Train Incident: ఇంత నిర్లక్ష్యం అయితే ఎలా..? ఫోన్లో మాట్లాడుతూ రైలును ఢీకొన్న తల్లి, బిడ్డ..
- సోషల్ మీడియాలో వైరల్ .
- ఫోన్లో మాట్లాడుతూ రైలును ఢీకొన్న తల్లి-బిడ్డ..
- సీసీటీవీలో రికార్డైన సంఘటన.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Train Incident: రైల్వే ప్లాట్ఫారమ్ల పైకి వెళ్లేటప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరిపోదు. మన దృష్టి పూర్తిగా రైళ్లపై, రైల్వే ప్లాట్ఫారమ్ లపై ఉండటం చాలా ముఖ్యం. తాజాగా ఓ రైలు ఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ వీడియో ఫుటేజ్లో, ఒక మహిళ తన చేతుల్లో శిశువును పట్టుకుని రైల్వే ప్లాట్ఫారమ్ పై తన స్నేహితులతో కలిసి ఫోన్లో మాట్లాడుతూ నడుస్తోంది. మొబైల్ సంభాషణలో బిజీగా ఉన్న ఆమె రైలు వైపు చూడకుండా రైలు పట్టాలు దాటడానికి వెళ్ళింది. అప్పటికే వెనుక నుంచి వస్తున్న రైలు ఆమెను ఢీకొట్టింది. దాంతో ఆమె, చేతిలో ఉన్న చిన్నారి రైలు ఢీకొనడంతో ఒక్కసారిగా వారిద్దరూ గాలిలోకి ఎగిరి ప్లాట్ఫారమ్పై పడిపోవడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. వెనుక నుంచి రైలు తన వైపు వస్తోందని ఆమె తెలియక నడుచుకుంటూ వెళుతుండగా.., ప్రమాదం జరిగింది.
Hyderabad Metro: మెట్రో ఎక్స్ అకౌంట్ హ్యాక్.. యాజమాన్యం కీలక సూచన..
Also Read
- Jio Prime Membership: జియో ప్రైమ్పై పెరుగుతున్న సందేహాలు.. రూ.299, రూ.300 మధ్య తేడా ఏంటి? క్లారిటీ ఇదే..
- Twisha Sharma: ట్విషా శర్మది హత్యా.. ఆత్మహత్యా? సీబీఐ ఏం తేల్చిందంటే..!
- Bangladesh: భారత్తో స్నేహం వద్దనుకుంటోందా.? తీస్తాపై బంగ్లాదేశ్ తీరు..
- Bihar: విద్యార్థి నిరసనకారులపైకి AK-47.. జిల్లా ఎస్పీపై వేటు..
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆ స్టేషన్ లోని సీసీటీవీలో రికార్డైంది. ఘటన జరిగిన వెంటనే చుట్టుపక్కల వారు సాయం చేసేందుకు పరుగులు తీయడం వీడియోలో కనిపిస్తోంది. మహిళ, చిన్నారి పరిస్థితి ఇంకా పూర్తిగా తెలియరాలేదు. కాబట్టి రైల్వే ప్లాట్ఫారమ్లపై లేదా రోడ్లపై ముఖ్యంగా పిల్లలతో నడిచేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అజాగ్రత్త చర్య విపత్తుకు దారి తీస్తుంది. కాబట్టి దాటే ముందు ఒకటికి రెండు సార్లు దారిలో వాహనం రాకుండా చూసుకోవాలి. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. పిల్లాడితో ఉన్నపుడు అలర్ట్ గా ఉండాలంటూ మహిళా పై నెటిజన్స్ మంది పడుతున్నారు. అయితే ఈ ఘటన భారతదేశంలో మాత్రం కాదని వీడియో చూస్తే ఇట్టే అర్థమవుతుంది.
— Horror Mistake (@Horror_clip) September 16, 2024
తాజావార్తలు
-
Vishwanath & Sons : 4 రోజుల్లో ₹150 కోట్ల మార్క్ దాటిన ‘విశ్వనాథ్ & సన్స్’!
-
Jio Prime Membership: జియో ప్రైమ్పై పెరుగుతున్న సందేహాలు.. రూ.299, రూ.300 మధ్య తేడా ఏంటి? క్లారిటీ ఇదే..
-
NTR Trivikram: రెండు టైటిళ్లను రిజిస్టర్ చేయించిన ఎన్టీఆర్ ఆర్ట్స్
-
Twisha Sharma: ట్విషా శర్మది హత్యా.. ఆత్మహత్యా? సీబీఐ ఏం తేల్చిందంటే..!
-
Bangladesh: భారత్తో స్నేహం వద్దనుకుంటోందా.? తీస్తాపై బంగ్లాదేశ్ తీరు..
ట్రెండింగ్
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
-
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో POVA 8 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
165Hz డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 10,000mAh బ్యాటరీతో ఆగస్టు 27న రాబోతున్న Redmi Note 17 Pro Max 5G.. ఫీచర్లు ఇవే..!
-
Harry Brook-IPL: ఐపీఎల్ అంటేనే భయమేసింది.. డిప్రెషన్లోకి వెళ్లా.. ఇంగ్లండ్ స్టార్ సంచలన వ్యాఖ్యలు!