడ్లోని బ్రియాన్ లారా స్టేడియం వేదికగా ఇండియా, వెస్టిండీస్ జట్ల మధ్య మొదటి టీ20 జరుగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన విండీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. భారత్కు 150 పరుగుల లక్ష్యాన్ని ఇచ్చింది. విండీస్ బ్యాటర్లలో నికోలస్ పూరన్ 41 పరుగులు, రోవ్మన్ పావెల్ 48 పరుగులు, బ్రాండన్ కింగ్ 28 పరుగులతో రాణించారు. భారత బౌలర్లు కూడా చాలా వరకు పొదుపుగా బౌలింగ్ చేసి విండీస్ స్కోరును అదుపు చేయగలిగారు.
Also Read: HMDA: కోట్లు కురిపించిన కోకాపేట భూములు.. ఎకరం రూ.100 కోట్లు
Also Read
భారత బౌలర్లంతా చక్కగా బౌలింగ్ చేయడంతో విండీస్ జట్టు 149 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లలో అర్షదీప్ 2 వికెట్లు పడగొట్టగా, యజువేంద్ర చాహల్ ఒక్క ఓవర్లో ఇద్దరు స్టార్బ్యాటర్లను పెవిలియన్ చేర్చాడు. హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్లు తలో వికెట్ తీశారు.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..