Kishan Reddy : మోడీ వ్యవసాయానికి పెద్దపీట వేశారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పెద్దపల్లి జిల్లాలోని రామగుండం ఎరువుల కర్మాగారం చేరుకున్నారు భారత ప్రదాని మోడీ. ఎరువుల కర్మగారని జాతికి అంకితం చేసిన ప్రధాని ప్లాంట్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ప్రత్యేక కాన్వాయ్ ద్వారా ఎన్టీపీసీ పెర్మనెంట్ టౌన్ షిప్ లో ఏర్పాటుచేసిన వేదిక పైకి ప్రధాని మోడీ చేరుకున్నారు. అయితే.. ప్రధానికి తులసి మొక్క ఇచ్చి స్వాగతం పలికారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అనంతరం సభలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. రైతులకు లాభము కలిగించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అంతేకాకుండా.. ‘గత ప్రభుత్వాలు హయాంలో కేంద్రం 3750 కోట్లు ఖర్చు పెట్టేది బిజెపి అధికారంలోకి వచ్చాక ప్రస్తుతం ధాన్యం కొనుగోలులో 26 వేల కోట్ల ఖర్చు పెడుతుంది. ధాన్యం కేంద్ర కొనలేదని ఎలా అంటారు.
Also Read : MLC Kavita : ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా విశ్వాసం కోల్పోని వ్యక్తి కేసీఆర్
ధాన్యం కొనుగోలు ఎఫ్ సి ఐ ద్వారా లక్షల టన్నుల కొంటుంది. 2268 కోట్లతో మూడు జాతీయ రహదారులు విస్తరణ పనులుకు శంకుస్థాపన చేయనున్నారు. రామగుండం లో దేశంలో అతిపెద్ద సోలార్ పవర్ ప్లంట్ మోడీ ప్రారంభించారు. సింగరేణి ని ఎవరు ప్రవేటు పరం చేస్తారు. సింగరేణి ప్రవేటు పరం ఆలోచన బీజేపీ కి లేదు. రాష్ట్రంలో మోడీ నాయకత్వంలో తెలంగాణ లో అన్ని గ్రామాలలో అభివృద్ధి జరుగుతుంది. మాకు రాజకీయ అవసరం లేదు. మేము అభివృద్ధి కోసం పని చేస్తాము. రాజకీయం వేరేలా చేస్తాం’ అని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. అనంతరం ఎరువుల కర్మాగారం, భద్రాచలం-సత్తుపల్లి రైల్వే లైన్లకు సంబంధించిన వీడయో ప్రజంటేషన్ను ప్రదర్శించారు.
Also Read
- Off The Record: తెలంగాణ బీజేపీలో 'నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్'
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
- Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!