Vijayashanti: బీజేపీ మీటింగ్లు అన్ని ఉత్తితి మీటింగ్లే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిజామాబాద్ జిల్లా బాల్కొండ కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విజయశాంతి పాల్గొన్నారు. బాల్కొండ కాంగ్రెస్ అభ్యర్ధి ముత్యల సునిల్ రెడ్డి తరుఫున ఆమే ప్రచారం నిర్వహించారు. అందులో భాగంగా అక్కడ ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయశాంతి మాట్లాడుతూ.. ఒక సైడ్ బీఆర్ఎస్ అవినీతి విజృంభిస్తుంది.. రెండో సైడ్ లో కాంగ్రెస్ పోరాడుతుందని తెలిపారు. కేసీఆర్ కి, ఆ పార్టీకి ప్రస్టేషన్ మొదలైంది.. ఓడిపోతున్నాం అని ఏదేదో మాట్లాడుతున్నారని విమర్శించారు. కేసీఆర్ చేతిలో తెలంగాణ పెడితే రూ.6 వేల కోట్ల అప్పుల్లోకి తీసుకెళ్లాడని మండిపడ్డారు.
Read Also: Biggboss 7 Telugu: బ్రేకింగ్.. హౌస్ కు గుడ్ బై చెప్పిన శివాజీ.. ?
Also Read
- Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
- Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
- Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
- India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
బీఆర్ఎస్ ని గద్దె దించాలి.. బీఆర్ఎస్, బీజేపీ ఒకటైందని.. అందుకే పార్టీ నుండి బయటకు వచ్చానన్నారు. కేసీఆర్ అవినీతి చేస్తున్నాడు అన్నప్పుడు బీజేపీ ఎందుకు వారిపై చర్యలు లేవని ప్రశ్నించింది. కవిత తప్పు చేయకుంటే ఈడీ ఆఫీసుకు ఎందుకు పిలిచారని ప్రశ్నించింది. ఇద్దది మధ్య ఏం జరిగిందో కానీ ఎలాటి చర్యలు లేవని పేర్కొ్న్నారు. ఢిల్లీ బీజేపీ నాయకులు వస్తరు అవినీతి కుటుంబ పార్టీ అంటారు కానీ చర్యలు మాత్రం తీసుకోరని అన్నారు. బీజేపీ మీటింగ్ లు అన్ని ఉత్తితి మీటింగ్ లేనని ఆరోపించారు.
Read Also: Royal Enfield Bikes : రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి మరో కొత్త బైక్.. కళ్లు చెదిరే ఫీచర్స్.. ధర ఎంతంటే?
బీజేపీలో చాలా మంది కేసీఆర్ మనుషులునున్నారని విజయశాంతి తెలిపారు. కేసీఆర్ చాలా పెద్ద కుట్రదారు.. లాస్ట్ టైం లో గేమ్ ఆడుతాడని దుయ్యబట్టారు. కేసీఆర్ గెలిస్తే తెలంగాణ చస్తుంది.. కాంగ్రెస్ గెలిస్తే బ్రతుకుతుందని చెప్పారు. అమరవీరుల స్థూపం కడితే అందులో కూడా కమిషన్ తీసుకున్నారని మండిపడ్డారు. యువతకి ఉద్యోగలు లేవు, నిరుద్యోగ భృతి లేదు, వారి జీవితాలు చీకట్లో పెట్టాడని వ్యాఖ్యలు చేసింది. కాంగ్రెస్ 6 గ్యారెంటీలు చాలా బాగున్నాయి.. కాంగ్రెస్ గెలవబోతుందని తెలిపారు. కాంగ్రెస్ మీకు ఆరు గ్యారెంటీలు ఇచ్చింది.. మీరు కాంగ్రెస్ ఓటు గ్యారెంటీ ఇచ్చి కేసీఆర్ కు పోటు పొడవండని విజయశాంతి అన్నారు.
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!